Congress దేశాన్ని 50 ఏండ్లకు పైగా పాలించిన కాంగ్రెస్ ఇప్పుడు దేశ ప్రజలను చందాలు అడుగుతున్నది. కాంగ్రెస్ను ఆర్థికంగా పరిపుష్టం చేయాలని క్రౌడ్ ఫండింగ్ చేపట్టినట్టు ఆ పార్టీ జనరల్ సెక్రటరీ వేణుగోపాల్ ప్ర�
ప్రభుత్వ విధానాలను ఎప్పటికప్పుడూ ఎండగట్టే కంప్ట్రోలర్ అండ్ ఆడిటర్ జనరల్ (కాగ్) నివేదికల సంఖ్య ఏటికేడు తగ్గిపోతున్నది. కేంద్రంలో బీజేపీ వచ్చిన 2014-2018 మధ్యలో ఏడాదికి సగటున 40 కాగ్ నివేదికలు వెలువడగా, 2019-20
కర్ణాటక, తెలంగాణ రాష్ర్టాల్లో కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన ఎన్నికల హామీపై ఎక్స్ వేదికగా కర్ణాటక ముఖ్యమంత్రి సిద్ధరామయ్య, బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ మధ్య మంగళవారం ట్వీట్ల వార్ జరిగింది. మ
ప్రపంచ దేశాలకు ఆహారోత్పత్తులను ఎగుమతి చేసే స్థాయికి దేశాన్ని తీసుకుపోతామని గప్పాలు కొట్టిన బీజేపీ సర్కారు.. గడిచిన పదేండ్లలో ఆకలి భారతాన్ని మిగిల్చింది.
Madhya Pradesh | మధ్యప్రదేశ్ అసెంబ్లీలో ఇప్పటికే ఉన్న మాజీ ప్రధాని జవహర్ లాల్ నెహ్రూ చిత్రపటాన్ని తొలగించారు. ఆ స్థానంలో భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బీఆర్ అంబేద్కర్ చిత్రాన్ని ఏర్పాటు చేశారు.
తృణమూల్ కాంగ్రెస్(టీఎంసీ) అధినేత్రి, పశ్చిమబెంగాల్ సీఎం మమతా బెనర్జీ సోమవారం సంచలన ప్రకటన చేశారు. బెంగాల్లో కాంగ్రెస్, లెఫ్ట్ పార్టీలతో కలిసి పని చేసేందుకు సిద్ధంగా ఉన్నామని తెలిపారు.
తెలంగాణ నుంచి ఏడు మండలాలను ఆంధ్రప్రదేశ్లో విలీనం చేస్తూ రాజ్యాంగ స్ఫూర్తికి విరుద్ధంగా కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం వ్యవహరించిందని మాజీ ఎంపీ బోయినపల్లి వినోద్కుమార్ ఆగ్రహం వ్యక్తం చేశారు.
రానున్న లోక్సభ ఎన్నికల్లో బండి సంజయ్ పోటీ చేయకుండా మోకాలడ్డే ప్రయత్నం చేస్తున్న పార్టీ సీనియర్లపై చర్యలు తీసుకోవాలని బండి మద్దతుదారులు బీజేపీ అధిష్ఠానాన్ని కోరారు. కరీంనగర్లోని ఈఎన్ గార్డెన్లో �
Revanth Reddy | ‘రేవంత్రెడ్డి ఐపీఎస్ ఆఫీసరేం కాదు.. మంత్రులంతా కానిస్టేబుళ్లు.. హోంగార్డులు కాదు. ప్రభుత్వంలో అనేకమంది సీనియర్ మంత్రులున్నారు.. వారి సూచనలు, సలహాలు తీసుకోవాలి’ అని నిర్మల్ బీజేపీ ఎమ్మెల్యే మహే�