CBI Chief | సీబీఐ నూతన డైరెక్టర్గా ప్రవీణ్ సూద్ నియామకంపై రాజకీయ విమర్శలు వ్యక్తమవుతున్నాయి. ఇప్పటికే ప్రతిపక్షాలను టార్గెట్ చేసి, వేధింపులకు గురి చేసేందుకు సీబీఐ, ఐటీ, ఈడీ వంటి సంస్థలను కేంద్రం దుర్వినియ�
మే 11వ తేదీన సుప్రీంకోర్టు ఇచ్చిన రెండు తీర్పులు ప్రస్తుత భారత రాజకీయాలకు ప్రతిబింబం. ఒకటి ఢిల్లీలో ప్రజాస్వామికంగా ఎన్నికైన ప్రభుత్వాన్ని సక్రమంగా పనిచేసుకోకుండా చేస్తున్న బీజేపీ నేతృత్వంలోని కేంద్ర
PM CARES Fund | ఆ సంస్థ పేరులోనే ప్రధాని పేరుంటుంది. పేరు పక్కనే మూడు సింహాల రాజ ముద్ర ఉంటుంది. కరోనా సమయంలో దేశ ప్రజలను ఆదుకోవడానికి ఆ సంస్థ విరాళాలు సేకరించింది. ఆ సంస్థకు సంబంధించిన వివరాలు ఆర్టీఐ ద్వారా ఇమ్మంటే
అకాల వర్షాలతో పంట నష్టపోయిన రైతులను కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం ఆదుకోవాలని సీపీఐ జాతీయ కార్యవర్గ సభ్యుడు చాడ వెంకటరెడ్డి డిమాండ్ చేశారు. నష్టపోయిన రైతుల కోసం వెంటనే పంటల బీమా పథకాన్ని అమలు చేయాలని కో�
కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం చరిత్రలో తనకు మింగుడు పడని అంశాలను ఎన్సీఈఆర్టీ పాఠ్యపుస్తకాల నుంచి తొలగిస్తున్నది. తాజాగా 1980వ దశకంలో భారతీయ కిసాన్ యూనియన్ (బీకేయూ) రైతు ఉద్యమాలకు సంబంధించిన అంశాలను 12వ తర�
ఏటా 2 లక్షల ఉద్యోగాలు ఇస్తామని చెప్పిన కేంద్ర ప్రభుత్వం నిరుద్యోగులను మోసం చేసిందని ఎమ్మెల్యే జైపాల్ యాదవ్ అన్నారు. మంగళవారం ఆమనగల్లు పట్టణంలోని శ్రీలక్ష్మీగార్డెన్లో నియోజకవర్గస్థాయి సమావేశం జరి�
తొమ్మిదేండ్ల పాలనలో దేశాన్ని రూ.100 లక్షల కోట్ల అప్పుల ఊబిలోకి నెట్టిన ఘనత ప్రధానమంత్రి నరేంద్ర మోదీకే దక్కుతుందని రూరల్ ఎమ్మెల్యే, ఆర్టీసీ చైర్మన్ బాజిరెడ్డి గోవర్ధన్ అన్నారు. కేంద్రంలోని బీజేపీ ప్ర�
రాష్ట్రంపై కేంద్రానిది సవతి తల్లి ప్రేమని రాష్ట్ర అట వీ, పర్యావరణ, న్యాయ, దేవాదాయశాఖ మంత్రి అల్లోల ఇంద్రకరణ్రెడ్డి అన్నారు. నిర్మల్ పురపాలక సంఘ సర్వసభ్య అత్యవసర సమావేశంలో బుధవా రం ఆయన పాల్గొని మాట్లాడ�
Nallamala | అమ్రాబాద్ : యురేనియం పేరుతో బీజేపీ మళ్లీ నల్లమలలో చిచ్చుపెట్టాలని చూస్తుండడంతో నాగర్కర్నూల్ జిల్లా అమ్రాబాద్లో బీజేపీ దిష్టిబొమ్మను దహనం చేశారు. నల్లమల ప్రాంతాన్ని కేంద్రం యురేనియం పేరుతో బహు�
రైతు వ్యతిరేక విధానాలు అవలంబిస్తున్న కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వానికి రానున్న రోజుల్లో ప్రజలు తగిన బుద్ధి చెప్పాలని నర్సంపేట ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్రెడ్డి పిలుపునిచ్చారు. మండలంలోని గురిజాలలో బుధ�
వరంగల్లో ఈ నెల 15న నిరుద్యోగ మార్చ్ను నిర్వహించనున్నట్టు బీజేపీ ప్రకటించడం విడ్డూరం గా ఉన్నదని ఎమ్మెల్సీ కడియం శ్రీహరి విమర్శించా రు. ఏటా 2 కోట్ల ఉద్యోగాలు ఇస్తామని బీజేపీ ఎన్నికల మ్యానిఫెస్టోలో పెట్ట�