Minister KTR | కేంద్రంలో అధికారంలో ఉన్న పార్టీ చేనేత కార్మికులకు ఉన్న పథకాలను రద్దు చేస్తూ పోతుంటే.. తాము మాత్రం పోరుగడ్డపై పేగుబంధమున్న చేతన్నలందరినీ బతికించుకునేందుకు ప్రయత్నం చేస్తున్నామని చేనేత జౌళీశాఖ మం�
Minister Harish Rao | దేశానికే ఆదర్శంగా మారిన తెలంగాణ ప్రగతి విపక్షాలకు కనబడటం లేదు.. వినపడటం లేదు అని ఆర్థిక మంత్రి హరీశ్రావు నిప్పులు చెరిగారు. ఈ దేశ ప్రజలపై నెలకు లక్ష కోట్ల అప్పు మోపుతున్నారని
Minister Harish Rao | బీజేపీ ప్రభుత్వం అంత్యోదయ సిద్ధాంతాన్ని వదిలేసి.. అదానీ సిద్ధాంతాన్ని అమలు చేస్తుందని రాష్ట్ర ఆర్థిక మంత్రి హరీశ్రావు నిప్పులు చెరిగారు. చిట్ట చివరి వ్యక్తి వరకు సంక్షేమ ఫలాలు అందించాలన
Minister Harish Rao | కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ ప్రభుత్వం ఘోరంగా విఫలమైందని ఆర్థిక మంత్రి హరీశ్రావు తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు. శాసనసభలో బడ్జెట్పై చర్చ సందర్భంగా హరీశ్రావు బీజేపీని దుయ్య�
Minister Harish Rao | దేశ పాలకుల ఇది అమృత్ కాలమైతే.. దేశ ప్రజలకు మాత్రం కనీసం తాగునీరు దొరకని ఆపద కాలమని మంత్రి హరీశ్రావు అన్నారు. అసెంబ్లీలో బడ్జెట్పై చర్చ సందర్భంగా ప్రతిపక్షాలకు మంత్రి సమాధానం ఇచ్చారు.
నాందేడ్లో నిర్వహించిన బీఆర్ఎస్ సభలో పార్టీ అధినేత, ముఖ్యమంత్రి కేసీఆర్ బీజేపీ వైఫల్యాలను విడమరిచి చెప్పారు. దేశం ఎదుర్కొంటున్న సమస్యలు, పాలన వైఫల్యం, మోదీ సర్కారు నిర్వాకాన్ని ఎండ గట్టారు.
జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకాన్ని నిర్వీర్యం చేసి పేదల పొట్టగొట్టేందుకు కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం ప్రయత్నిస్తున్నదని ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత మండిపడ్డారు.
ధరల మంటతో కుదేలవుతున్న సామాన్యులకు మరో పిడుగులాంటి వార్త. రానున్న రోజుల్లో పాలు, తృణ ధాన్యాలు, సుగంధ ద్రవ్యాల ధరలు మరింత పెరగవచ్చని కేంద్ర ఆర్థిక సర్వే స్పష్టం చేసింది.
మతం పేరుతో సమాజంలో వైషమ్యాలను రెచ్చగొడుతూ నిత్యం దళితులపై దాడిచేస్తున్న బీజేపీ ప్రభుత్వానికి చిత్తశుద్ధి ఉంటే దళితబంధు పథకాన్ని దేశవ్యాప్తంగా అమలు చేయాలని టీఎమ్మార్పీఎస్ రాష్ట్ర అధ్యక్షుడు వంగపల్�
Minister KTR | అదానీ గ్రూప్పై అమెరికాకు చెందిన పెట్టుబడుల పరిశోధన సంస్థ హిండెన్ బర్గ్ ఇచ్చిన నివేదికపై బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ట్విట్టర్ వేదికగా స్పందించారు. హిండెన్బర్గ్ రీసె�
గుజరాత్ అల్లర్లపై బీబీసీ రూపొందించిన డాక్యుమెంటరీని కేంద్రం నిషేధించటంపై దేశవ్యాప్తంగా విద్యార్థిలోకం భగ్గుమంటున్నది. ఎన్ని ఆంక్షలు పెట్టినా, అరెస్టులతో బెదిరించినా వెనక్కు తగ్గేదే లేదని అంటూ రోజు�
దేశం నియంతృత్వ పాలనలోకి వెళ్లబోతున్నదని, రాజ్యాంగ ధర్మాసనాలైన ఉన్నత న్యాయస్థానాలు న్యాయాన్ని పరిరక్షించాలని రాష్ట్ర ప్రభుత్వం హైకోర్టును కోరింది. రాజ్యాంగ వ్యవస్థలతో చెలగాటం ఆడుతున్న బీజేపీ ఆగడాలకు
కేంద్రంలోని బీజేపీ సర్కార్ వ్యవహరిస్తున్న తీరుతో రిజర్వేషన్లకు ముప్పుపొంచి ఉన్నదని, ఈ విషయంలో గిరిజనులు ఆ పార్టీ పట్ల అప్రమత్తంగా ఉండాలని ఆర్థిక శాఖ మంత్రి హరీశ్రావు సూచించారు.
బీజేపీ ప్రభుత్వంపై మరో పోరాటానికి సిద్ధమవుతున్నట్టు టీఎమ్మార్పీఎస్ రాష్ట్ర అధ్యక్షుడు వంగపల్లి శ్రీనివాస్ చెప్పారు. నల్లగొండ కేంద్రంలోని టీఆర్టీ భవన్లో శనివారం జరిగిన సంఘం జిల్లా సదస్సులో ఆయన మా