ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి అనాలోచితంగా నాలుగేండ్ల ఈ కార్ రేస్ ఒప్పందాన్ని రద్దుచేయడం వల్ల తెలంగాణకు వచ్చే వేల కోట్ల పెట్టుబడులు ఇతర రాష్ర్టాలకు తరలివెళ్లాయని బీఆర్ఎస్ నేత ఆర్ఎస్ ప్రవీణ్కుమార్�
కాళేశ్వరం ప్రాజెక్టుపై ప్రజాభిప్రాయ సేకరణ సందర్భంగా అధికారుల విధులకు ఆటంకం కలిగించారన్న క్రిమినల్ కేసులో కాంగ్రెస్ నేత, రాష్ట్ర ఐటీ శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్బాబుకు చుక్కెదురైంది.
నటుడు అక్కినేని నాగార్జున దాఖలు చేసిన పరువునష్టం క్రిమినల్ కేసులో రాష్ట్ర మంత్రి కొండా సురేఖకు నాంపల్లి ప్రజాప్రతినిధుల కోర్టు గురువారం సమన్లు దాఖలు చేసింది. డిసెంబర్ 12న తమ ఎదుట వ్యక్తిగతంగా హాజరుకా�
వేములవాడ రాజన్న ఆలయంలో తలనీలాల సేకరణ కాం ట్రాక్టర్పై న్యాయ స్థానంలో క్రిమినల్ కేసు న మోదైంది. 2023-25 రెండేండ్లకుగాను తలనీలాల సేకరణకు ఆంధ్రప్రదేశ్లోని హిందూపురానికి చెందిన సుమిత్ ఎంటర్ప్రైజెస్ నిర్�
మేడ్చల్ మలాజిగిరి జిల్లా బాచుపల్లి మండలం నిజాంపేటలో ఎర్రకుంట ఎఫ్టీఎల్ పరిధిలో అక్రమ నిర్మాణాలు చేపట్టారంటూ మ్యాప్స్ ఇన్ఫ్రాపై నమోదు చేసిన క్రిమినల్ కేసు వివరాలు ఇవ్వాలని పోలీసులను హైకోర్టు ఆదేశ
బుల్డోజర్ న్యాయంపై సర్వోన్నత న్యాయస్థానం మరోసారి తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. అక్రమ కట్టడాల పేరుతో ప్రజల ఇండ్లపైకి ప్రభుత్వాలు బుల్డోజర్లను పంపిస్తుండటాన్ని సుప్రీంకోర్టు తీవ్రంగా తప్పుబట్టింది. క
క్రిమినల్ కేసుల్లో నిందితులుగా ఉన్న వారి ఇండ్లను కూల్చేస్తూ పలు రాష్ట్ర ప్రభుత్వాలు అవలంబిస్తున్న ‘బుల్డోజర్ న్యాయం’పై సుప్రీంకోర్టు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. నిందితుడిగా ఉన్నంత మాత్రాన ఇల్లు �
Bulldozer Justice: క్రిమినల్ కేసులో నిందితుడైతే, అతని ఇంటిని కూల్చేస్తారా. ఇదేక్కడి న్యాయం అని సుప్రీంకోర్టు ఇవాళ ఆగ్రహం వ్యక్తం చేసింది. బుల్డోజర్ న్యాయం పేరుతో జరుగుతున్న కూల్చివేతల గురించి దాఖలైన పిట�
యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్(యూపీఎస్సీ) చైర్మన్ మనోజ్ సోనీ తన పదవికి రాజీనామా చేసినట్టు సమాచారం. వ్యక్తిగత కారణాలతోనే ఆయన చైర్మన్ పదవికి రాజీనామా చేసినట్టు అధికార వర్గాలు శనివారం వెల్లడించాయి
Manholes | గ్రేటర్లోని రహదారులు, ఇతర ప్రాంతాల్లో ఉన్న మ్యాన్హోల్స్ తెరిస్తే క్రిమినల్ కేసు నమోదు చేస్తామని జలమండలి ఎండీ సుదర్శన్రెడ్డి హెచ్చరించారు. వర్షాకాల నేపథ్యంలో జలమండలికి సమాచారం లేకుండా ఎవ్వరూ
ఏపీలో టీడీపీ విజయం సాధించిన సందర్భంగా కొంద రు కార్యకర్తలు మంగళవారం సాయంత్రం కారులో వచ్చి హైదరాబాద్లోని బీఆర్ఎస్ కార్యాలయమైన తెలంగాణ భవన్ వద్ద రెచ్చగొట్టేలా ప్రవర్తించారు. టీడీపీ జెండాలతో న్యూసెన�
మత్స్యకారులు చెరువుల తూము షటర్లు ఎత్తకుండా నీటి పారుదల శాఖ నుంచి నిఘా ఏర్పాటు చేస్తామని ఆ శాఖ ములుగు డీఈ రవీందర్రెడ్డి అన్నారు. ఈ నెల 27న ‘నమస్తే’లో ‘చేపల కోసం చెరువు ఖాళీ’ కథనానికి నీటి పారుదల శాఖ అధికార�