సంగారెడ్డి జిల్లా పటాన్చెరు పట్టణంలోని పటేల్గూడ వద్ద మంగళవారం ఏర్పాటు చేసిన బీజేపీ విజయ సంకల్ప సభకు మిశ్రమ స్పందన వచ్చింది. ముఖ్య అతిథిగా ప్రధాని నరేంద్రమోదీ పాల్గొని మాట్లాడారు. ప్రధాన మోదీ ప్రసంగం �
వచ్చే లోక్సభ ఎన్నికల్లో బీజేపీ నేతృత్వంలోని ఎన్డీయే కూటమి 378 స్థానాల్లో విజయం సాధించి, మరోసారి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తుందని ఇండియా టీవీ-సీఎన్ఎక్స్ తాజా సర్వే వెల్లడించింది. బీజేపీ సొంతంగా 335 స్థా�
నిజామాబాద్ ఎంపీ, బీజేపీ లోక్సభ అభ్యర్థి అర్వింద్ ధర్మపురిపై వ్యతిరేకత వెల్లువెత్తుతున్నది. ప్రజలతో పాటు సొంత పార్టీలోనూ నిరసన సెగ తగులుతున్నది. ఇప్పటికే అర్వింద్కు వ్యతిరేకంగా పార్టీ శ్రేణులు పలు�
మన దేశానికి స్వాతంత్య్రం సిద్ధించాక నాలుగు దశాబ్దాలకు పైగా దేశ ఆర్థికవ్యవస్థ వృద్ధి మందకొడిగానే ముందుకుసాగింది. ప్రపంచీకరణ దిశగా అడుగులు వేయకపోవడం, అప్పటి ఆర్థిక విధానాలు, పారిశ్రామిక రంగానికి ప్రాధా�
మెదక్ జిల్లా తూప్రాన్ మున్సిపల్ అవిశ్వాస సమావేశాన్ని నేడు నిర్వహించనున్నారు. మున్సిపల్ చైర్మన్ రాఘవేందర్ గౌడ్పై 11 మంది సభ్యులు అవిశ్వాస తీర్మానాన్ని ప్రవేశపెట్టారు. తూప్రాన్ మున్సిపల్లో మొత�
ప్రధాని నరేంద్రమోదీ పర్యటన సంగారెడ్డి జిల్లా వాసులకు నిరాశను మిగిల్చింది. మంగళవారం సంగారెడ్డి జిల్లాలో పర్యటించిన ప్రధాని మోదీ జిల్లాకు ఎలాంటి వరాలు ప్రకటించలేదు. దీంతో ప్రజలతో పాటు బీజేపీ శ్రేణులు సై
అధికార పార్టీ నేతలు ఎన్నికల కోడ్ను ఉల్లంగిస్తున్నారు. ప్రస్తుతం ఎమ్మెల్సీ ఎన్నికల కోడ్ నడుస్తుండగా కాంగ్రెస్ నాయకులు అందుకు విరుద్ధంగా వ్యవహరిస్తున్నారు. మహేశ్వరం నియోజకవర్గంలో ఎక్కడ చూసినా ఆ పార�
DMK Raja | ద్రవిడ మున్నేట్ర కజగం (DMK) ఎంపీ ఎ రాజా భారత దేశ సంస్కృతి, సంప్రదాయాలు, భిన్నత్వంలో ఏకత్వంపై మరోసారి ద్వేషపూరిత ప్రసంగం చేశారు. దేశమంటే ఒకే సంస్కృతి, సంప్రదాయం, భాష ఉండాలని అన్నారు. భారతదేశంలో అలా లేదని, క�
అవినీతి, కుటంబ పాలనలో ఇండియా కూటమి నేతలు మునిగితేలుతున్నారని ప్రధాని నరేంద్ర మోదీ విమర్శించారు. తాను వారి కుటుంబపాలనపై సవాల్ విసురుతున్నందున మోదీకి పరివారం లేదని కూటమి నేతలు అంటున్నారని, దేశంలో కోట్ల�
సార్వత్రిక ఎన్నికలు దగ్గరపడిన వేళ గుజరాత్లో కాంగ్రెస్ పార్టీకి గట్టి ఎదురుదెబ్బ తగిలింది. పార్టీలో అత్యంత సీనియర్, 40 ఏండ్లుగా పార్టీలో కొనసాగిన ముఖ్య నేత, ఎమ్మెల్యే అర్జున్ మోద్వాడియా(67), పార్టీ వర్క�
నువ్వు కొట్టినట్టు చేస్తే.. నేను ఏడ్చినట్టు చేస్తా.. అన్నట్టుగా ఉంది రాష్ట్రంలో కాంగ్రెస్, బీజేపీ తీరు. ఇరు పార్టీల మధ్య ఉన్న చీకటి ఒప్పందం ఇప్పటికే పలుమార్లు బయటపడగా సోమవారం ఆదిలాబాద్ వేదికగా ఖుల్లంఖు�