తెలంగాణకు బీజేపీ గత ఎనిమిదేండ్లలో ఇచ్చింది ఏమీలేదని, ఇకముందు కూడా ఇవ్వబోయేది కూడా ఏమీ ఉండదని టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, రాష్ట్ర మంత్రి కే తారకరామారావు అన్నారు.
Gujarat elections | గుజరాత్ అసెంబ్లీ ఎన్నికలు సమీపిస్తున్న కొద్ది ఆయా పార్టీలు హామీల వర్షం కురిపిస్తున్నాయి. గుజరాత్లో గెలుపే లక్ష్యంగా ఆమ్ ఆద్మీ పార్టీ ప్రయత్నాలు మొదలుపెట్టింది. ఇవాళ ఎన్నికల ప్రచారంలో
బీజేపీ తన రైతు వ్యతిరేకతను బయటపెట్టుకుని మరోసారి అన్నదాత ఆగ్రహానికి గురైంది. తెలంగాణ రైతులను బియ్యం కొనుగోలుపై ముప్పుతిప్పలు పెడుతున్న కేంద్రంలోని బీజేపీ సర్కారు ఇప్పుడు కర్ణాటకలోని శెనగ రైతులను అరి�
అహ్మదాబాద్లోని నానా చిలోడా ప్రజలు గుజరాత్ అసెంబ్లీ ఎన్నికలను బహిష్కరించాలని నిర్ణయం తీసుకొన్నారు. తమను అహ్మదాబాద్ మున్సిపల్ కార్పొరేషన్లో కలిపినా.. తాగునీరు, కొత్త పాఠశాల భవనం, మురుగునీటి కాలువలన
Minister KTR | ఆకలి సూచీలో భారత్ అట్టడుగున చేరింది. 121 దేశాల జాబితాతో విడుదలైన హంగర్ ఇండెక్స్లో భారత్ 107 స్థానంలో నిలిచింది. ఈ అంశంపై టీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ట్విట్టర్ వేదికగా స్పందించారు.
All India Forward Bloc Party | దేశంలో మోదీ, అమిత్ షాల ఉన్మాదంతో కూడిన బీజేపీ ఫాసిస్టు రాజకీయ విధానాలను ఎదుర్కోవడానికి తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ తన ప్రాంతీయ పార్టీని జాతీయపార్టీ భారత్ రాష్ట్ర సమితిగా తీర్మానించడమే జాతీ�
Minister Srinivas Goud | కేంద్రంలో అరాచక పాలన సాగిస్తున్న బీజేపీ సర్కార్ను ఎదుర్కొనే సత్తా సీఎం కేసీఆర్కు మాత్రమే ఉన్నదని ఎక్సైజ్, క్రీడా శాఖ మంత్రి శ్రీనివాస్గౌడ్ అన్నారు. మోదీ సర్కార్కు ధీటుగా నిలబడేందుకే సీ
Minister KTR | సబ్జెక్టు ఉన్న తెలుగు సినిమాలు పాన్ ఇండియా సినిమాలుగా ప్రాధాన్యతను దక్కించుకుంటున్నాయి. ఆ మాదిరిగానే మా పార్టీలో కంటెంట్, కటౌట్ ఉంది.. మాకే విజయం దక్కుతుందని టీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్ర�
Minister KTR | 2024 పార్లమెంట్ ఎన్నికలే తమ లక్ష్యమని టీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ స్పష్టం చేశారు. ప్రగతి భవన్లో మంత్రి కేటీఆర్ మీడియాతో చిట్చాట్ చేశారు. మహారాష్ట్ర, కర్ణాటకలో తమ
తెలంగాణ ఏర్పడిన ఎనిమిదేండ్లలో కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం రాష్ర్టాభివృద్ధి కోసం ఒరగబెట్టిందేమీ లేదని ఎమ్మెల్సీ కడియం శ్రీహరి తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు.