పొద్దున బీరువాలో పెట్టిన పెద్ద నోటు.. రాత్రివరకు చెల్లుబాటు అవుతుందో లేదో తెలియని అయోమయ స్థితిలో భారత ప్రజానీకం కూరుకుపోయింది. కరెన్సీపై కేంద్రంలోని బీజేపీ సర్కారు తరుచూ క్లినికల్ ట్రయల్స్ చేస్తుండట
సోషల్మీడియాలో వెలువడుతున్న పోస్టులు మహారాష్ట్రలో రెండు వర్గాల మధ్య మతచిచ్చును రేపుతున్నాయి. మొన్న అహ్మద్నగర్..నేడు కొల్హాపూర్లో రెండు వర్గాలు పరస్పరం రాళ్లదాడికి దిగాయి.
ముఖ్యమంత్రి కేసీఆర్తోనే నిరంతర విద్యుత్ సరఫరా సాధ్యమైందని మునుగోడు ఎమ్మెల్యే కూసుకుంట్ల ప్రభాకర్రెడ్డి అన్నారు. తెలంగాణ దశాబ్ది ఉత్సవాల్లో భాగంగా పట్టణంలోని ఎస్ఎం రెడ్డి ఫంక్షన్హాల్లో సోమవార�
Minister Srinivas Yadav | ప్రతిపక్షాలు, ప్రశ్నించిన వ్యక్తులను దర్యాప్తు సంస్థలతో కేంద్రం వేధింపులకు గురి చేస్తుందని మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ విమర్శించారు. ఉప్పల్ భగాయత్లో జైన భవన్ నిర్మాణ పనులను ఎమ్మెల్య�
రాజస్థాన్ కాంగ్రెస్ నిలువునా చీలనున్నదా? సీఎం గెహ్లాట్తో పాటు పార్టీ అధిష్ఠానం కూడా తన డిమాండ్లను పట్టించుకోకపోవడంపై అసంతృప్తితో ఉన్న సచిన్ పైలట్ కాంగ్రెస్ను వీడి కొత్త పార్టీ పెట్టే యోచనలో ఉన్�
MLC Kavitha | హైదరాబాద్ : రెజ్లర్లను లైంగికంగా వేధించారని ఆరోపణలు ఎదుర్కొంటున్న బ్రిజ్ భూషణ్ శరన్ సింగ్పై ఎందుకు చర్యలు తీసుకోవడం లేదని కేంద్ర ప్రభుత్వాన్ని బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత నిలదీశారు.
సంఘటిత, అసంఘటిత రంగ కార్మికుల సంక్షేమం, అభివృద్ధి కోసం తెలంగాణ ప్రభుత్వం ఎంతగానో కృషి చేస్తుండగా, కేంద్రంలోని బీజేపీ సర్కారు మాత్రం కార్మికుల హక్కులను కాలరాస్తోంది. 29 కార్మిక చట్టాలను రద్దు చేసి నాలుగు క
CM KCR | హైదరాబాద్ : ప్రజల చేత ఎన్నుకోబడిన ప్రభుత్వం కిందనే అధికారులు పని చేయాల్సి ఉంటుందని సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పునే ప్రధాని నరేంద్ర మోదీ పాటించకుంటే ఎలా? అని తెలంగాణ సీఎం కేసీఆర్ ప్రశ్నించ
CM Kejriwal | హైదరాబాద్ : ఢిల్లీ పరిపాలనను అడ్డుకుంటూ కేంద్రం తెచ్చిన ఆర్డినెన్స్ను సీఎం అరవింద్ కేజ్రీవాల్ తప్పుపట్టారు. ఇది ఢిల్లీ సమస్య కాదు.. ఇది ప్రజల సమస్య అని పేర్కొన్నారు. ఢిల్లీ సీఎం కేజ్ర