క్రిమినల్ కేసు విషయంలో తాము స్టే ఇచ్చినప్పటికీ తమిళనాడు మంత్రివర్గంలోకి పొన్ముడిని తిరిగి నియమించకపోవడంపై సుప్రీంకోర్టు గురువారం ఆగ్రహం వ్యక్తం చేసింది. గవర్నర్ రవి తన చర్యల ద్వారా దేశ అత్యున్నత న్�
DK Shivakumar: డీకే శివకుమార్పై క్రిమినల్ కేసు బుక్ చేయాలని బెంగుళూరుకు చెందిన స్పెషల్ కోర్టు స్థానిక పోలీసుల్ని ఆదేశించింది. బీజేపీ నేతలకు చెందిన నిరసన ఫోటోను మార్పింగ్ చేసిన కేసులో కోర్టు ఈ ఆదేశాలు ఇ
నవీపేట్ మండలం అభంగపట్నంలోని యూనిస్ ట్రేడర్స్ రైస్మిల్ను అధికారులు సీజ్ చేశారు. సివిల్ సప్లయ్ జిల్లా మేనేజర్ జగదీశ్వర్, నార్త్ రూరల్ సీఐ సతీశ్ ఆధ్వర్యంలో మంగళవారం రాత్రి రైస్మిల్పై దాడి
నిర్మాణ పనుల బిల్లులు చెల్లించలేదనే అభియోగంపై ఆదిత్య కన్స్ట్రక్షన్స్ కంపెనీ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ సంస్థ డైరెక్టర్ తోట సత్యనారాయణపై కోర్టు ఆదేశాల మేరకు ఫిలింనగర్ పోలీస్స్టేషన్లో క్రిమినల�
టీఎంసీ ఎంపీ మహువా మొయిత్రా మరింత చిక్కుల్లో పడనున్నారు. పార్లమెంట్లో ప్రశ్నలడగడానికి నగదు తీసుకున్నట్టు ఆరోపణలు ఎదుర్కొంటున్న ఆమెపై సీబీఐ ప్రాథమిక దర్యాప్తును ప్రారంభించింది.
Donald Trump | అమెరికా మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ (Donald Trump) గురవారం అరెస్టయ్యి, 20 నిమిషాల పాటు జైల్లో గడిపి, ఆ వెంటనే జైలు నుంచి విడుదలైన సంగతి తెలిసిందే. దాంతో క్రిమినల్ ఆరోపణలు ఎదుర్కొంటున్న అమెరికా తొలి మాజ�
Donald Trump: డోనాల్డ్ ట్రంప్పై నాలుగో నేరాభియోగం నమోదు అయ్యింది. జార్జియా రాష్ట్ర ఎన్నికల ఫలితాల్లో జోక్యం చేసుకున్నట్లు ట్రంప్పై ఆరోపణలు ఉన్నాయి. 2020 దేశాధ్యక్ష ఎన్నికల ఫలితాలను ప్రభావితం చేసేం�
పరీక్ష కేంద్రం నుంచి పారిపోయిన అభ్యర్థిపై మేడ్చల్ పోలీసులు కేసు నమోదు చేశారు. టీఎస్పీఎస్సీ మున్సిపల్ శాఖలో అకౌంటెంట్ పోస్టుల భర్తీకి మంగళవారం ఆన్లైన్లో పరీక్ష జరిగింది.
ఓ వ్యక్తిపై నమోదైన ఎఫ్ఆర్ను కోర్టు కొట్టివేస్తే, అందుకు సంబంధించిన సమాచారాన్ని మీడియా సంస్థలు తొలగించాల్సి ఉంటుందని గత వారం గుజరాత్ హైకోర్టు ఓ కేసు విచారణ సందర్భంగా ఆదేశించింది.
నిరుపేద, అట్టడుగు, బలహీనవర్గాలకు చెందిన విచారణ ఖైదీలకు న్యాయసహాయం అందించటమే రాజ్యాంగ విధి అని హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి ఉజ్జల్ భూయాన్ చెప్పారు అందుకే తెలంగాణలోని 33 జిల్లాల్లో లీగల్ ఎయిడ్ డిఫెన్స�
ఐపీఎస్ అధికారికి చెందిన కారును ఉద్దేశపూర్వకంగా ఢీకొట్టడంతోపాటు పార్కింగ్ స్థలంలో అడ్డంకులు కలిగిస్తున్న టాలీవుడ్ హీరోయిన్తోపాటు ఆమె స్నేహితుడిపై జూబ్లీహిల్స్ పోలీసులు క్రిమినల్ కేసు నమోదు చే
బస్తీవాసులకు అవసరమైనంత మేర తాగునీటిని అందించడంతో పాటు కలుషిత నీటి సమస్యలను పరిష్కరించేందుకు జలమండలి ఆధ్వర్యంలో వేసిన మంచినీటి పైపులైన్ నుంచి తన ఇంటికి అక్రమంగా నాలుగు లైన్లను తీసుకున్న భవన యజమానిపై �
రాజ్యాంగంలోని సెక్షన్ 8(3) ప్రజాప్రాతినిధ్య చట్టం 1951 రాజ్యాంగ చెల్లుబాటును ప్రశ్నిస్తూ దాఖలైన పిటిషన్ను సుప్రీం కోర్టు గురువారం కొట్టివేసింది. ఈ సెక్షన్ కింద పార్లమెంట్, అసెంబ్లీకి ఎన్నికైన సభ్యులు �
‘దొంగలందరికీ మోదీ అనే ఇంటిపేరు ఎందుకుంటోంది?’ అంటూ నాలుగేండ్ల కింద రాహుల్గాంధీ ఓ సభలో వ్యాఖ్యానించారు. దీనిపై నేరపూరిత పరువునష్టం కింద గుజరాత్లో ఒక జడ్జి రాహుల్కు రెండేండ్ల జైలు శిక్ష విధించారు.