వర్గీకరణ పేరుతో కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం మాదిగలను మరోసారి మోసం చేస్తున్నదని మాదిగ రాజకీయ పోరాట సమితి అనుబంధ సంస్థ మాదిగ స్టూడెంట్ ఫోరం రాష్ట్ర అధ్యక్షుడు మాతంగి రమేశ్, ఎమ్మార్పీఎస్ జిల్లా అధ్యక
బీజేపీ పాలిత ఉత్తరప్రదేశ్లో మరో దారుణ ఘటన చోటుచేసుకొన్నది. మీరట్ జిల్లా మొహల్లా జాగృతి విహార్లో కొంత మంది దుర్మార్గులు ఓ 12 తరగతి విద్యార్థిని చితకబాది, ఆపై బాధితుడి ముఖంపై మూత్రం పోసి వికృతంగా ప్రవర్�
హర్యానాలోని యమునా నగర్, అంబాలా జిల్లాల్లో కల్తీ మద్యం తాగి ఇటీవల 19 మంది ప్రాణాలు కోల్పోయారు. గతంలో ఇలాంటి సంఘటనల నుంచి పాఠాలు నేర్చుకోవడంలో ఖట్టర్ నేతృత్వంలోని బీజేపీ ప్రభుత్వం విఫలమైందని ప్రతిపక్ష ప�
ఆర్థిక వ్యవస్థ నిర్వహణలో కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వ వైఫల్య ప్రభావంతో శుక్రవారం రూపాయి చరిత్రాత్మక కనిష్ఠస్థాయి 83.49 వద్దకు పతనమయ్యింది. ద్రవ్యోల్బణం అదుపు తప్పడం, ద్రవ్యలోటు విస్త్రతంకావడం, ఎగుమతులు ప�
అవినీతిపై మోదీ సర్కారు పోరాటం ఓ గిమ్మిక్కు అని ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ ఆరోపించారు. అవినీతిపరులంటూ బీజేపీ విమర్శించిన నేతలు ఆ పార్టీలో చేరగానే సచ్ఛీలురుగా మారిపోతారని, వారికి ఆ పార్టీ మంత్రి పద�
ఏడాదికి రెండు కోట్ల చొప్పున ఉద్యోగాలు ఇస్తామన్న కేంద్రంలోని బీజేపీ సర్కారు మాటతప్పింది. ఫలితంగా గతంలో ఎన్నడూ చూడని రీతిలో నిరుద్యోగిత రేటు పెరిగిపోయింది.
ఫోన్ల హ్యాకింగ్ వ్యవహారంపై దుమారం కొనసాగుతున్నది. ‘ప్రభుత్వ ప్రాయోజిత వ్యక్తులు మీ ఫోన్ హ్యాకింగ్కు ప్రయత్నిస్తున్నారు’ అంటూ పలువురు ప్రతిపక్ష ఎంపీలు, నేతల ఐఫోన్లకు యాపిల్ నుంచి హ్యాకింగ్ అలర్ట�
విదేశీ బొగ్గును దిగుమతి చేసుకొనే విద్యుత్తు ప్లాంట్లన్నీ వచ్చే ఏడాది జూన్ 30 వరకూ పూర్తి సామర్థ్యంతో పనిచేయాలని కేంద్రంలోని బీజేపీ సర్కారు తాజాగా ఆదేశాలిచ్చింది. దేశంలో అంతకంతకూ పెరుగుతున్న విద్యుత్త
దేశవ్యాప్తంగా మరోసారి కరెంటు కోతలు తప్పవా? పండుగల సీజన్లో చీకట్లు ముసురుకోనున్నాయా? ధర్మల్ విద్యుత్తు కేంద్రాల్లో బొగ్గు నిల్వల పరిస్థితిని చూస్తుంటే ఇలాంటి భయాలే కలుగుతున్నాయి.