INDIA alliance | దేశవ్యాప్తంగా అన్ని పాఠశాలల పాఠ్య పుస్తకాల్లో ‘ఇండియా’ అనే పదాన్ని ‘భారత్’గా మార్చాలంటూ ‘నేషనల్ కౌన్సిల్ ఫర్ ఎడ్యుకేషనల్ రిసెర్చ్ అండ్ ట్రెయినింగ్ (NCERT)’ కు సంబంధించిన ప్యానల్ కమిటీ చేసిన
RJD MP | దేశవ్యాప్తంగా అన్ని పాఠశాలల పాఠ్య పుస్తకాల్లో ‘ఇండియా’ అనే పదాన్ని ‘భారత్’గా మార్చాలంటూ ‘నేషనల్ కౌన్సిల్ ఫర్ ఎడ్యుకేషనల్ రిసెర్చ్ అండ్ ట్రెయినింగ్ (NCERT)’ కు సంబంధించిన ప్యానల్ కమిటీ చేసిన ప్�
వచ్చే లోక్సభ ఎన్నికల్లో కేంద్రంలోని బీజేపీ సర్కార్ను ఓడించేందుకు ఏర్పడిన ఇండియా కూటమి అప్పుడే బీటలు వారుతున్నట్టు తెలుస్తున్నది. ఈ కూటమి ఐక్యతను కాంగ్రెస్ పార్టీ దెబ్బతీస్తున్నదన్న ఆరోపణలు వినిపి
కేంద్రంలో నియంతృత్వ బీజేపీని గద్దె దింపడమే లక్ష్యంగా 28 పార్టీలతో ఏర్పడిన ఇండియా కూటమి అంటేనే ప్రధానికి భయం పట్టుకుందని, అందుకే ఇండియా పేరును భారత్గా మార్చాలని ప్రయత్నిస్తున్నారని సీపీఎం రాష్ట్ర కార్�
Tammineni Veerabhadra | ప్రధాని మోదీని గద్దె దింపడమే లక్ష్యంతో 28 పార్టీలతో ఏర్పడిన ఇండియా కూటమి అంటేనే ప్రధానికి భయం పట్టుకుందని, అందుకే ఇండియా పేరును భారత్గా మార్చాలని ప్రయత్నిస్తున్నారని సీపీఎం రాష్ట్ర కార్యదర్శి
Sanatan Dharma: మహాత్మా గాంధీ, స్వామి వివేకానంద, లోకమాణ్య తిలక్ లాంటి వారికి సనాతన ధర్మమే ప్రేరణగా నిలిచిందని, అలాంటి ధర్మాన్ని ఇండియా కూటమి నాశనం చేయాలని భావిస్తోందని ప్రధాని మోదీ ఆరోపించారు.. ద
విపక్ష పార్టీలు ఏకమైతే బీజేపీ గెలుపు అసాధ్యమని కాంగ్రెస్ ఎంపీ రాహుల్ గాంధీ (Rahul Gandhi) స్పష్టం చేశారు. దేశ జనాభాలో 60 శాతం జనాభాకు విపక్ష కూటమి పార్టీలు ప్రాతినిధ్యం వహిస్తాయని పేర్కొన్నారు.
జమిలి ఎన్నికల నిర్వహణకు బీజేపీ ప్రయత్నాలు చేస్తున్నదని సీపీఐ జాతీయ కార్యదర్శి డాక్టర్ కే నారాయణ ఆరోపించారు. ఇండియా కూటమి బలపడుతుందనే భయంతోనే బీజేపీ ఇలాంటి దిగజారుడు రాజకీయాలకు పాల్పడుతున్నదని విమర్�
INDIA alliance | కేంద్రంలో అధికార బీజేపీని ఓడించడమే లక్ష్యంగా ఏర్పాటైన ఇండియా కూటమి (INDIA alliance) తదుపరి, మూడో సమావేశం ఆగస్టు 31, సెప్టెంబర్ 1 తేదీల్లో జరగనుంది. ఇండియా కూటమిలో భాగస్వామ్య పార్టీ అయిన డీఎంకే (DMK) అధినేత, తమిళన�
Manipur issue: రూల్ 167 కింద మణిపూర్ అంశంపై చర్చ చేపట్టేందుకు విపక్షం రెఢీ అయినట్లు తెలుస్తోంది. రాజ్యసభ ఎంపీ జైరాం రమేశ్ తన ట్వీట్లో దీనికి సంబంధించిన ప్రతిపాదన చేశారు. అయితే ఆ రూల్ కింద చర్చకు కేంద్
Manipur | జాతుల వైరంతో అట్టుడుకుతున్న మణిపూర్లో శాంతియుత పరిస్థితులు నెలకొని రాష్ట్రం యథాతథ స్థితికి రావాలని తాము ఆకాంక్షిస్తున్నట్టు కాంగ్రెస్ నేత అధిర్ రంజన్ చౌదరి తెలిపారు. రాష్ట్రంలో పరిస్థితులను �
BSP Chief Mayawati: బీజేపీ కానీ, విపక్ష పార్టీలు కానీ ప్రజల సంక్షేమం కోసం పనిచేయడం లేదని బీఎస్పీ చీఫ్ మాయావతి తెలిపారు. మళ్లీ అధికారాన్ని చేపట్టేందుకు కాంగ్రెస్ పార్టీ ప్రయత్నిస్తున్నట్లు ఆమె ఆరోపించా