వేములవాడ రాజన్న ఆలయంలో తలనీలాల సేకరణ కాం ట్రాక్టర్పై న్యాయ స్థానంలో క్రిమినల్ కేసు న మోదైంది. 2023-25 రెండేండ్లకుగాను తలనీలాల సేకరణకు ఆంధ్రప్రదేశ్లోని హిందూపురానికి చెందిన సుమిత్ ఎంటర్ప్రైజెస్ నిర్�
మేడ్చల్ మలాజిగిరి జిల్లా బాచుపల్లి మండలం నిజాంపేటలో ఎర్రకుంట ఎఫ్టీఎల్ పరిధిలో అక్రమ నిర్మాణాలు చేపట్టారంటూ మ్యాప్స్ ఇన్ఫ్రాపై నమోదు చేసిన క్రిమినల్ కేసు వివరాలు ఇవ్వాలని పోలీసులను హైకోర్టు ఆదేశ
బుల్డోజర్ న్యాయంపై సర్వోన్నత న్యాయస్థానం మరోసారి తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. అక్రమ కట్టడాల పేరుతో ప్రజల ఇండ్లపైకి ప్రభుత్వాలు బుల్డోజర్లను పంపిస్తుండటాన్ని సుప్రీంకోర్టు తీవ్రంగా తప్పుబట్టింది. క
క్రిమినల్ కేసుల్లో నిందితులుగా ఉన్న వారి ఇండ్లను కూల్చేస్తూ పలు రాష్ట్ర ప్రభుత్వాలు అవలంబిస్తున్న ‘బుల్డోజర్ న్యాయం’పై సుప్రీంకోర్టు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. నిందితుడిగా ఉన్నంత మాత్రాన ఇల్లు �
Bulldozer Justice: క్రిమినల్ కేసులో నిందితుడైతే, అతని ఇంటిని కూల్చేస్తారా. ఇదేక్కడి న్యాయం అని సుప్రీంకోర్టు ఇవాళ ఆగ్రహం వ్యక్తం చేసింది. బుల్డోజర్ న్యాయం పేరుతో జరుగుతున్న కూల్చివేతల గురించి దాఖలైన పిట�
యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్(యూపీఎస్సీ) చైర్మన్ మనోజ్ సోనీ తన పదవికి రాజీనామా చేసినట్టు సమాచారం. వ్యక్తిగత కారణాలతోనే ఆయన చైర్మన్ పదవికి రాజీనామా చేసినట్టు అధికార వర్గాలు శనివారం వెల్లడించాయి
Manholes | గ్రేటర్లోని రహదారులు, ఇతర ప్రాంతాల్లో ఉన్న మ్యాన్హోల్స్ తెరిస్తే క్రిమినల్ కేసు నమోదు చేస్తామని జలమండలి ఎండీ సుదర్శన్రెడ్డి హెచ్చరించారు. వర్షాకాల నేపథ్యంలో జలమండలికి సమాచారం లేకుండా ఎవ్వరూ
ఏపీలో టీడీపీ విజయం సాధించిన సందర్భంగా కొంద రు కార్యకర్తలు మంగళవారం సాయంత్రం కారులో వచ్చి హైదరాబాద్లోని బీఆర్ఎస్ కార్యాలయమైన తెలంగాణ భవన్ వద్ద రెచ్చగొట్టేలా ప్రవర్తించారు. టీడీపీ జెండాలతో న్యూసెన�
మత్స్యకారులు చెరువుల తూము షటర్లు ఎత్తకుండా నీటి పారుదల శాఖ నుంచి నిఘా ఏర్పాటు చేస్తామని ఆ శాఖ ములుగు డీఈ రవీందర్రెడ్డి అన్నారు. ఈ నెల 27న ‘నమస్తే’లో ‘చేపల కోసం చెరువు ఖాళీ’ కథనానికి నీటి పారుదల శాఖ అధికార�
వచ్చే నెల మొదటి వారం తర్వాత వర్షాలు ప్రారంభ సమయం నుంచి సెల్లార్ తవ్వకాలపై నిషేధం విధించాలని బల్దియా సూత్రప్రాయంగా నిర్ణయించింది. ప్రతి ఏడాది మాదిరిగానే వర్షాకాలం ప్రారంభం నుంచి సెప్టెంబర్ నెల చివరి �
సినీ నిర్మాత, కాంగ్రెస్ నేత బండ్ల గణేశ్పై (Bandla Ganesh) క్రిమినల్ కేసు నమోదైంది. తన ఇంట్లో కిరాయికి ఉంటున్న ఆయన అసాంఘిక కార్యకలాపాలకు పాల్పడుతూ, ఫోర్జరీ డాక్యుమెంట్లతో ఇంటిని కబ్జా చేసేందుకు యత్నిస్తున్నార�
పూజలు చేయిస్తానంటూ లక్షలాది రూపాయలు వసూలు చేయడంతో పాటు క్షుద్రపూజల పేరుతో బెదిరిరిస్తున్న ఓ వ్యక్తిపై బంజారాహిల్స్ పోలీస్ స్టేషన్లో క్రిమినల్ కేసు నమోదైంది. పోలీసుల కథనం ప్రకారం..
మద్యం పాలసీ కేసులో ఇప్పటికే అరెస్టయిన ఢిల్లీ ముఖ్యమంత్రి కేజ్రీవాల్కు మరో ఎదురు దె బ్బ తగిలింది. ఆయన వ్యక్తిగత కా ర్యదర్శి బిభవ్ కుమార్ను ఢిల్లీ విజిలెన్స్ శాఖ విధుల నుంచి తొలగించింది.