బీఆర్ఎస్ నిరసనలతో జిల్లా కేంద్రం దద్ధరిల్లిపోయింది. జిల్లా నలుమూలల నుంచి వ చ్చిన రైతులు, బీఆర్ఎస్ శ్రేణులు, నా యకులతో సంగారెడ్డి నిండిపోయింది. కొత్తగా ఏర్పాడిన తెలంగాణ చిన్న రాష్ట్రంపై బీజేపీ కేంద్�
దేశంలో ప్రధానమంత్రి నరేంద్రమోదీ, అమిత్షాలకు తెలంగాణ ప్రజలు బుద్ధి చెప్పే సమయం ఆసన్నమైందని నర్సాపూర్ ఎమ్మెల్యే మదన్రెడ్డి అన్నారు. దేశంలో ఎకడా లేని విధంగా రైతు బంధు ఇస్తున్నామని, మిషన్ కాకతీయ ద్వార�
దేశంలో బీజేపీ అరాచక పాలనకు చరమగీతం పాడే సత్తా బీఆర్ఎస్కే ఉన్నదని బీఆర్ఎస్ కిసాన్ సమితి జాతీయ అధ్యక్షుడు గుర్నాంసింగ్ చడూనీ పేర్కొన్నారు. ప్రభుత్వ రంగ సంస్థలను అమ్ముతున్న బీజేపీ ప్రభుత్వం నుంచి ద
రైతుల ప్రయోజనాలను దృష్టిలో పెట్టుకొని సీఎం కేసీఆర్ ప్రభుత్వం నిర్మించిన రైతు కల్లాలపైనా కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం కయ్యం పెడుతున్నదని ఆర్థిక శాఖ మంత్రి తన్నీరు హరీశ్రావు అన్నారు. ఈజీఎస్ ద్వారా న�
Karnataka Assembly | కర్ణాటక అసెంబ్లీలో అధికార భారతీయ జనతాపార్టీ.. వీడీ సావర్కర్ చిత్రపటాన్ని ఆవిష్కరించింది. అయితే, దీనిపై కర్ణాటక కాంగ్రెస్ ఎమ్మెల్యేలు తీవ్ర నిరసన
రాజకీయ లబ్ధికోసం బీజేపీ దేశంలో మతోన్మాదాన్ని ప్రేరేపిస్తున్నదని సీపీఎం రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం విమర్శించారు. ఖమ్మం జిల్లా తిరుమలాయపాలెం మండలం పిండిప్రోలులో గురువారం జరిగిన పార్టీ మండల
‘వృద్ధులకు రైల్వే టికెట్పై రాయితీ ఇవ్వటం కుదరదు. సబ్సిడీలతో ఏటా రూ.59 వేల కోట్ల భారం పడుతున్నది’ ఇదీ కేంద్రంలోని బీజేపీ సర్కారు చెప్తున్న మాట. కానీ, అదే కేంద్రం బడాబాబులకు లక్షల కోట్ల రుణాలను మాఫీ చేస్తున�
కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం అవలంబిస్తున్న ఫాసిస్టు, మతతత్వ విధానాలు దేశానికి ప్రమాదకరమని భారత విద్యార్థి సమాఖ్య మాజీ జాతీయ నాయకులు, వివిధ ప్రజాసంఘాల నేతలు ఆందోళన వ్యక్తం చేశారు.
సాహిత్య, సాంస్కృతిక, భాషా రంగాల్లో వివక్షపై తెలంగాణ ఉద్యమంలో ప్రజలను చైతన్యవంతుల్ని చేసినట్టే.. దేశంలో అన్యాయాలపై పోరాడాల్సిన అవసరం ఉన్న దని తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు, ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత పిలుప�
కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ అనుసరిస్తున్న విధానాలు దేశ ప్రజాస్వామ్య వ్యవస్థకు ప్రమాదకరమని సీపీఎం జిల్లా కార్యదర్శి మల్లు నాగార్జున్రెడ్డి అన్నారు.
Minister Harish Rao | డ్లు కొనమంటే బీజేపీ ప్రభుత్వం నూకలు తినాలని తెలంగాణ ప్రజలను అవహేళన చేసిందని మంత్రి హరీశ్రావు ధ్వజమెత్తారు. సిద్ధిపేట జిల్లా నంగునూరు మండలం గట్లమల్యాలలో 40వేల లీటర్ల సామర్థ్యం కలిగిన వాటర్ ట్యా�