Kamal Nath | మధ్యప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి కమల్నాథ్ (Kamal Nath) కాంగ్రెస్ పార్టీని వీడనున్నట్లు తెలుస్తోంది. ఆయన తన కుమారుడు నకుల్నాథ్తో కలిసి బీజేపీ (BJP)లో చేరే అవకాశం ఉందని జోరుగా ప్రచారం జరుగుతోంది. ఈ ప్రచారం న�
నూతన వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా సాగిన ఉద్యమ విరమణ సందర్భంగా ఇచ్చిన హామీలను వెంటనే నెరవేర్చాలని డిమాండ్ చేస్తూ సంయుక్త కిసాన్ మోర్చా(ఎస్కేఎం) ఆందోళనకు పిలుపునిచ్చింది.
లోక్సభ ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో కాంగ్రెస్ పార్టీకి వరుస షాక్లు తగులుతున్నాయి. గతంలో సీఎంలుగా, కేంద్ర మంత్రులుగా చేసిన సీనియర్ నేతలు ఒక్కొక్కరిగా ఆ పార్టీకి గుడ్బై చెబుతున్నారు.
బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా పదవీకాలం పొడిగించారు.దీంతో నడ్డా ఈ ఏడాది జూన్ వరకు అంటే సార్వత్రిక ఎన్నికలు ముగిసే వరకు అధ్యక్షుడిగా కొనసాగనున్నారు.
ఇటీవల వివాదాస్పదమైన చండీగఢ్ మేయర్ ఎన్నిక ఎపిసోడ్లో కీలక పరిణామం చోటుచేసుకొన్నది. గత నెల 30న భారీ హైడ్రామా మధ్య జరిగిన మేయర్ ఎన్నికలో ప్రిసైడింగ్ అధికారి విజేతగా ప్రకటించిన బీజేపీ నేత మనోజ్ సోన్కర్
Kamal Nath : మధ్యప్రదేశ్ మాజీ సీఎం కమల్ నాథ్ పలువురు ఎమ్మెల్యలతో కలిసి కాంగ్రెస్ పార్టీని వీడి కాషాయ పార్టీలో చేరుతున్నారనే ఊహాగానాలకు తెరపడింది.
లోక్సభ ఎన్నికలు సమీపిస్తున్న కొద్దీ కాంగ్రెస్ పార్టీని వీడిపోతున్న సీనియర్ల సంఖ్య రోజు రోజుకూ పెరుగుతున్నది. తాజాగా మధ్యప్రదేశ్కు చెందిన మాజీ ముఖ్యమంత్రి, సీనియర్ నే త కమల్నాథ్, ఆయన కు మారుడు నకు�
త్వరలో జరగబోయే పార్లమెంట్ ఎన్నికల్లో బీజేపీ ఒంటరిగా 370 లోక్సభ సీట్లు గెలవాలని.. అలా జరిగితే అదే ఆర్టికల్ 370 రద్దు కోసం పోరాడిన పార్టీ సిద్ధాంత కర్త శ్యామ్ప్రసాద్ ముఖర్జీకి నిజమైన నివాళి అర్పించినట్ట�
మాదిగల ఆత్మగౌరవాన్ని మందకృష్ణ మాదిగ వివిధ పార్టీల వద్ద తాకట్టు పెడుతున్నారని ఎమ్మార్పీఎస్ రాష్ట్ర అధ్యక్షుడు వంగపల్లి శ్రీనివాస్ విమర్శించారు. హైదరాబాద్ విద్యానగర్లోని సంఘం రాష్ట్ర కార్యాలయంలో �