బీజేపీ ఆటలు తెలంగాణలో సాగబోవని ఎమ్మెల్సీ, టీఆర్ఎస్ ఖమ్మం జిల్లా అధ్యక్షుడు తాతా మధుసూదన్ స్పష్టం చేశారు. కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ ప్రభుత్వం రాజ్యాంగ సంస్థలను దుర్వినియోగం చేస్తూ రాష్ర్టాల్ల�
కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వంపై సామాన్యులు ఆగ్రహావేశాలు వెళ్లగక్కుతున్నారు. డీజిల్, పెట్రోల్, వంటగ్యాస్, వంటనూనె.. చివరకు పాల ప్యాకెట్ రేట్లు కూడా పెంచి ప్రజల ఉసురు పోసుకొంటున్నారని మండిపడుతున్నారు
D Raja | తెలంగాణ, తమిళనాడు, కర్ణాటక రాష్ట్రాల గవర్నర్లు ఆర్ఎస్ఎస్ ఎజెండా అమలు చేస్తున్నారని సీపీఐ జాతీయ ప్రధాన కార్యదర్శి డీ రాజా ధ్వజమెత్తారు. తెలంగాణ, కేరళ గవర్నర్లు.. ఆయా
minister errabelli dayaker rao | రాష్ట్ర పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు మరోసారి కేంద్ర ప్రభుత్వంపై మండిపడ్డారు. రాష్ట్రానికి రావాల్సిన నిధుల విడుదలలో కేంద్ర జాప్యం చేస్తుందని �
cm kcr | మా రాజధాని హైదరాబాద్కు వచ్చి నా ప్రభుత్వాన్ని కూలగొడుతా అంటే నేను నిశ్శబ్దంగా ఊరుకోవాలా? అని సీఎం కేసీఆర్ ప్రశ్నించారు. టీఆర్ఎస్ ఎమ్మెల్యేల కొనుగోలుకు యత్నించిన
cm kcr | ఆయా రాష్ట్ర ప్రభుత్వాలను కూలగొడుతూ.. స్వైరవిహారం చేస్తున్న ఈ ముఠా చిన్నది కాదు. 24 మంది ఉన్నామని వారే చెబుతున్నారు అని సీఎం కేసీఆర్ తెలిపారు. ప్రగతి భవన్లో సీఎం కేసీఆర్
CM KCR Pressmeet | ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేస్తున్న బీజేపీ అరాచకాలపై అందరం కలిసి యుద్ధం చేయాల్సిందే అని తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ పిలుపునిచ్చారు. ప్రగతి భవన్లో ముఖ్యమంత్రి కేసీఆర్
CM KCR Pressmeet | ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ఎన్టీ రామారావు ప్రభుత్వాన్ని దుర్మార్గంగా కూలిస్తే పార్టీలకు అతీతంగా కొట్లాడం అని సీఎం కేసీఆర్ గుర్తు చేశారు. ప్రగతి భవన్లో సీఎం కేసీఆర్ మీడియాతో మాట్లాడారు
cm kcr | దేశ ప్రయోజనాల దృష్ట్యా ఏ మాత్రం వాంచితం కానటువంటి ఈ పరిస్థితులను మార్చాలి అని సీఎం కేసీఆర్ పేర్కొన్నారు. బీజేపీ దుర్మార్గపు చర్యల నుంచి ప్రజాస్వామ్యాన్ని కాపాడుకోవాల్సిన బాధ్యత
cm kcr | బీజేపీ దుర్మార్గపు చర్యలను దేశ ప్రజలు, యువత, మీడియా ముక్తం కంఠంతో ఖండించాలి అని సీఎం కేసీఆర్ సూచించారు. ప్రజాస్వామ్యంలో ఇవి వాంఛనీయం కాదు. క్రూరమైన పద్ధతుల్లో జరిగే
CM KCR Pressmeet | కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ ప్రభుత్వం, నాయకులపై ముఖ్యమంత్రి కేసీఆర్ తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు. ఈ ప్రజాస్వామ్య హంతకుల యొక్క స్వైర విహారం చాలాచాలా ఈ దేశం యొక్క
తెలంగాణకు బీజేపీ గత ఎనిమిదేండ్లలో ఇచ్చింది ఏమీలేదని, ఇకముందు కూడా ఇవ్వబోయేది కూడా ఏమీ ఉండదని టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, రాష్ట్ర మంత్రి కే తారకరామారావు అన్నారు.