ఉస్మానియా యూనివర్సిటీ పోలీస్స్టేషన్లో 2016 జూన్లో నమోదైన క్రిమినల్ కేసుపై కింది కోర్టులో జరుగుతున్న విచారణకు వ్యక్తిగత హాజరు నుంచి రేవంత్రెడ్డికి హైకోర్టు మినహాయింపునిచ్చింది.
మంత్రి కొండా సురేఖపై క్రిమినల్ కేసు నమోదు చేయాలని న్యాయస్థానం ఆదేశించడంతో కాంగ్రెస్ పార్టీలో ప్రకంపనలు మొదలయ్యాయి. ఈ నెల 21లోగా కేసు నమోదు చేసి నోటీసులు జారీ చేయాలని న్యాయస్థానం ఆదేశించింది.
బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్పై మంత్రి కొండా సురేఖ చేసిన అసభ్యకర వ్యాఖ్యలపై నాంపెల్లి కోర్టు తీవ్రంగా స్పందించింది. ఈ నెల 21 వరకు ఆమెపై క్రిమినల్ కేసు నమోదు చేయాలని, లేదంటే తాము మరోలా జోక్య�
బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మాజీ మంత్రి కే తారకరామారావు దాఖలు చేసిన పరువు నష్టం దావాలో మంత్రి కొండాసురేఖపై క్రిమినల్ కేసు నమోదు చేయాలని నాంపల్లి ప్రజాప్రతినిధుల కోర్టు పోలీసులను ఆదేశించింది. ఒ
Nampally Court | మంత్రి కొండా సురేఖకు నాంపల్లి కోర్టు షాక్ ఇచ్చింది. మంత్రిపై క్రిమినల్ కేసు నమోదు చేయాలని ఆదేశించింది. బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కల్వకుంట్ల తారక రామారావు దాఖలు చేసిన పరువు నష్టం కేసులో
ఓ వ్యక్తిని హత్యచేసిన కేసులో నిందితుడు సంపత్కుమార్ అలియాస్ సంపత్ (25)కు జీవిత ఖైదు విధిస్తూ నాంపల్లి కోర్టు జిల్లా జడ్జి బి.సురేష్ గురువారం తీర్పు వెల్లడించారు.
బీజేపీ దాఖలు చేసిన పరువు నష్టం కేసు కొట్టేయాలని కోరుతూ సీఎం రేవంత్రెడ్డి హైకోర్టును ఆశ్రయించారు. నాంపల్లిలోని ప్రజాప్రతినిధుల ప్రత్యేక కోర్టులో విచారణలో ఉన్న కేసు కొట్టేయాలని కోరారు. నిరుడు పార్లమెం�
సివిల్ వివాదాన్ని క్రిమినల్ కేసుగా మార్చి ఎఫ్ఐఆర్ నమోదు చేసినందుకు ఆగ్రహం వ్యక్తం చేసిన సుప్రీంకోర్టు ఉత్తరప్రదేశ్ పోలీసులకు రూ.50 వేల జరిమానా విధించింది. గతంలో ఇచ్చిన తీర్పులను ఉల్లంఘించి పోలీసు�
ప్రభుత్వ ఉద్యోగిపై బీజేపీ కార్పొరేటర్ దాడి చేశారు. మల్కాజిగిరి ఇన్స్పెక్టర్ సత్యనారాయణ కథనం ప్రకారం... హార్టికల్చర్ విభాగంలో సూపర్వైజర్గా వెంకటేశ్కు ఓ మహిళ రోడ్డు పక్కన ఉన్న చెట్ల కొమ్మలు తొలగి�
Jean-Claude Van Damme: హాలీవుడ్ హీరో జీన్ క్లాడ్ వాన్డమేపై రొమేనియాలో కేసు నమోదు అయ్యింది. ట్రాఫికింగ్కు గురైన మహిళలను లైంగికంగా వాడుకున్నట్లు అతనిపై ఆరోపణలు ఉన్నాయి. ఓ క్రిమినల్ ముఠా నుంచి ఆ మహిళల్ని గ
బీఆర్ఎస్ అధినేత, మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ను ఉద్దేశించి సీఎం రేవంత్రెడ్డి చేసిన వ్యాఖ్యలపై క్రిమినల్ కేసు నమోదు చేయాలని, చట్టపరంగా తగు చర్యలు తీసుకోవాలని బీఆర్ఎస్ ఎమ్మెల్సీలు, ఎమ్మెల్యేలు డిమాం�
క్రిమినల్ కేసులో దోషిగా తేలిన రాజకీయ నాయకులు ఎంత మందిని ఎన్నికల్లో పోటీ చేయకుండా అనర్హులుగా ప్రకటించిందీ లేదా అనర్హతా కాలాన్ని తగ్గించిందీ వంటి వివరాలు అందచేయాలని సుప్రీంకోర్టు మంగళవారం ఎన్నికల కమి�
బీజేపీ నేత, కర్ణాటక మాజీ ముఖ్యమంత్రి బీఎస్ యెడియూరప్పకు హైకోర్టులో చుక్కెదురైంది. తనపై నమోదైన పోక్సో కేసు కొట్టేయాలన్న ఆయన అభ్యర్థనను కోర్టు తిరస్కరించింది.