బీజేపీ దళితజాతి వ్యతిరేక పార్టీ అని, ఎన్నికల కోసమే ఆ పార్టీ కపట నాటకాలు ఆడుతున్నదని ఎస్సీ కార్పొరేషన్ మాజీ చైర్మన్ డాక్టర్ పిడమర్తి రవి మండిపడ్డారు. మాదిగ శక్తి ఆధ్వర్యంలో పెద్దపల్లి జిల్లా కేంద్రంల�
తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం పట్ల తమ పార్టీ వైఖరి.. ‘తిట్టబోతే అక కూతురు.. కొట్టబోతే కడుపుతో ఉంది’ అన్నట్టు ఉన్నదని సీపీఐ జాతీయ ప్రధాన కార్యదర్శి కే నారాయణ వ్యాఖ్యానించారు.
ప్రభుత్వానికి చిత్తశుద్ధి ఉంటే దరఖాస్తులు అవసరం లేకుండానే ఆరు గ్యారెంటీలు అమలు చేయవచ్చని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు, కేంద్రమంత్రి కిషన్రెడ్డి పేర్కొన్నారు. పార్టీ రాష్ట్ర కార్యాలయంలో గురువారం ఆయన మీ�
సంస్థాగత నిర్మాణంపై బీఆర్ఎస్ పార్టీ దృష్టి సారించింది. గ్రామస్థాయి నుంచి రాష్ట్రస్థాయి దాకా పార్టీ కమిటీలు, పార్టీ అనుబంధ కమిటీలను పూర్తిస్థాయిలో ఏర్పాటు చేయాలని భావిస్తున్నట్టు గులాబీ శ్రేణులకు ప�
ఇటీవల జరిగిన ఐదు రాష్ర్టాల అసెంబ్లీ ఎన్నికల్లో 21 మంది పార్లమెంట్ సభ్యులను బరిలోకి దింపిన బీజేపీ.. వచ్చే లోక్సభ ఎన్నికల్లోనూ మరో ప్రయోగానికి సిద్ధపడుతున్నట్టు తెలిసింది. పలువురు రాజ్యసభ సభ్యులను లోక్
ఆర్మూర్ బల్దియా చైర్పర్సన్ పండిత్ వినితకు షాక్ తగిలింది. అన్ని పార్టీల కౌన్సిలర్లు ఏకం కావడంతో పదవిని కోల్పోయారు. వినీతపై గత ఏడాది డిసెంబర్ నెలలో స్వపక్షంలోనే విపక్షం తయారైంది. కౌన్సిలర్లందరూ ఒక�
AP News | ఏపీ అసెంబ్లీ ఎన్నికలు సమీపిస్తున్నకొద్దీ రాష్ట్రంలో రాజకీయాలు రసవత్తరంగా మారుతున్నాయి. బీజేపీ, టీడీపీతో కలిసి వెళ్తామని జనసేనాని పవన్ కళ్యాణ్ మొదట్నుంచి చెబుతున్నప్పటికీ.. ఇప్పుడు బీజేపీ మాత్రం
BJP | ఏపీ రాజకీయాల్లో సరికొత్త ట్విస్ట్! నిన్న మొన్నటి దాకా జనసేనతో కలిసి వెళ్తానని చెప్పిన బీజేపీ.. ఇప్పుడు పొత్తులపై తన వ్యూహాన్ని మార్చింది. తమకు పొత్తులు అవసరం లేదని.. పొత్తులు కోరుకునే వాళ్లే తమతో చర్చకు
నిరుపేదలను ఆదుకునేందుకు ఆరు గ్యారెంటీలను రూపొందించామని నిజామాబాద్ రూరల్ ఎమ్మెల్యే భూపతిరెడ్డి అన్నారు. ఇందల్వాయి మండలం గన్నారం, డిచ్పల్లి మండలంలోని దూస్గాం గ్రామాల్లో బుధవారం నిర్వహించిన ప్రజాప�
దేశాన్ని దోచుకుంటున్న ప్రతి అవినీతి నేత తాము చేసిన తప్పులకు శిక్ష అనుభవించక తప్పదని, అవినీతికి పాల్పడితే కేజ్రీవాల్ అయినా, సొరేన్ అయినా ఊచలు లెక్కించాల్సిందేనని బీజేపీ అధికార ప్రతినిధి గౌరవ్ భాటియా