కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన ఆరు గ్యారంటీలను (Six Guarantees) వెంటనే అమలుచేయాలని బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్ (MLA Raja Singh) డిమాండ్ చేశారు. హామీల అమలుకు నిధులు ఎక్కడి నుంచి తెస్తారో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి (CM Revanth Reddy) చెప్పా�
బీజేపీ శాసన సభ్యులు ఎట్టకేలకు ప్రమాణ స్వీకారం చేశారు. ఈ నెల 9న శాసన సభ సమావేశాలు ప్రారంభమయ్యాయి. అదే రోజున వివిధ పార్టీలకు చెందిన 101 మంది ఎమ్మెల్యేలుగా ప్రమాణం చేశారు.
Lok Sabha | మనోరంజన్ మంచోడే కానీ అతని మనసులో ఏముందో అర్థం చేసుకోవడం కష్టం.. అతను స్వామి వివేకానంద పుస్తకాలు చదివేవాడు. ఈ బుక్స్ చదవడం వల్లే ఇలాంటి ఆలోచనలు వచ్చి ఉండొచ్చని తాను భావిస్తున్నాన�
Gujarat AAP MLA Bhupendra Bhayani | ఆమ్ ఆద్మీ పార్టీ (ఆప్)కి గుజరాత్లో షాక్ తగిలింది. ఆ పార్టీ ఎమ్మెల్యే భూపేంద్ర భయానీ శాసనసభ సభ్యత్వానికి, పార్టీ ప్రాథమిక సభ్యత్వానికి రాజీనామా చేశారు. త్వరలో బీజేపీలో చేరుతానని ఆయన తెలిపా
ప్రస్తుతం దేశంలో అమల్లో ఉన్న నేర న్యాయ చట్టాల స్థానంలో తీసుకొచ్చిన బిల్లులను కేంద్రం వెనక్కు తీసుకొన్నది. ఈ మేరకు మంగళవారం లోక్సభలో వెల్లడించిన కేంద్ర హోంమంత్రి అమిత్షా.. వాటి స్థానంలో పార్లమెంటరీ ప్�
ఛత్తీస్గఢ్, మధ్యప్రదేశ్లో కొత్త ముఖ్యమంత్రుల ఎంపిక విషయంలో ఎవరూ ఊహించని విధంగా సంచలన నిర్ణయం తీసుకొన్న బీజేపీ.. రాజస్థాన్లోనూ అదే పంథా కొనసాగించింది. మొదటిసారి ఎమ్మెల్యేగా ఎన్నికైన బ్రాహ్మణ వర్గాన
తమ పొట్టగొట్టే, ఆరోగ్యాన్ని దెబ్బతీసే ఇథనాల్ పరిశ్రమను దిలావర్పూర్, గుండంపల్లి గ్రామాల మధ్య నిర్మించొద్దని రెండు గ్రామాల రైతులు మంగళవారం పనులు జరుగుతున్న ప్రదేశాన్ని ముట్టడించారు. పరిశ్రమ స్థలంలో �
మధ్యప్రదేశ్ నూతన ముఖ్యమంత్రి ఎంపిక విషయంలో బీజేపీ అనూహ్య నిర్ణయం తీసుకొన్నది. ఎవరూ ఊహించని విధంగా, గత వారం రోజులుగా అసలు సీఎం రేసులోనే లేని ఓబీసీ నేత మోహన్ యాదవ్ను రాష్ర్టానికి నూతన సీఎంగా ఆ పార్టీ అధ�
టీబీజీకేఎస్తోనే కార్మికుల సమస్యలకు పరిష్కారం సాధ్యమని సంఘం రాష్ట్ర అధ్యక్షుడు బి.వెంకట్రావ్ అన్నారు. సింగరేణి కొత్తగూడెం ఏరియా పీవీకే -5 గనిలో సోమవారం సంఘం ఏరియా ఉపాధ్యక్షుడు ఎండీ రజాక్ ఆధ్వర్యంలో న�
Karnataka | కర్ణాటకలో కాంగ్రెస్ ప్రభుత్వం కూలిపోతుందని ఆ రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి కుమారస్వామి సంచలన వ్యాఖ్యలు చేసిన సంగతి తెలిసిందే. ఈ వ్యాఖ్యలపై కర్ణాటక సీఎం సిద్ధరామయ్య తీవ్రంగా స్పందించా�
మొన్న కేంద్ర హోం శాఖామాత్యులు అమిత్ షా లోక్సభలో ఒక బిల్లును ప్రవేశ పెట్టారు. అదే జమ్మూకశ్మీర్ రీ-ఆర్గనైజేషన్ బిల్లు. నరేంద్ర మోదీ ప్రభుత్వం 2019లో రాజ్యాంగంలో 370 ప్రకరణం రద్దుచేసి దాని కింద పొందుపరిచిన �