మణిపూర్లో ఇంటర్నెట్పై నిషేధానికి వ్యతిరేకంగా ఆందోళనలు హింసాత్మకంగా మారాయి. రాష్ట్రవ్యాప్తంగా 150కిపైగా ట్రక్కుల్ని ఆందోళనకారులు నిలిపివేశారని, కొన్నింటిపై దాడులు చేసినట్టు వార్తలు వెలువడ్డాయి.
కర్ణాటక బియ్యం అడిగితే మొండిచెయ్యి చూపించి.. సింగపూర్కు బియ్యం ఎగుమతి చేసేందుకు కేంద్రం సిద్ధమైందని ఆ రాష్ట్ర సీఎం సిద్ధరామయ్య విమర్శించారు. పేదలు ఆకలితో అలమటిస్తున్నా కేంద్ర ప్రభుత్వం పట్టించుకోవడం
ప్రపంచ దేశాలకు ఆహారోత్పత్తులను ఎగుమతి చేసే స్థాయికి దేశాన్ని తీసుకుపోతామని గప్పాలు కొట్టిన బీజేపీ సర్కారు పాలనలో ప్రస్తుతం తిండి గింజలు దొరకని దుస్థితి దాపురించింది. ఆహార భద్రత కల్పించాలంటూ ప్రపంచ వా�
ప్రజలకు, ప్రకృతికి వ్యతిరేకమైన అభివృద్ధి ప్రణాళిక కుట్రలను నరేంద్ర మోదీ నేతృత్వంలోని బీజేపీ సర్కారు గత 9 సంవత్సరాల నుంచి నిరాటంకంగా కొనసాగిస్తున్నది. దేశాన్ని మాతగా కొలిచే తాత్వికతను కలిగి ఉన్నట్టుగా �
కేంద్రం వెంటనే పార్లమెంట్లో మహిళలకు 33శాతం రిజర్వేషన్ల బిల్లు ప్రవేశపెట్టాలని ఎమ్మెల్యే హరిప్రియానాయక్ అన్నారు. ఆదివారం ఆమె బీఆర్ఎస్ శ్రేణులతో కలిసి పట్టణంలో నిర్వహించిన ర్యాలీలో మాట్లాడారు.
Minister Jagadish Reddy | ఆర్థిక స్థోమత లేకనే తెలంగాణకు రుణాలు ఆపామంటూ కేంద్రమంత్రి ఆర్కే సింగ్ చేసిన వ్యాఖ్యలు విద్యుత్ మంత్రి జగదీశ్రెడ్డి ధ్వజమెత్తారు. ఈ వ్యాఖ్యలు శతాబ్దంలోనే అతిపెద్ద అబద్ధమని విమర్శించారు. ఎర
కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం పార్లమెంట్ ప్రత్యేక సమావేశాల పేరుతో డైవర్షన్ పాలిటిక్స్కు పాల్పడుతున్నదని రాష్ట్ర ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షుడు బీ వినోద్కుమార్ విమర్శించారు. ఈ నెల 18 నుంచి ఈ సమావేశాలన
దేశంలో కోట్లాదిమంది ప్రైవేట్ టీచర్లు ఉన్నారు. వీరు చాలీచాలని వేతనాలతో బతుకులు వెళ్లదీస్తున్నారు. ప్రైవేట్ టీచర్ల సంరక్షణ చట్టం కోసం ఉద్యమిస్తా. ఈ విషయంలో కేంద్రంలోని బీజేపీ సర్కారుపై ఒత్తిడి తెస్తా’
Lalu Prasad Yadav | స్విస్ బ్యాంక్లో ఉన్న నల్ల ధనాన్ని వెనక్కి తెచ్చి దేశంలోని ప్రతి ఒక్కరి బ్యాంకు ఖాతాలో రూ.15 లక్షలు జమ చేస్తామన్న ప్రధాని మోదీ ఆఫర్కు తాను కూడా ఆకర్షితుడినయ్యానని రాష్ట్రీయ జనతాదళ్ (ఆర్జేడీ) అధ�
భారత్మాల పరియోజన- 1(బీపీపీ-1) కింద ఢిల్లీ - గుర్గావ్ల మధ్య ‘ద్వారకా ఎక్స్ప్రెస్ వే’ నిర్మాణంలో కోట్ల రూపాయల అక్రమాలు జరిగినట్టు కాగ్ వెల్లడించింది.