వాణిజ్య వివాదాల్లో ఒక పక్షంపై ఒత్తిడి తీసుకురావడానికి ఆధారాలు లేకుండా క్రిమినల్ కేసులు నమోదు చేయడం చట్ట ప్రక్రియను దుర్వినియోగం చేయడమేనని హైకోర్టు స్పష్టంచేసింది.
ఏదైనా క్రిమినల్ కేసులో సింగిల్ జడ్జి వెలువరించిన మధ్యంతర ఉత్తర్వులు లేదా తుది తీర్పుతో విభేదించి నప్పుడు దానిపై ద్విసభ్య ధర్మాసనం వద్ద అప్పీల్ చేయడానికి వీల్లేదని హైకోర్టు స్పష్టంచేసింది. క్రిమిన�
ఎన్నారై వ్యాపారవేత్తను పెండ్లి చేసుకుంటానని నమ్మించి కోట్ల రూపాయలు వసూలు చేసి మోసం చేశారన్న ఆరోపణలతో నమోదైన క్రిమినల్ కేసులో నటి, విశాఖపట్టణానికి చెందిన వెంకట ఆశ్వినిరెడ్డి కొయ్య అలియాస్ అషురెడ్డి,
High Court | మంచిర్యాల జిల్లా చెన్నూరు మాజీ ఎమ్మెల్యే బాల్కసుమన్ , బీఆర్ఎస్ నాయకుడు మూల రాజిరెడ్డిపై పెట్టిన క్రిమినల్ కేసును హైకోర్టు కొట్టివేసింది.
నేరాలకు పాల్పడిన వారిపై సొంత విచారణ జరిపి జరిమానాలు విధిస్తూ నేర న్యాయ వ్యవస్థను అతిక్రమించిన ఓ నివాస అపార్ట్మెంట్ అసోసియేషన్, దాని ప్రైవేట్ సెక్యూరిటీ కాంట్రాక్టర్పై బెంగళూరు పోలీసులు క్రిమినల�
దేవాదాయ శాఖ మంత్రి కొండా సురేఖ ఓఎస్డీ సుమంత్ ఇటీవల దక్కన్ సిమెంట్స్ కంపెనీ డైరెక్టర్ తలకు తుపాకి గురిపెట్టాడనే ప్రధాన ఆరోపణపై నిజాలు నిగ్గుతేల్చాలని బీఆర్ఎస్ పార్టీ నాయకులు శుక్రవారం జూబ్లీహిల�
జూబ్లీహిల్స్ కాంగ్రెస్ నాయకుడు నవీన్ యాదవ్పై (Naveen Yadav) క్రిమినల్ కేసు నమోదయింది. కేంద్ర ఎన్నికల సంఘం (Election Commission) నిబంధనలకు వ్యతిరేకంగా జూబ్లీహిల్స్లో నవీన్ యాదవ్ ఓటర్ కార్డులను పంపిణీ చేశారు.
ఉస్మానియా యూనివర్సిటీ పోలీస్స్టేషన్లో 2016 జూన్లో నమోదైన క్రిమినల్ కేసుపై కింది కోర్టులో జరుగుతున్న విచారణకు వ్యక్తిగత హాజరు నుంచి రేవంత్రెడ్డికి హైకోర్టు మినహాయింపునిచ్చింది.
మంత్రి కొండా సురేఖపై క్రిమినల్ కేసు నమోదు చేయాలని న్యాయస్థానం ఆదేశించడంతో కాంగ్రెస్ పార్టీలో ప్రకంపనలు మొదలయ్యాయి. ఈ నెల 21లోగా కేసు నమోదు చేసి నోటీసులు జారీ చేయాలని న్యాయస్థానం ఆదేశించింది.
బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్పై మంత్రి కొండా సురేఖ చేసిన అసభ్యకర వ్యాఖ్యలపై నాంపెల్లి కోర్టు తీవ్రంగా స్పందించింది. ఈ నెల 21 వరకు ఆమెపై క్రిమినల్ కేసు నమోదు చేయాలని, లేదంటే తాము మరోలా జోక్య�
బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మాజీ మంత్రి కే తారకరామారావు దాఖలు చేసిన పరువు నష్టం దావాలో మంత్రి కొండాసురేఖపై క్రిమినల్ కేసు నమోదు చేయాలని నాంపల్లి ప్రజాప్రతినిధుల కోర్టు పోలీసులను ఆదేశించింది. ఒ
Nampally Court | మంత్రి కొండా సురేఖకు నాంపల్లి కోర్టు షాక్ ఇచ్చింది. మంత్రిపై క్రిమినల్ కేసు నమోదు చేయాలని ఆదేశించింది. బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కల్వకుంట్ల తారక రామారావు దాఖలు చేసిన పరువు నష్టం కేసులో