Minister KTR | అదానీ గ్రూప్పై అమెరికాకు చెందిన పెట్టుబడుల పరిశోధన సంస్థ హిండెన్ బర్గ్ ఇచ్చిన నివేదికపై బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ట్విట్టర్ వేదికగా స్పందించారు. హిండెన్బర్గ్ రీసె�
గుజరాత్ అల్లర్లపై బీబీసీ రూపొందించిన డాక్యుమెంటరీని కేంద్రం నిషేధించటంపై దేశవ్యాప్తంగా విద్యార్థిలోకం భగ్గుమంటున్నది. ఎన్ని ఆంక్షలు పెట్టినా, అరెస్టులతో బెదిరించినా వెనక్కు తగ్గేదే లేదని అంటూ రోజు�
దేశం నియంతృత్వ పాలనలోకి వెళ్లబోతున్నదని, రాజ్యాంగ ధర్మాసనాలైన ఉన్నత న్యాయస్థానాలు న్యాయాన్ని పరిరక్షించాలని రాష్ట్ర ప్రభుత్వం హైకోర్టును కోరింది. రాజ్యాంగ వ్యవస్థలతో చెలగాటం ఆడుతున్న బీజేపీ ఆగడాలకు
కేంద్రంలోని బీజేపీ సర్కార్ వ్యవహరిస్తున్న తీరుతో రిజర్వేషన్లకు ముప్పుపొంచి ఉన్నదని, ఈ విషయంలో గిరిజనులు ఆ పార్టీ పట్ల అప్రమత్తంగా ఉండాలని ఆర్థిక శాఖ మంత్రి హరీశ్రావు సూచించారు.
బీజేపీ ప్రభుత్వంపై మరో పోరాటానికి సిద్ధమవుతున్నట్టు టీఎమ్మార్పీఎస్ రాష్ట్ర అధ్యక్షుడు వంగపల్లి శ్రీనివాస్ చెప్పారు. నల్లగొండ కేంద్రంలోని టీఆర్టీ భవన్లో శనివారం జరిగిన సంఘం జిల్లా సదస్సులో ఆయన మా
ఉత్తరాఖండ్లోని హల్దానీ నగరం బన్భూల్పురాకు చెందిన దాదాపు 50వేల మందికి పైగా ప్రజలు గురువారం సుప్రీంకోర్టులో జరుగనున్న విచారణ కోసం ఊపిరి బిగపట్టి ఎదురుచూస్తున్నారు.
కర్ణాటకలోని బీజేపీ సర్కారుపై తుమకూరు కాంట్రాక్టర్ల సంఘం అధ్యక్షుడు బలరామయ్య తీవ్ర ఆరోపణలు చేశారు. రాజకీయ నేతల నుంచి గుమస్తా వరకూ అందరూ లంచాన్ని తీసుకోవడాన్ని హక్కుగా భావిస్తున్నారని, ప్రతి శాఖలోనూ అవి
బీజేపీ పాలిత కర్ణాటకలో అవినీతి దాహానికి కాంట్రాక్టర్లు బలైపోతున్నారు. తాజాగా తుమకూరు జిల్లాకు చెందిన టీఎన్ ప్రసాద్ గురువారం ఆత్మహత్యకు పాల్పడ్డాడని పోలీసులు తెలిపారు.
కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం సహకరించకున్నా విద్యా వ్యవస్థలో తెలంగాణ దేశంలోనే అగ్రగామిగా నిలిచిందని ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత తెలిపారు. గత ఎనిమిదేండ్లుగా కేంద్రం తెలంగాణ పట్ల నిర్లక్ష్యం ప్రదర్శిస్త�
మున్సిపాలిటీ పరిధిలోని అమిస్తాపూర్లో డబుల్ బెడ్రూం ఇండ్ల పంపిణీపై రాద్ధాంతం చేస్తున్న బీజేపీ నాయకులు దమ్ముంటే కేంద్ర ప్రభుత్వం నుంచి ఇండ్లు ఇప్పించాలని బీఆర్ఎస్ ఎస్సీ సెల్ మండల అధ్యక్షుడు బోరిం
‘రైతుల ఓట్లతో రాజ్యమేలుతున్న ప్రధాని మోదీకి ఘోరీ క డుదాం.. తెలంగాణ ప్రాంత రైతులపై బీజేపీ కక్ష కట్టింది.. బీజేపీ అంటేనే రాబందుల పార్టీ.. ఆ పార్టీ నాయకులు ఇవాళ రైతాంగానికి సమాధానం చెబుతారు.. రైతులు కల్లాలు ని�
రైతులు ధాన్యాన్ని ఆరబోసుకునేందుకు వీలుగా కమ్యూనిటీ స్టోరేజ్ కింద కల్లాలను ఏర్పాటు చేశాం. రాష్ట్రంలో 40,199 మందికి డబ్బులు ఉపాధి హామీ కింద ఇచ్చాం. రోడ్లపై వడ్లు ఆరబెట్టితే అరెస్ట్లు, ఫైన్లు వేయాలని సుప్రీం
కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం కారణంగా.. ప్రజా సంక్షేమ పథకాలపై చర్చ జరుగుతున్నది. ఉచితాలు అంటూ ఈ పథకాలను బీజేపీ వ్యతిరేకిస్తున్నది. ఇది సరైనదేనా? ప్రజల సంక్షేమం మాటేమిటి? అన్న ప్రశ్నలు ముందుకొస్తున్నాయి.