అహ్మదాబాద్: సెల్ఫీ దిగితే క్రిమినల్ కేసు నమోదు చేస్తున్నారు గుజరాత్లోని డాంగ్ జిల్లా అధికారులు. కొండలు, జలపాతాలతో కూడిన పర్యాటక ప్రాంతమైన డాంగ్ జిల్లాకు వర్షాకాలంలో సందర్శకులు భారీసంఖ్యలో వస్తుం�
నెపితా: మయన్మార్ నేత ఆంగ్ సాన్ సూకీపై కొత్త నేరాభియోగం నమోదు అయ్యింది. జుంటా సైన్యం ఆమెపై కొత్త కేసును బుక్ చేసినట్లు ఆమె తరపు న్యాయవాది తెలిపారు. 75 ఏళ్ల సూకీని గృహనిర్బంధం చేసిన విషయం తెలిసిందే.