సంగారెడ్డి జిల్లా జోగిపేట ఏరియా దవాఖానలో ఒకరికి బదులు మరొకరు విధులు నిర్వహించిన ఘటనలో సంబంధిత దంత వైద్యుడిపై దవాఖాన సూపరింటెండెంట్ డాక్టర్ సౌజన్య పోలీసులకు ఫిర్యాదు చేసినట్లు తెలిసింది. ఈ వ్యవహారంప�
ఓ ప్రైవేట్ ఫిర్యాదు ఆధారంగా న మోదైన క్రిమినల్ కేసులో సినీ నిర్మాత దగ్గుబాటి సురేశ్బాబు, నటులు వెంకటేశ్, రాణా, అభిరామ్లకు హైకోర్టులో చుకెదురైంది. నాంపల్లి కోర్టులో వారిపై ఉన్న క్రిమినల్ కేసును కొట్
భారత్కు చెందిన బిలియనీర్ గౌతమ్ అదానీ, మరో ఏడుగురిపై పెట్టిన లంచాల క్రిమినల్ కేసును ఉపసంహరించుకోవాలన్న తన నిర్ణయాన్ని అమెరికా న్యాయ శాఖ గట్టిగా సమర్థించుకుంది.
కాంగ్రెస్ నాయకుడు షబ్బీర్ అలీ అల్లుడు, హైదరాబాద్ మాజీ పోలీస్ కమిషనర్ ఏకే ఖాన్ కొడుకుపై క్రిమినల్ కేసు నమోదైంది. పెట్టుబడుల పేరిట రూ.50లక్షలు మోసం చేశాడని సినీ నిర్మాత వెంకట అనీశ్ రెడ్డి చేసిన ఫిర్యాదు మేర�
రాంగ్రూట్లో రావడమే కాకుండా అడ్డుకున్న ట్రాఫిక్ కానిస్టేబుల్పై దాడికి పాల్పడిన జీహెచ్ఎంసీ అధికారిపై బంజారాహిల్స్ పోలీసులు క్రిమినల్ కేసు నమోదు చేశారు. బంజారాహిల్స్ రోడ్ నం. 2లోని పార్క్ హయత్�
ప్రతిపక్ష పార్టీల నేతలతోపాటు ప్రజలను భయభ్రాంతులకు గురిచేసేలా వ్యాఖ్యలు చేస్తున్న ముఖ్యమంత్రి రేవంత్రెడ్డితోపాటు కాంగ్రెస్ ఎమ్మెల్యేలు అనిరుధ్రెడ్డి, మక్కన్సింగ్ రాజ్ఠాకూర్ తదితరులపై క్రిమ�
వాణిజ్య వివాదాల్లో ఒక పక్షంపై ఒత్తిడి తీసుకురావడానికి ఆధారాలు లేకుండా క్రిమినల్ కేసులు నమోదు చేయడం చట్ట ప్రక్రియను దుర్వినియోగం చేయడమేనని హైకోర్టు స్పష్టంచేసింది.
ఏదైనా క్రిమినల్ కేసులో సింగిల్ జడ్జి వెలువరించిన మధ్యంతర ఉత్తర్వులు లేదా తుది తీర్పుతో విభేదించి నప్పుడు దానిపై ద్విసభ్య ధర్మాసనం వద్ద అప్పీల్ చేయడానికి వీల్లేదని హైకోర్టు స్పష్టంచేసింది. క్రిమిన�
ఎన్నారై వ్యాపారవేత్తను పెండ్లి చేసుకుంటానని నమ్మించి కోట్ల రూపాయలు వసూలు చేసి మోసం చేశారన్న ఆరోపణలతో నమోదైన క్రిమినల్ కేసులో నటి, విశాఖపట్టణానికి చెందిన వెంకట ఆశ్వినిరెడ్డి కొయ్య అలియాస్ అషురెడ్డి,
High Court | మంచిర్యాల జిల్లా చెన్నూరు మాజీ ఎమ్మెల్యే బాల్కసుమన్ , బీఆర్ఎస్ నాయకుడు మూల రాజిరెడ్డిపై పెట్టిన క్రిమినల్ కేసును హైకోర్టు కొట్టివేసింది.