Bihar MLAs | కేంద్రంలో నరేంద్రమోదీ సర్కారును గద్దె దించడమే లక్ష్యంగా ఏర్పాటైన INDIA కూటమికి లోక్సభ ఎన్నికల ముందు దెబ్బ మీద దెబ్బ తగులుతున్నాయి. వివిధ రాష్ట్రాల్లో ఆ కూటమి పార్టీలకు చెందిన ఎమ్మెల్యేలు అధికార బీజే
Basavaraj Patil | లోక్సభ ఎన్నికలకు (Lok Sabha Polls) ముందు కాంగ్రెస్ (Congress) పార్టీకి షాకులు మీద షాకులు తగులుతున్నాయి. పలువురు నేతలు వరుసగా పార్టీని వీడుతున్నారు. తాజాగా మరో కీలక నేత పార్టీకి గుడ్బై చెప్పారు.
Lok Sabha Polls | బాలీవుడ్ యాక్షన్ హీరో అక్షయ్ కుమార్ (Akshay Kumar)ని లోక్సభ ఎన్నికల్లో పోటీ చేయనున్నట్లు తెలుస్తోంది. ఢిల్లీలోని చాందినీ చౌక్ (Chandni Chowk) నుంచి అక్షయ్ పోటీ చేసే అవకాశాలు ఉన్నట్లు జాతీయ మీడియాలో వరుస కథన�
లోక్సభ నియోజకవర్గాల వారీగా సమీక్షలు జరిపి అసెంబ్లీ వారీ సమీక్షలు సాగిస్తున్న బీఆర్ఎస్, ఆ తర్వాత మరొక సమీక్ష కూడా నిర్వహించటం అవసరం. అది, వివిధ సామాజిక వర్గాలు, వృత్తుల వారీ ప్రజలతో ప్రత్యక్ష సమీక్షలు.
రాజ్యాంగంలో సెక్యులరిజం అనే పదం పోవాలంటే మరోసారి నరేంద్రమోదీ ప్రధానిగా ఎన్నికవ్వాలని నిజామాబాద్ ఎంపీ ధర్మపురి అర్వింద్ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. సెక్యులరిజం పదాన్ని అంబేద్కర్ రాజ్యాంగంలో పెట్�
తెలంగాణలో బీజేపీ నేతలు ఏ ముఖం పెట్టుకొని ఓట్లు అడుగుతారని బీఆర్ఎస్ నేత మన్నె క్రిషాంక్ ప్రశ్నించారు. రాష్ట్రంలో బీజేపీకి ఓటు అడిగే నైతిక అర్హత, హక్కు లేదని అన్నారు. వివిధ రాష్ర్టాలకు గత నెల రోజుల్లో వ�
కాంగ్రెస్ ప్రజలకు ఇచ్చిన హామీల్లో ఫ్రీ బస్సు మినహా ఏ ఒక్కటి అమలు కాలేదని బీజేపీ నాయకుడు ఈటల రాజేందర్ అన్నారు. విజయ సంకల్ప యాత్రలో భాగంగా సోమవారం గజ్వేల్లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడ
మున్సిపల్ కౌన్సిలర్లను భయభ్రాంతులకు గురిచేసి, తూప్రాన్ మున్సిపల్ చైర్మన్ రాఘవేందర్ గౌడ్పై ఇటీవల కాంగ్రెస్లో చేరిన కొందరు కౌన్సిలర్లు అవిశ్వాస తీర్మానం ప్రవేశపెట్టడం హేయమైన చర్య అని ఎమ్మెల్సీ