ఆర్థిక వ్యవస్థ నిర్వహణలో కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వ వైఫల్య ప్రభావంతో శుక్రవారం రూపాయి చరిత్రాత్మక కనిష్ఠస్థాయి 83.49 వద్దకు పతనమయ్యింది. ద్రవ్యోల్బణం అదుపు తప్పడం, ద్రవ్యలోటు విస్త్రతంకావడం, ఎగుమతులు ప�
అవినీతిపై మోదీ సర్కారు పోరాటం ఓ గిమ్మిక్కు అని ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ ఆరోపించారు. అవినీతిపరులంటూ బీజేపీ విమర్శించిన నేతలు ఆ పార్టీలో చేరగానే సచ్ఛీలురుగా మారిపోతారని, వారికి ఆ పార్టీ మంత్రి పద�
ఏడాదికి రెండు కోట్ల చొప్పున ఉద్యోగాలు ఇస్తామన్న కేంద్రంలోని బీజేపీ సర్కారు మాటతప్పింది. ఫలితంగా గతంలో ఎన్నడూ చూడని రీతిలో నిరుద్యోగిత రేటు పెరిగిపోయింది.
ఫోన్ల హ్యాకింగ్ వ్యవహారంపై దుమారం కొనసాగుతున్నది. ‘ప్రభుత్వ ప్రాయోజిత వ్యక్తులు మీ ఫోన్ హ్యాకింగ్కు ప్రయత్నిస్తున్నారు’ అంటూ పలువురు ప్రతిపక్ష ఎంపీలు, నేతల ఐఫోన్లకు యాపిల్ నుంచి హ్యాకింగ్ అలర్ట�
విదేశీ బొగ్గును దిగుమతి చేసుకొనే విద్యుత్తు ప్లాంట్లన్నీ వచ్చే ఏడాది జూన్ 30 వరకూ పూర్తి సామర్థ్యంతో పనిచేయాలని కేంద్రంలోని బీజేపీ సర్కారు తాజాగా ఆదేశాలిచ్చింది. దేశంలో అంతకంతకూ పెరుగుతున్న విద్యుత్త
దేశవ్యాప్తంగా మరోసారి కరెంటు కోతలు తప్పవా? పండుగల సీజన్లో చీకట్లు ముసురుకోనున్నాయా? ధర్మల్ విద్యుత్తు కేంద్రాల్లో బొగ్గు నిల్వల పరిస్థితిని చూస్తుంటే ఇలాంటి భయాలే కలుగుతున్నాయి.
మణిపూర్లో ఇంటర్నెట్పై నిషేధానికి వ్యతిరేకంగా ఆందోళనలు హింసాత్మకంగా మారాయి. రాష్ట్రవ్యాప్తంగా 150కిపైగా ట్రక్కుల్ని ఆందోళనకారులు నిలిపివేశారని, కొన్నింటిపై దాడులు చేసినట్టు వార్తలు వెలువడ్డాయి.
కర్ణాటక బియ్యం అడిగితే మొండిచెయ్యి చూపించి.. సింగపూర్కు బియ్యం ఎగుమతి చేసేందుకు కేంద్రం సిద్ధమైందని ఆ రాష్ట్ర సీఎం సిద్ధరామయ్య విమర్శించారు. పేదలు ఆకలితో అలమటిస్తున్నా కేంద్ర ప్రభుత్వం పట్టించుకోవడం