పార్లమెంట్ ఎన్నికల్లో కాంగ్రెస్, బీజేపీలకు ఓటు వేసి కష్టాలు కొని తెచ్చుకోవద్దని, తనను గెలిపిస్తే కష్టసుఖాల్లో తోడుగా ఉంటానని నిజామాబాద్ బీఆర్ఎస్ ఎంపీ అభ్యర్థి బాజిరెడ్డి గోవర్ధన్ అన్నారు. గురువ�
బీజేపీతోపాటు అంటకాగుతున్న పార్టీలను తరిమికొట్టి దేశాన్ని, ప్రజలను కాపాడాలంటూ మావోయిస్టు పార్టీ తెలంగాణ రాష్ట్ర కమిటీ పేరుతో సోషల్ మీడియాలో విడుదలైన లేఖ సంచలనం సృష్టిస్తోంది. లోక్సభతోపాటు ఏపీ, ఒడిశా,
వరంగల్ పార్లమెంట్ అభ్యర్థిని తేల్చడం కాంగ్రెస్కు కత్తిమీద సాములా మారింది. ఇక్కడ ఏకంగా ఏడుగురు పోటీ పడుతుండడం ఆ పార్టీకి తలబొప్పికట్టిస్తోంది. అభ్యర్థి ప్రకటన ఆలస్యమైన కొద్దీ ఆశావహులు పెరుగుతుండగా �
BJP | లోక్సభ ఎన్నికల నేపథ్యంలో భారతీయ జనతా పార్టీ మూడో జాబితా విడుదల చేసింది. తెలంగాణ మాజీ గవర్నర్ తమిళిసై సౌందర్ రాజన్ చెన్నై సౌత్ పార్లమెంట్ నియోజకవర్గం నుంచి బరిలో దిగనున్నట్లు జా�
Vijayawada West | విజయవాడ వెస్ట్ సీటు పంచాయతీ రోజురోజుకీ రసవత్తరంగా మారుతోంది. పొత్తులో భాగంగా ఈ సీటును ముందుగా జనసేనకు కేటాయిస్తారని ప్రచారం జరిగింది. దీంతో పోతిన మహేశ్ పోటీ కోసం అంతా సిద్ధం చేసుకున్నారు. కానీ ఇ
YS Sharmila | ఆంధ్రప్రదేశ్కు ఊపిరిలాంటి ప్రత్యేక హోదాను ఇవ్వకుండా కేంద్రంలోని బీజేపీ మోసం చేయగా అందుకు జగన్ ప్రభుత్వం మౌనంగా ఉండడం మరింత దారుణమని పీసీసీ చీఫ్ షర్మిల ఆరోపించారు.
BJP's Top Muslim Leader Joins Congress | లోక్సభ ఎన్నికలకు ముందు అస్సాంలో అధికార బీజేపీకి షాక్ తగిలింది. బీజేపీ మైనార్టీ అగ్ర నాయకుడు అమీనుల్ హక్ లస్కర్ ఆ పార్టీకి రాజీనామా చేశారు. అస్సాం కాంగ్రెస్ ఇన్ఛార్జ్ జితేంద్ర సింగ్ అ
ప్రధాని నరేంద్రమోదీ పదేండ్ల పాలనలో దేశంలో ప్రజలెవరూ సంతోషంగా లేరు. బుధవారం అంతర్జాతీయ సంతోషకర దినోత్సవం సందర్భంగా ఐక్యరాజ్యసమితికి (ఐరాస) అనుబంధంగా పనిచేస్తున్న వెల్బీయింగ్ రిసెర్చ్ సెంటర్ ‘వరల్�
తెలంగాణ మాజీ గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ బుధవారం తమిళనాడు బీజేపీ అధ్యక్షుడు అన్నామలై సమక్షంలో తిరిగి ఆ పార్టీలో చేరారు. తమిళిసైపై డీఎంకే, వామపక్షాలు చేసిన విమర్శలను అన్నామలై ప్రస్తావిస్తూ..
TTV Dhinakaran | తమిళనాడుకు చెందిన అమ్మ మక్కల్ మున్నేట్ర కజగం (ఏఎంఎంకే) బీజేపీతో పొత్తు పెట్టుకున్నది. లోక్సభ ఎన్నికల్లో రెండు స్థానాల నుంచి పోటీ చేయనున్నది. శశికళ మేనల్లుడైన టీటీవీ దినకరన్ ఈ పార్టీ అధ్యక్షుడిగ�
హిందూ మతోన్మాదాన్ని, జాతీయోన్మాదాన్ని, యుద్ధోన్మాదాన్ని రెచ్చగొట్టి ప్రజల ఓట్లను దండుకునేందుకు బీజేపీ సిద్ధంగా ఉన్నదని మావోయిస్టు పార్టీ తెలంగాణ రాష్ట్ర కమిటీ పేర్కొన్నది.
ఎన్నికల సంఘం వంటి సంస్థలను కూడా నిర్వీర్యం చేసేందుకు బీజేపీ కుయుక్తులు పన్నుతున్నదని తృణమూల్ కాంగ్రెస్ ఆరోపించింది. ఆ పార్టీ నేత డెరెక్ ఓబ్రియాన్ మాట్లాడుతూ.. సుప్రీంకోర్టు పర్యవేక్షణలో లోక్సభ ఎన
కేంద్రంలోని బీజేపీకి ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్(ఈడీ) ఒక రాజకీయ ఆయుధంగా మారిందని ఆప్ నేతలు మండిపడ్డారు. ఢిల్లీ మద్యం పాలసీ కేసులో ఆప్ కీలక నేతలకు రూ.100 కోట్ల ముడుపులు ఇవ్వడంలో బీఆర్ఎస్ ఎమ్మెల్సీ క
Satyavathi Rathod | కేసీఆర్ను రాజకీయంగా ఇబ్బంది పెట్టాలనే లక్ష్యంతోనే ఎమ్మెల్సీ కవితపై తప్పుడు కేసుపెట్టారని మాజీ మంత్రి సత్యవతి రాథోడ్ ఆరోపించారు. మోదీ, ఈడీ ఒకటేనని అన్నారు. కొత్త మద్యం పాలసీ తీసుకొచ్చినంత మాత్�