హుజూరాబాద్టౌన్, ఏప్రిల్ 8 : బీజేపీ మల్కాజిగిరి ఎంపీ అభ్య ర్థి ఈటల రాజేందర్పై క్రిమినల్ కేసు నమోదు చేయాలని రాష్ట్ర ఎస్సీ, ఎస్టీ కమిషన్, మానవ హక్కుల కమిషన్, డీజీపీకి ఈటల దళి త బాధితుల సంఘం అధ్యక్షుడు తిప్పారపు సంపత్ సోమవారం ఫిర్యాదు చేశారు.
ఉప్పల్ ప్రెస్క్లబ్లో మీడియా ప్రతినిధుల సాక్షిగా ఆయన అనుచరులు, తమపై దాడి చేయడం సిగ్గుచేటని అన్నారు.