Navneet Rana | మహారాష్ట్రకు చెందిన స్వతంత్ర ఎంపీ నవనీత్ రాణా (Navneet Rana) బీజేపీలో చేరింది. అమరావతి ఎంపీ అయిన ఆమె బుధవారం రాత్రి నాగ్పూర్లో బీజేపీ రాష్ట్ర చీఫ్ చంద్రశేఖర్ బవాన్కులే, ఇతర నేతల సమక్షంలో ఆ పార్టీ సభ్యత్�
MLA Rajasingh | గోషామహల్ బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్ హౌస్ అరెస్ట్ అయ్యారు. ఇటీవల అల్లర్లు చోటు చేసుకుకున్న చెంగిచెర్లకు గురువారం సాయంత్రం వెళ్తానని రాజాసింగ్ ప్రకటించారు. దీంతో ఆయన ఇంటి వద్ద పోలీసులు భ
రాష్ట్రంలో అప్రకటిత ఎమర్జెన్సీ నడుస్తున్నదని బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు, ఆర్మూర్ మాజీ ఎమ్మెల్యే ఆశన్నగారి జీవన్రెడ్డి అన్నారు. ఢిల్లీ పెద్దలకు రాష్ట్రం నుంచి ముడుపులు పంపిస్తున్నారని, వారి చేతిల�
మహారాష్ట్రలోని అమరావతి లోక్సభ స్థానం నుంచి నవనీత్ రాణాను బీజేపీ పోటీకి దింపింది. 2019లో ఇదే స్థానం నుంచి స్వతంత్ర అభ్యర్థిగా నవనీత్ రాణా లోక్సభకు ఎన్నికయ్యారు. అలాగే చిత్రదుర్గ లోక్సభ స్థానం నుంచి కర
న్యాయపరమైన చిక్కులతో ఇబ్బంది పడుతున్న ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్కు సొంత పార్టీ నుంచి గట్టి ఎదురు దెబ్బ తగిలింది. పంజాబ్లో ఆ పార్టీకి గల ఏకైక ఎంపీ సుశీల్ కుమార్ రింకు, ఎమ్మెల్యే శీతల్ అంగురల్ �
Varun Gandhi | గాంధీ - నెహ్రూ కుటుంబ వారసుడు, బీజేపీ ఎంపీ వరుణ్ గాంధీ రాజకీయ భవిష్యత్తు గందరగోళంలో పడింది. సిట్టింగ్ ఎంపీ అయినప్పటికీ వరుణ్ గాంధీకి బీజేపీ టికెట్ ఇవ్వలేదు. దీంతో ఆయన ఇండిపెండెంట్ అభ్యర్థిగా ప�
TN Elections | తమిళ రాజకీయాలు కొత్త మలుపు తీసుకుంటున్నాయి. ఆరు దశాబ్దాలుగా ద్రవిడవాద పార్టీల మధ్యనే సాగిన రాజకీయ పోటీ ఈసారి భిన్న భావజాలాల మధ్య పోరుగా మారింది. ఇంతకాలం అయితే డీఎంకే, కాకపోతే అన్నా డీఎంకే అంటూ సాగి�
Harish rao | బీఆర్ఎస్, బీజేపీ ఒక్కటయ్యాయన్న ప్రచారంలో నిజం లేదని బీఆర్ఎస్ సీనియర్ నేత, మాజీమంత్రి హరీశ్రావు స్పష్టంచేశారు. అదే నిజమైతే కవిత ఎందుకు అరెస్ట్ అయ్యేవారని ప్రశ్నించారు. తమతో కలిసి రాలేదనే కవి�
లోక్సభ ఎన్నికల ముంగిట కాంగ్రెస్లో గందరగళం నెలకొన్నది. నిజామాబాద్ లోక్సభ అభ్యర్థిత్వం ఖరారుపై అంతులేని సందిగ్ధత కొనసాగుతున్నది. బీఆర్ఎస్ ఇప్పటికే అభ్యర్థులను ప్రకటించి ప్రచారంలో దూసుకు పోతుండగ�
పంజాబ్లో లోక్సభ ఎన్నికల్లో తాము ఒంటరిగానే పోటీ చేస్తున్నట్టు బీజేపీ మంగళవారం ప్రకటించింది. శిరోమణి అకాలీదళ్ (ఎస్ఏడీ)తో పొత్తు చర్చలు విఫలమైనట్టు పరోక్షంగా తెలిపింది. 13 లోక్సభ స్థానాలున్న పంజాబ్ల�