పదో తరగతి హిందీ ప్రశ్నపత్ర లీకేజీ నిందితుడు బూరం ప్రశాంత్కు బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ మధ్య దశాబ్దానికి పైగా సంబంధం ఉన్నది. ఏ సమయంలోనైనా సరే బండిని కలవాలంటే ప్రశాంత్కు స్పెషల్ ఎంట్రీ ఉంటు�
పదోతరగతి ప్రశ్న పత్రం లీకేజీకి పాల్పడిన బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్పై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని రాష్ట్రవ్యాప్తంగా పోలీస్ స్టేషన్లలో ఫిర్యాదులు వెల్లువెత్తాయి. విద్యార్థులు, వారి తల్లిద
ప్రజా సంక్షేమాన్ని పట్టించుకోకుండా అధికార దాహం కోసం బీజేపీ ఆరాట పడుతున్నదని ఎమ్మెల్యే ఆల వెంకటేశ్వర్రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. నియోజకవర్గంలోని తండాల్లో బీటీ రోడ్ల నిర్మాణానికి రూ.16కోట్ల 83లక్షలు మం
కేంద్ర ప్రభుత్వం అనుసరిస్తున్న విధానంతో భవిష్యత్తులో ప్రజాస్వామ్యం ప్రశ్నార్థకంగా మారనున్నదని శాసనమండలి చైర్మన్ గుత్తా సుఖేందర్రెడ్డి ఆందోళన వ్యక్తం చేశారు.
Harish Rao | హైదరాబాద్ : ప్రజల ప్రాణాలు కాపాడే ఔషధాల( Medicines ) ధరలు 12 శాతం పెంచాలని కేంద్రం నిర్ణయించడం దారుణం అని రాష్ట్ర వైద్యారోగ్య శాఖ మంత్రి హరీశ్రావు( Minister Harish Rao ) పేర్కొన్నారు. ఇది పేద, మధ్య తరగతి ప్రజలకు వైద్యాన్
Minister KTR | హైదరాబాద్ : పార్లమెంటరీ ప్యానెల్( Parliamentary Panel ) నివేదికపై రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి కేటీఆర్( Minister KTR ) స్పందించారు. వ్యాపారవేత్తలను ఆకర్షించడంలో దేశం విఫలమైందన్న ప్యానెల్ పేర్కొంది. చైన
బీజేపీ ప్రభుత్వం అధికార దుర్వినియోగానికి పాల్పడుతున్నదని, ఈడీ, సీబీఐ పేరిట ప్రతిపక్షాలపై వేధింపులకు దిగుతున్నదని జాతీయ ఎంబీసీ సంఘాల సమితి కన్వీనర్ కొండూరు సత్యనారాయణ మండిపడ్డారు.
వేయి స్తంభాల గుడిపై కేంద్ర ప్రభుత్వం నిర్లక్ష్యం వహిస్తున్నదని ప్రభుత్వ చీఫ్విప్ దాస్యం వినయ్భాస్కర్ ఆరోపించారు. ఆదివారం హనుమకొండలోని వేయి స్తంభాల దేవాలయాన్ని సందర్శించిన ఆయన మీడియాతో మాట్లాడార�
తెలంగాణ రైతాంగానికి నీళ్లివ్వడానికి అద్భుతమైన కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మాణం జరుగుతున్న క్రమంలోనూ, అనేక ప్రాజెక్టులు పూర్తిచేసుకొని ఫలితాలు అందుకుంటున్న తరుణంలోనూ ప్రతిపక్షాలు ఇలాంటి దాడినే ఎంచుకున
Kaleshwaram | హైదరాబాద్ : కాళేశ్వరం ప్రాజెక్ట్కు జాతీయ హోదా కోసం తెలంగాణ ప్రభుత్వం( Telangana Govt ) ఎలాంటి ప్రతిపాదనలు పంపలేదని కేంద్ర ప్రభుత్వం చేస్తున్న ప్రచారంపై రాష్ట్ర ఆర్థిక మంత్రి హరీశ్రావు( Minister Harish Rao )