కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేసిన 24 గంటల్లోనే మహారాష్ట్ర మాజీ సీఎం అశోక్ చవాన్ బీజేపీ తీర్థం పుచ్చుకున్నారు. 65 ఏండ్ల చవాన్కు ముంబైలోని బీజేపీ కార్యాలయంలో సాదర స్వాగతం లభించింది.
Ashok Chavan : కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేసిన మహారాష్ట్ర మాజీ సీఎం అశోక్ చవాన్ మంగళవారం బీజేపీలో చేరారు. ముంబైలోని బీజేపీ కార్యాలయంలో నేడు ఆ పార్టీలో చేరుతున్నానని అంతకుముందు ఆయన వెల్లడించారు.
మేడిగడ్డ బ్యారేజీ (Medigadda Barrage) సందర్శనకు ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు బయల్దేరారు. అసెంబ్లీ వాయిదా పడిన అనంతరం అక్కడి నుంచి ప్రత్యేకంగా ఏర్పాటుచేసిన బస్సుల్లో సీఎం రేవంత్ రెడ్డి (CM Revanth Reddy), మంత్రులు పయనమయ్యారు.
సిద్దిపేట జిల్లా కొమురవెల్లి మల్లికార్జున స్వామి భక్తులకు రైల్వేశాఖ తీపికబురు అందించింది.కొమురవెల్లిలో రైల్వేస్టేషన్ ఏర్పాటు చేస్తున్నట్లు ఇటీవల ప్రకటించిన రైల్వేశాఖ.. ఇక స్టేషన్ నిర్మాణ పనులకు సి
లోక్సభ ఎన్నికల వేళ కాంగ్రెస్ నేతృత్వంలోని విపక్ష ఇండియా కూటమికి మరో షాక్ తగిలింది. ఇప్పటికే బీహార్ సీఎం, జేడీయూ నేత నితీశ్ కూటమి నుంచి బయటకు వెళ్లిపోగా.. తాజాగా ఆ జాబితాలో మరో పార్టీ రాష్ట్రీయ లోక్ద
Congress Party: మహారాష్ట్ర మాజీ సీఎం అశోక్ చౌహాన్.. కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేయనున్నారు. లోక్సభ ఎన్నికలకు ముందు ఆయన ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. అయితే ఆ సీనియర్ నేత త్వరలో బీజేపీలో చేరను�
BJP Rajya Sabha Candidates List : ఫిబ్రవరి 27న జరిగే రాజ్యసభ ఎన్నికలకు బీజేపీ ఆదివారం అభ్యర్ధుల జాబితాను ప్రకటించింది. కాంగ్రెస్ నుంచి 2022లో బీజేపీలో చేరిన ఆర్పీఎన్ సింగ్ను యూపీ నుంచి నామినేట్ చేసింది.
Rahul Gandhi : బీజేపీ, ఆరెస్సెస్ సమాజంలో విద్వేషాన్ని వ్యాప్తి చేస్తున్నాయని కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ ఆరోపించారు. భారత్ జోడో న్యాయ్ యాత్రలో భాగంగా ఛత్తీస్ఘఢ్లోని రాయ్ఘఢ్లో ఆదివారం జరిగిన ర్యాలీన
Tamil Nadu | తమిళనాడులో గతంలో మిత్రపక్షాలుగా కొనసాగిన బీజేపీ, ఏఐఏడీఎంకే పార్టీలు ప్రస్తుతం దుమ్మెత్తిపోసుకుంటున్నాయి. ఆ రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు కే అన్నామలై రాష్ట్రవ్యాప్తంగా పాదయాత్ర చేపట్టగా మద్దతు లభిస�
రాష్ట్ర బడ్జెట్ సాక్షిగా కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజలను మోసం చేసిందని బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి, ఎంపీ బండి సంజయ్కుమార్ విమర్శించారు. శనివారం జగిత్యాల జిల్లా కొండగట్టులో పూజలు చేసిన అనంతరం మేడిపల
గత ఐదేండ్ల తమ ప్రభుత్వ పాలనలో అద్భుతమైన ప్రగతి సాధించామని ప్రధాని మోదీ పేర్కొన్నారు. 17వ లోక్సభ ఐదేండ్ల కాలవ్యవధిని సంస్కరణ, పనితీరు, పరివర్తన(రీఫార్మ్, పెర్ఫార్మ్, ట్రాన్స్ఫార్మ్) పీరియడ్గా చెప్పవ�
Electoral Bonds | ఎలక్టోరల్ బాండ్లతోపాటు అధిక విరాళాలు అందుకున్న పార్టీల్లో బీజేపీ మొదటి స్థానంలో నిలిచింది. కాంగ్రెస్ పార్టీ కంటే దాదాపు ఏడు రెట్లు ఎక్కువగా విరాళాలు వచ్చాయి.