ప్రతి ఔషధానికి కాలపరిమితి ఉన్నట్టే ప్రధానమంత్రి నరేంద్రమోదీకి ఉన్న ఎక్స్పైరీ డేట్ ముగిసిందని, దేశంలో ఇకపై ఆ మందు పనిచేయదని తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి విమర్శించారు. గురువారం నాగ్పూర్లో నిర�
బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్రెడ్డిని ఆ పదవి నుంచి తప్పించబోతున్నారని, దీనిపై చర్చించేందుకే ఆ పార్టీ అగ్రనేత అమిత్ షా రాష్ర్టానికి వచ్చారని కాంగ్రెస్ మాజీ ఎంపీ మధుయాష్కీగౌడ్ అన్నారు.
Amit Shah | తెలంగాణ రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు నిరాశ కలిగించాయని కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్ షా అన్నారు. అనుకున్న సీట్లు సాధించలేదని.. 30 సీట్లు వస్తాయని ఆశించామని పేర్కొన్నారు. వర్గ విభేదాల కారణంగానే నష్ట
BSP | బహుజన్ సమాజ్ పార్టీ అధినేత్రి మాయావతిని ప్రధాన మంత్రి అభ్యర్థిగా ప్రకటించాలని ఆ పార్టీ ఎంపీ మలూక్ నగర్ డిమాండ్ చేశారు. 2024 ఎన్నికల్లో ప్రధాని అభ్యర్థిగా మాయావతిని ప్రకటిస్తే.. ఇండియ�
Shashi Tharoor | మతం వ్యక్తిగతమని, రాజకీయ దుర్వినియోగం కోసం కాదని కేరళకు చెందిన కాంగ్రెస్ ఎంపీ శశిథరూర్ (Shashi Tharoo) అన్నారు. జనవరి 22న అయోధ్యలోని రామమందిరంలో జరిగే విగ్రహ ప్రతిష్ఠాపన కార్యక్రమానికి తనను ఆహ్వానించలేదన
అయోధ్య రామమందిర ప్రారంభోత్సవంపై రాజకీయ వివాదం మొదలైంది. ప్రాణప్రతిష్ఠ కార్యక్రమానికి రావాలన్న ఆహ్వానాన్ని సీపీఎం తిరస్కరించింది. ప్రజల మత విశ్వాసాలతో రాజకీయాలు చేస్తున్నారని, ఇది రాజ్యాంగ స్ఫూర్తికి
75 ఏండ్లలో అధిక కాలం పాలించిన కాంగ్రెస్ పార్టీ కానీ, వారిని విమర్శించి అధికారం చేపట్టిన జనతాదళ్, భారతీయ జనతా పార్టీ కానీ కల్పించని మౌలిక వసతులు తెలంగాణలో కేసీఆర్ కల్పించారు.
BK Hariprasad: బీజేపీపై కర్నాటక కాంగ్రెస్ నాయకుడు, ఎమ్మెల్సీ బీకే హరిప్రసాద్ సంచలన ఆరోపణలు చేశారు. బీజేపీ బ్రిటీషర్లకు అనుకూలంగా వ్యవహరించిందని.. వాళ్ల కాలి బూట్లు...
డబ్ల్యూఎఫ్ఐ వివాదాన్ని విపక్షాలు వచ్చే లోక్సభ ఎన్నికల్లో ప్రధాన అస్త్రంగా ప్రయోగిస్తాయని అధికార బీజేపీ భావిస్తున్నది. అందుకే నష్ట నివారణలో భాగంగానే ప్రభుత్వం సస్పెన్షన్ నిర్ణయం తీసుకున్నట్టు రాజ�
మధ్యప్రదేశ్, రాజస్థాన్, ఛత్తీస్గఢ్ అసెంబ్లీ ఎన్నికల్లో విజయం తర్వాత ఆయా ఆయా రాష్ర్టాల్లో సీఎంలుగా సీనియర్లను కాదని కొత్త ముఖాలను తెర ముందుకు తెచ్చిన బీజేపీ.. ఇప్పుడు లోక్సభ ఎన్నికలపై దృష్టి సారించ�