కేంద్రం వెంటనే పార్లమెంట్లో మహిళలకు 33శాతం రిజర్వేషన్ల బిల్లు ప్రవేశపెట్టాలని ఎమ్మెల్యే హరిప్రియానాయక్ అన్నారు. ఆదివారం ఆమె బీఆర్ఎస్ శ్రేణులతో కలిసి పట్టణంలో నిర్వహించిన ర్యాలీలో మాట్లాడారు.
Minister Jagadish Reddy | ఆర్థిక స్థోమత లేకనే తెలంగాణకు రుణాలు ఆపామంటూ కేంద్రమంత్రి ఆర్కే సింగ్ చేసిన వ్యాఖ్యలు విద్యుత్ మంత్రి జగదీశ్రెడ్డి ధ్వజమెత్తారు. ఈ వ్యాఖ్యలు శతాబ్దంలోనే అతిపెద్ద అబద్ధమని విమర్శించారు. ఎర
కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం పార్లమెంట్ ప్రత్యేక సమావేశాల పేరుతో డైవర్షన్ పాలిటిక్స్కు పాల్పడుతున్నదని రాష్ట్ర ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షుడు బీ వినోద్కుమార్ విమర్శించారు. ఈ నెల 18 నుంచి ఈ సమావేశాలన
దేశంలో కోట్లాదిమంది ప్రైవేట్ టీచర్లు ఉన్నారు. వీరు చాలీచాలని వేతనాలతో బతుకులు వెళ్లదీస్తున్నారు. ప్రైవేట్ టీచర్ల సంరక్షణ చట్టం కోసం ఉద్యమిస్తా. ఈ విషయంలో కేంద్రంలోని బీజేపీ సర్కారుపై ఒత్తిడి తెస్తా’
Lalu Prasad Yadav | స్విస్ బ్యాంక్లో ఉన్న నల్ల ధనాన్ని వెనక్కి తెచ్చి దేశంలోని ప్రతి ఒక్కరి బ్యాంకు ఖాతాలో రూ.15 లక్షలు జమ చేస్తామన్న ప్రధాని మోదీ ఆఫర్కు తాను కూడా ఆకర్షితుడినయ్యానని రాష్ట్రీయ జనతాదళ్ (ఆర్జేడీ) అధ�
భారత్మాల పరియోజన- 1(బీపీపీ-1) కింద ఢిల్లీ - గుర్గావ్ల మధ్య ‘ద్వారకా ఎక్స్ప్రెస్ వే’ నిర్మాణంలో కోట్ల రూపాయల అక్రమాలు జరిగినట్టు కాగ్ వెల్లడించింది.
MLC Kavitha | దేశ ప్రగతిలో మహిళల భాగస్వామ్యం పెరగాలని బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత ఆకాంక్షించారు. మహిళా బిల్లుపై బీజేపీ తన చిత్తశుద్ధిని నిరూపించుకోవాలని సూచించారు. మహిళా బిల్లు గురించి కాంగ్రెస్ పార్టీ ఎందుకు ప్ర�
కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం ప్రజా, కార్మిక, రైతు వ్యతిరేక పాలనను కొనసాగిస్తున్నదని పలు కార్మిక సంఘాల ప్రతినిధులు మండిపడ్డారు. సహజ వనరులు, ప్రభుత్వ రంగ సంస్థలను కారు చౌకగా స్వదేశీ, విదేశీ కార్పొరేట్లకు
మణిపూర్లో ఇద్దరూ గిరిజన మహిళలను నగ్నంగా ఊరేగించి, ఆపై అత్యాచారం చేసిన సంఘటన యావత్తు దేశాన్ని దిగ్భ్రాంతికి గురిచేసింది. ఈ సంఘటన జరిగిన రెండు నెలల తర్వాత బయటకు వచ్చింది. బాధిత మహిళలు చెప్పినదాని ప్రకారం
హింసాత్మక ఘటనలతో గత మూడు నెలలుగా అట్టుడుకుతున్న మణిపూర్లో పరిస్థితులను చక్కదిద్దడంలో, శాంతిని పునరుద్ధరించడంలో అధికార బీజేపీ వైఫల్యానికి, నిర్లక్ష్యానికి నిరసనగా రాష్ట్రంలో ఆ పార్టీకి మిత్రపక్షం కు
రైతన్నల పాలిట సీఎం కేసీఆర్ ఆపద్బాంధవుడు. వ్యవసాయ రంగానికి పెద్దపీట వేసి రైతును రాజు చేసేందుకు అహర్నిశలు
శ్రమిస్తున్నారు. ఈ క్రమంలో కర్షకులు ఎప్పుడెప్పుడా అని ఎదురుచూసిన రుణమాఫీని ప్రకటించి తీపి కబుర�
Elections | గత లోక్సభ ఎన్నికల్లో (2019) బీజేపీ 303 స్థానాలను గెలుచుకొన్నది. ఇందులో దాదాపు 100 స్థానాలు స్వల్ప మెజారిటీతో గెలిచినవే కావడం విశ్లేషకులను అప్పట్లో ఆలోచనలో పడేసింది.