మైనింగ్ కింగ్గా పేరుగాంచిన కర్ణాటక మాజీ మంత్రి గాలి జనార్ధన్ రెడ్డి తిరిగి బీజేపీలో చేరారు. బెంగళూరులో సోమవారం మాజీ సీఎం యెడియూరప్ప, కర్ణాటక బీజేపీ అధ్యక్షుడు విజయేంద్ర ఆయనకు కండువా కప్పి పార్టీలోక�
బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా సతీమణి కారు దొంగతనానికి గురైనట్లు పోలీసులు తెలిపారు. ఈ కారును డ్రైవర్ జోగిందర్ దక్షిణ ఢిల్లీలోని గోవింద్ పురిలో ఉన్న ఓ సర్వీస్ సెంటర్ వద్ద ఈ నెల 19న పెట్టారని, అక్క�
Loksabha Elections 2024 : లోక్సభ ఎన్నికల్లో హిమాచల్ ప్రదేశ్లోని మండి నియోజకవర్గం నుంచి బాలీవుడ్ నటి కంగనా రనౌత్ను బీజేపీ బరిలో దింపడంతో ఈ వ్యవహారంపై కాంగ్రెస్ నేత విక్రమాదిత్య సింగ్ స్పందించారు.
Hanuman Beniwal | రాజస్థాన్లో బీజేపీ మాజీ మిత్రపక్ష పార్టీకి చెందిన హనుమాన్ బెనివాల్ ఈసారి ప్రతిపక్షాల కూటమి ‘ఇండియా’ బ్లాక్ అభ్యర్థిగా ఎన్నికల బరిలోకి దిగారు. రాష్ట్రీయ లోక్తాంత్రిక్ పార్టీ (ఆర్ఎల్పీ) కన్వీ�
Atishi | ఢిల్లీ ముఖ్యమంత్రి, ఆప్ కన్వీనర్ అర్వింద్ కేజ్రీవాల్ అరెస్ట్పై ఆ పార్టీకి చెందిన కీలక నాయకురాలు, ఢిల్లీ మంత్రి అతిషి మరోసారి తీవ్రంగా స్పందించారు. బీజేపీ సర్కారు కుట్రపూరితంగా అక్రమ కేసు బనాయిం�
TN BJP, DMK candidates hugs on Holi | తమిళనాడులోని అధికార డీఎంకే, ప్రతిపక్ష బీజేపీ అభ్యర్థులు హోలీ సందర్భంగా విభేదాలు మరిచారు. ఒకరినొకరు హగ్ చేసుకున్నారు. ఎన్నికల్లో అదృష్టం వరించాలంటూ అభినందించుకున్నారు. ఇది చూసి అక్కడున్న
Janardhana Reddy | కల్యాణ రాజ్య ప్రగతి పక్ష (Kalyana Rajya Pragathi Paksha) పార్టీ వ్యవస్థాపకుడు గాలి జనార్దన్ రెడ్డి (G Janardhana Reddy) తాజాగా భారతీయ జనతా పార్టీ (BJP) లో చేరారు.
లోక్సభ సభ ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థులను బీజేపీ (BJP) విడుతల వారీగా ప్రకటిస్తున్నది. తాజాగా మరో 111 మందితో జాబితాను విడుదల చేసింది. అందులో గోవా నుంచి ఓ మహిళకు ఎంపీ టికెట్ ఇచ్చింది.
ప్రధాని మోదీ ఎక్కడికెళ్లినా “ఈ సారి 400కుపైనే” అంటున్నారు. లోక్సభ ఎన్నికల్లో బీజేపీకి 370 స్థానాలు, ఎన్డీయేకి 400కుపైగా స్థానాలు ఇవ్వాలని ప్రజలను కోరుతున్నారు.