ఓ వ్యక్తిపై నమోదైన ఎఫ్ఆర్ను కోర్టు కొట్టివేస్తే, అందుకు సంబంధించిన సమాచారాన్ని మీడియా సంస్థలు తొలగించాల్సి ఉంటుందని గత వారం గుజరాత్ హైకోర్టు ఓ కేసు విచారణ సందర్భంగా ఆదేశించింది.
నిరుపేద, అట్టడుగు, బలహీనవర్గాలకు చెందిన విచారణ ఖైదీలకు న్యాయసహాయం అందించటమే రాజ్యాంగ విధి అని హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి ఉజ్జల్ భూయాన్ చెప్పారు అందుకే తెలంగాణలోని 33 జిల్లాల్లో లీగల్ ఎయిడ్ డిఫెన్స�
ఐపీఎస్ అధికారికి చెందిన కారును ఉద్దేశపూర్వకంగా ఢీకొట్టడంతోపాటు పార్కింగ్ స్థలంలో అడ్డంకులు కలిగిస్తున్న టాలీవుడ్ హీరోయిన్తోపాటు ఆమె స్నేహితుడిపై జూబ్లీహిల్స్ పోలీసులు క్రిమినల్ కేసు నమోదు చే
బస్తీవాసులకు అవసరమైనంత మేర తాగునీటిని అందించడంతో పాటు కలుషిత నీటి సమస్యలను పరిష్కరించేందుకు జలమండలి ఆధ్వర్యంలో వేసిన మంచినీటి పైపులైన్ నుంచి తన ఇంటికి అక్రమంగా నాలుగు లైన్లను తీసుకున్న భవన యజమానిపై �
రాజ్యాంగంలోని సెక్షన్ 8(3) ప్రజాప్రాతినిధ్య చట్టం 1951 రాజ్యాంగ చెల్లుబాటును ప్రశ్నిస్తూ దాఖలైన పిటిషన్ను సుప్రీం కోర్టు గురువారం కొట్టివేసింది. ఈ సెక్షన్ కింద పార్లమెంట్, అసెంబ్లీకి ఎన్నికైన సభ్యులు �
‘దొంగలందరికీ మోదీ అనే ఇంటిపేరు ఎందుకుంటోంది?’ అంటూ నాలుగేండ్ల కింద రాహుల్గాంధీ ఓ సభలో వ్యాఖ్యానించారు. దీనిపై నేరపూరిత పరువునష్టం కింద గుజరాత్లో ఒక జడ్జి రాహుల్కు రెండేండ్ల జైలు శిక్ష విధించారు.
Amruta Fadnavis: ఓ డిజైనర్ తను బెదిరిస్తున్నట్లు అమృత ఫిర్యాదు చేశారు. ఆ మహిళ తనకు లంచం ఇచ్చేందుకు కూడా ప్రయత్నించినట్లు అమృత ఫడ్నవీస్ తెలిపారు.
మండలంలోని అక్కన్నపేట గ్రామంలో ఉన్న రైల్వే స్టేషన్ శివారులో ఓ వ్యక్తి గంజాయిని విక్రయిస్తుండగా, వల పన్ని పట్టుకున్నట్లు రామాయంపేట ఎక్సైజ్ సీఐ జయసుధ తెలిపారు.
హైదరాబాద్ : జార్ఖండ్లోని దమ్కాలో ఓ 12 ఏండ్ల బాలికపై పెట్రోల్ పోసి నిప్పంటించిన ఘటనపై రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి కేటీఆర్ స్పందించారు. బాలికను హత్య చేసిన అత్యంత క్రూరమైన క్రిమినల్ షారూఖ�
ఆగస్ట్ 13న జరగబోయే జాతీయ లోక్ అదాలత్ గురించి మెట్రోపాలిటన్ క్రిమినల్ కోర్టు బార్ అసోసియేషన్తో మెట్రోపాలిటన్ న్యాయ సేవాధికార సంస్థ కార్యదర్శి రాధికా జైస్వాల్ సమావేశం అయ్యారు
సివిల్ కాంట్రాక్టుల్లో బీజేపీ నేతలు 40% కమీషన్ అడుగుతున్నారంటూ ప్రధాని మోదీకి లేఖ రాసిన కాంట్రాక్టరు యెర్రిస్వామి కుంతోజీపై క్రిమినల్ కేసు నమోదైంది. ఈ నెల 6వ తేదీనే కేసు నమోదు కాగా తాజాగా ఆ విషయం బయటకు �
కాంగ్రెస్ అగ్రనేత, ఎంపీ రాల్గాంధీపై అనుచిత వ్యాఖ్యలు చేసిన అసోం ముఖ్యమంత్రి హిమంత బిశ్వ శర్మపై క్రిమినల్ కేసు నమోదు చేయాలని మాజీ మంత్రి, జాతీయ విపత్తు నిర్వహణ సంస్థ మాజీ వైస్ చైర్మెన్ మర్రి శశిధర్రెడ
బంజారాహిల్స్ : పాతకక్షల కారణంగా వ్యక్తిపై దాడికి పాల్పడిన జూబ్లీహిల్స్ కార్పొరేటర్ సోదరుడితో పాటు అతడి కుటుంబ సభ్యులపై బంజారాహిల్స్ పోలీసులు క్రిమినల్ కేసు నమోదు చేశారు. పోలీసులు తెలిపిన వివరాల