తనకు రాజకీయంగా జన్మనిచ్చిన చేవెళ్ల ప్రాంత ప్రజలకు సేవ చేయడానికే రాజకీయాల్లోకి వచ్చానని, పైసలు, పనుల కోసం కాదని చేవెళ్ల ఎంపీ డాక్టర్ జీ రంజిత్రెడ్డి స్పష్టం చేశారు. బీజేపీ నేత ఏలేటి మహేశ్వర్రెడ్డి తనప
వర్గీకరణ పేరుతో బీజేపీ మాదిగలతో నాటకమాడుతున్నదని టీఎస్ఎమ్మార్పీఎస్ రాష్ట్ర అధ్యక్షుడు వంగపల్లి శ్రీనివాస్ విమర్శించారు. కమిటీ పేరుతో కాలయాపన చేయకుండా లోక్సభ ఎన్నికల్లోపే పార్లమెంట్లో బిల్లు ప�
ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో ప్రజలకు ఇచ్చిన హామీలను అమలు చేయడంలో రేవంత్రెడ్డి ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని బీజేపీ జాతీయ నాయకుడు, ఎంపీ లక్ష్మణ్ విమర్శించా రు. గురువారం చేవెళ్ల పార్లమెంట్ సెగ్మె
Financial Terrorism: కేంద్ర ప్రభుత్వం ఆర్థిక ఉగ్రవాదానికి పాల్పడుతున్నట్లు కాంగ్రెస్ పార్టీ ఆరోపించింది. తమ పార్టీకి చెందిన అకౌంట్ల నుంచి ఆ సర్కార్ 65 కోట్లు లూటీ చేసినట్లు కాంగ్రెస్ విమర్శించింది.
బీజేపీతో పొత్తు పెట్టుకునే గతి తమకు పట్టలేదని బీఆర్ఎస్ ఎమ్మెల్యే కడియం శ్రీహరి అన్నారు. మతఛాందసవాద పార్టీతో కలిసి నడవాల్సిన అవసరం తమకు లేదని స్పష్టం చేశారు. బుధవారం ఆయన జనగామ జిల్లా స్టేషన్ ఘన్పూర్�
ఎన్నికైన ప్రజాప్రతినిధులు పార్టీలు మారడం, ప్రభుత్వాలు తారుమారు కావడం అనాదిగా జరుగుతున్నదే. కానీ, రిటర్నింగ్ అధికారే ఓటును ఖరాబు చేయడం అనేది ప్రజాస్వామ్యంలో అనూహ్య పరిణామం. దీనివల్ల నిష్పాక్షికత నిర్వ
Etela Rajender | ఎన్నికల్లో అమలు కాని హామీలను ఇచ్చి కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిందని మాజీ మంత్రి, బీజేపీ జాతీయ కార్యవర్గ సభ్యుడు ఈటల రాజేందర్ ఆరోపించారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఆరు గ్యారెంటీలను అమలు చేస్తే
Kadiyam Srihari | కాంగ్రెస్ ప్రభుత్వం తమ హామీలను అమలు పరచలేక బీఆర్ఎస్ పార్టీ పై ఎదురుదాడి చేస్తోందని స్టేషన్ ఘన్పూర్ ఎమ్మెల్యే కడియం శ్రీహరి మండిపడ్డారు. బీజేపీ నాయకులు చవటలు, దద్దమ్మల్లా మాట్లాడుతున్నార�
జిల్లాలో ఎప్పటిలాగానే బీజేపీ సభ వెలవెలబోయింది. ఏదో వచ్చామా.. కనిపించామా.. వెళ్లిపోయామా.. అన్నట్టుగా నేతలు నామ్కే వాస్తేగా సభను కానిచ్చేశారు. గోవా ముఖ్యమంత్రి హాజరైన బహిరంగ సభలో కనీసం రెండు వేల మంది కూడా హ�
చండీగఢ్ మేయర్ ఎన్నికల ఫలితాలపై సుప్రీంకోర్టు మంగళవారం సంచలన తీర్పు వెలువరించింది. మేయర్గా రిటర్నింగ్ అధికారి ప్రకటించిన బీజేపీ అభ్యర్థి మనోజ్ సోన్కర్ ఎన్నిక చెల్లుబాటు కాదని పేర్కొన్న న్యాయస్థ