సాహిత్య, సాంస్కృతిక, భాషా రంగాల్లో వివక్షపై తెలంగాణ ఉద్యమంలో ప్రజలను చైతన్యవంతుల్ని చేసినట్టే.. దేశంలో అన్యాయాలపై పోరాడాల్సిన అవసరం ఉన్న దని తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు, ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత పిలుప�
కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ అనుసరిస్తున్న విధానాలు దేశ ప్రజాస్వామ్య వ్యవస్థకు ప్రమాదకరమని సీపీఎం జిల్లా కార్యదర్శి మల్లు నాగార్జున్రెడ్డి అన్నారు.
Minister Harish Rao | డ్లు కొనమంటే బీజేపీ ప్రభుత్వం నూకలు తినాలని తెలంగాణ ప్రజలను అవహేళన చేసిందని మంత్రి హరీశ్రావు ధ్వజమెత్తారు. సిద్ధిపేట జిల్లా నంగునూరు మండలం గట్లమల్యాలలో 40వేల లీటర్ల సామర్థ్యం కలిగిన వాటర్ ట్యా�
గిరిజనులను మోసం చేసిన బీజేపీకి ఓట్లేయమని, గిరిజన యూనివర్సిటీ ఏర్పాటు చేస్తామని ఇచ్చిన హామీ ఏమైందంటూ ఆల్ తెలంగాణ ట్రైబల్ స్టూడెంట్స్ జేఏసీ చైర్మన్ ఆర్.రవీంద్రనాయక్ ప్రధాని మోదీకి ప్రశ్నలు సంధించ�
CM KCR | పైన పటారం.. లోన లొటారం.. చెప్పేదంతా డంబాచారం అంటూ మోదీ నేతృత్వంలోని కేంద్ర సర్కారుపై తెలంగాణ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావు ధ్వజమెత్తారు. మహబూబ్నగర్ ఎంవీఎస్ కాలేజీ బహిరంగ సభలో తెలంగాణ పట్ల క
టీఆర్ఎస్ ప్రభుత్వాన్ని పడగొట్టడానికి బీజేపీ చేసిన కుట్రను ప్రజల ముందు ఉంచినందుకే తనతోపాటు మంత్రులు, ఎమ్మెల్యేపై బీజేపీ ఈడీ, సీబీఐని ప్రయోగిస్తున్నదని ఎమ్మెల్సీ కవిత మండిపడ్డారు.
కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం ఈడీ, ఐటీలను తమ పార్టీ అనుబంధ సంఘాలుగా మా ర్చిందని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి కూనంనేని సాంబశివరావు ఆ రోపించారు. గురువారం ఖ మ్మం రూరల్ మండలంలోని రామ్లీల ఫంక్షన్ హాలులో ఏర్పాట
MLC Kavitha | భారత్ రాష్ట్ర సమితి పార్టీ ఏర్పాటుపై సీఎం కేసీఆర్ చేసిన ప్రకటన భారతీయ జనతా పార్టీని గడగడలాడించిందని, దీన్ని జీర్ణించుకోలేని బీజేపీ చౌకబారు రాజకీయాలకు తెరతీసిందని ఎమ్మెల్సీ కల్వకుంట్ల విమర్శించా�
minister harish Rao | తెలంగాణలో జరుగుతున్న అభివృద్ధిని అడ్డుకునేందుకు కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం కుట్ర చేస్తోందని రాష్ట్ర ఆర్థికశాఖ మంత్రి హరీశ్రావు ఆరోపించారు. సిద్ధిపేట జిల్లా కుకునూర్పల్లి మండల కేంద్రంలో �
కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వ ప్రతీకార దాడులు హద్దు మీరుతున్నాయి. సోదాల ముసుగులో అధికారులు భౌతికదాడులకు పాల్పడుతుండటం అత్యంత ఖండనీయం. ప్రభుత్వ సంస్థలు అనుమానం ఉన్నవారిపై స్వేచ్ఛగా సోదాలు చేసుకోవచ్చు.
ప్రజలు, ప్రజాప్రతినిధులు రాజ్యాంగ స్ఫూర్తిని కాపాడుకోవాలని రాష్ట్ర ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షుడు బోయినపల్లి వినోద్కుమార్ పిలుపునిచ్చారు. రాజ్యాంగం వల్లే దేశంలో ప్రజాస్వామ్యానికి గట్టి పునాదులు పడ్�