ప్రధాని నరేంద్రమోదీ ఈనెల 5న సంగారెడ్డి జిల్లాలో పర్యటించనున్నారు. పలు అభివృద్ధి పనుల ప్రారంభోత్సవాలు, శంకుస్థాపనలు చేయనున్నారు. బీజేపీ ఆధ్వర్యంలో భారీ బహిరంగ సభలో ప్రధాని పాల్గొనున్నారు. పటాన్చెరు పట�
Bandi Sanjay | హుజూరాబాద్ టౌన్ : కాంగ్రెస్ పార్టీ దోఖాబాజ్ పార్టీ అని ఎంపీ బండి సంజయ్ ఆరోపించారు. వంద రోజుల్లో ఆరు గ్యారంటీలను అమలు చేస్తామని ఓట్లు దండుకొని అధికారంలోకి వచ్చిందని విమర్శించారు. ఆ పార్టీ అధికా
కేంద్రంలో మరోసారి అధికారమే లక్ష్యంగా బీజేపీ (BJP) ముందుకు సాగుతున్నది. సుదీర్ఘ కసరత్తుల అనంతరం 195 మందితో తొలి జాబితాను ప్రకటించింది. అందులో ప్రధాని మోదీ మంత్రివర్గంలోని 34 మందికి మరోసారి అవకాశం కల్పించిన విష
PM Modi | అధికార బీజేపీ లోక్సభ ఎన్నికల శంఖారావం పూరించింది. సార్వత్రిక ఎన్నికల్లో పోటీకి సంబంధించి 195 మంది అభ్యర్థులతో శనివారం తొలి జాబితా విడుదల చేసింది. ప్రధాని మోదీ మరోసారి ఉత్తరప్రదేశ్లోని వారణాసి నుంచ�
CM Nitish Kumar | తాను ఇక ఎన్నటికీ బీజేపీ నేతృత్వంలోని ఎన్డీయేలోనే ఉంటానని ప్రధానమంత్రి నరేంద్ర మోదీకి బీహార్ ముఖ్యమంత్రి, జేడీయూ చీఫ్ నితీశ్ కుమార్ హామీ ఇచ్చారు. ఔరంగాబాద్, బెగుసరాయ్లలో వివిధ అభివృద్ధి ప్ర
Etela Rajender | మల్కాజ్గిరి లోక్సభ స్థానం నుంచి బీజేపీ తరఫున మాజీ మంత్రి ఈటల రాజేందర్ బరిలో దిగనున్నారు. బీజేపీ కేంద్ర అధిష్ఠానం శనివారం లోక్సభ అభ్యర్థుల తొలి జాబితాను విడుదల చేసింది. రాష్ట్రంలో తొమ్మిది సీట
Arabinda Dhali | పార్లమెంట్, అసెంబ్లీ ఎన్నికలు ఒకేసారి జరగనున్న ఒడిశాలో అధికార బీజేడీకి షాక్ మీద షాక్ తగులుతోంది. ఆ పార్టీకి చెందిన నేతలు ఒక్కొక్కరుగా ప్రతిపక్ష బీజేపీలోకి జారుకుంటున్నారు. తాజాగా బీజేడీ సీనియర్�
PM Modi | పశ్చిమబెంగాల్లో అధికార తృణమూల్ కాంగ్రెస్ పార్టీ అవినీతిపై ప్రధాని నరేంద్రమోదీ తీవ్ర విమర్శలు గుప్పించారు. నదియా జిల్లాలోని క్రిష్ణనగర్లో శనివారం జరిగిన విజయ సంకల్ప సభలో ప్రధాని మాట్లాడారు. ఈ సం
తాను రాజకీయాల నుంచి తప్పుకోవాలని అనుకుంటున్నట్లు టీమ్ ఇండియా మాజీ క్రికెటర్, ఎంపీ గౌతమ్ గంభీర్ (Gautam Gambhir) అన్నారు. ఇకపై క్రికెట్పై దృష్టి సారించాలనుకుంటున్నానని చెప్పారు.
పటాన్చెరు పట్టణ సమీపంలోని పటేల్గూడకు వెళ్లేదారిలో ప్రధాని మోదీ నిర్వహించే బహిరంగ సభ స్థలాన్ని కలెక్టర్ వల్లూరు క్రాంతి, ఎస్పీ రూపేశ్ శుక్రవారం పరిశీలించారు. ఈనెల 5న ప్రధాని సంగారెడ్డి(కంది) నుంచి మహ
బీజేపీ పాలిత ఉత్తరప్రదేశ్లో మరోసారి ప్రశ్నాపత్రాల లీకేజీ వ్యవహారం వెలుగుచూసింది. ఆగ్రా జిల్లాలోని ఫతేపూర్ సిక్రిలో గురువారం 12వ తరగతి బోర్డు పరీక్ష ప్రశ్నాపత్రాలు వాట్సాప్ గ్రూపులో షేర్ అయ్యాయి.
AP Politics | ఏపీ రాజకీయాల్లో అనూహ్య పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. సార్వత్రిక ఎన్నికల వేళ టీడీపీ-జనసేనకు బీజేపీ షాకిచ్చేందుకు సిద్ధమయ్యింది. నిన్నమొన్నటిదాకా టీడీపీ, జనసేన పొత్తు ఉంటుందని భావించినప్పటికీ.. ఇ�
AIADMK | తమిళనాడులో భారతీయ జనతా పార్టీ గ్రాఫ్ పెరిగిందని భావిస్తే.. కేంద్ర మంత్రులు నిర్మలా సీతారామన్, ఎస్ జైశంకర్ను లోక్సభ ఎన్నికల్లో ఈ రాష్ట్రం నుంచి పోటీ చేయించాలని బీజేపీకి అన్నాడీఎంకే సీన
BJP's Mandarin Wish For Stalin | తమిళనాడు సీఎం ఎంకే స్టాలిన్ (MK Stalin) శుక్రవారం 72వ ఏట అడుగుపెట్టారు. అయితే ఆయన పుట్టిన రోజు సందర్భంగా ఆ రాష్ట్ర బీజేపీ వినూత్నంగా శుభాకాంక్షలు తెలిపింది. చైనా భాష అయిన మాండరిన్లో బర్త్ డే విషెస�