cm kcr | ఆయా రాష్ట్ర ప్రభుత్వాలను కూలగొడుతూ.. స్వైరవిహారం చేస్తున్న ఈ ముఠా చిన్నది కాదు. 24 మంది ఉన్నామని వారే చెబుతున్నారు అని సీఎం కేసీఆర్ తెలిపారు. ప్రగతి భవన్లో సీఎం కేసీఆర్
CM KCR Pressmeet | ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేస్తున్న బీజేపీ అరాచకాలపై అందరం కలిసి యుద్ధం చేయాల్సిందే అని తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ పిలుపునిచ్చారు. ప్రగతి భవన్లో ముఖ్యమంత్రి కేసీఆర్
CM KCR Pressmeet | ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ఎన్టీ రామారావు ప్రభుత్వాన్ని దుర్మార్గంగా కూలిస్తే పార్టీలకు అతీతంగా కొట్లాడం అని సీఎం కేసీఆర్ గుర్తు చేశారు. ప్రగతి భవన్లో సీఎం కేసీఆర్ మీడియాతో మాట్లాడారు
cm kcr | దేశ ప్రయోజనాల దృష్ట్యా ఏ మాత్రం వాంచితం కానటువంటి ఈ పరిస్థితులను మార్చాలి అని సీఎం కేసీఆర్ పేర్కొన్నారు. బీజేపీ దుర్మార్గపు చర్యల నుంచి ప్రజాస్వామ్యాన్ని కాపాడుకోవాల్సిన బాధ్యత
cm kcr | బీజేపీ దుర్మార్గపు చర్యలను దేశ ప్రజలు, యువత, మీడియా ముక్తం కంఠంతో ఖండించాలి అని సీఎం కేసీఆర్ సూచించారు. ప్రజాస్వామ్యంలో ఇవి వాంఛనీయం కాదు. క్రూరమైన పద్ధతుల్లో జరిగే
CM KCR Pressmeet | కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ ప్రభుత్వం, నాయకులపై ముఖ్యమంత్రి కేసీఆర్ తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు. ఈ ప్రజాస్వామ్య హంతకుల యొక్క స్వైర విహారం చాలాచాలా ఈ దేశం యొక్క
తెలంగాణకు బీజేపీ గత ఎనిమిదేండ్లలో ఇచ్చింది ఏమీలేదని, ఇకముందు కూడా ఇవ్వబోయేది కూడా ఏమీ ఉండదని టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, రాష్ట్ర మంత్రి కే తారకరామారావు అన్నారు.
Gujarat elections | గుజరాత్ అసెంబ్లీ ఎన్నికలు సమీపిస్తున్న కొద్ది ఆయా పార్టీలు హామీల వర్షం కురిపిస్తున్నాయి. గుజరాత్లో గెలుపే లక్ష్యంగా ఆమ్ ఆద్మీ పార్టీ ప్రయత్నాలు మొదలుపెట్టింది. ఇవాళ ఎన్నికల ప్రచారంలో
బీజేపీ తన రైతు వ్యతిరేకతను బయటపెట్టుకుని మరోసారి అన్నదాత ఆగ్రహానికి గురైంది. తెలంగాణ రైతులను బియ్యం కొనుగోలుపై ముప్పుతిప్పలు పెడుతున్న కేంద్రంలోని బీజేపీ సర్కారు ఇప్పుడు కర్ణాటకలోని శెనగ రైతులను అరి�
అహ్మదాబాద్లోని నానా చిలోడా ప్రజలు గుజరాత్ అసెంబ్లీ ఎన్నికలను బహిష్కరించాలని నిర్ణయం తీసుకొన్నారు. తమను అహ్మదాబాద్ మున్సిపల్ కార్పొరేషన్లో కలిపినా.. తాగునీరు, కొత్త పాఠశాల భవనం, మురుగునీటి కాలువలన
Minister KTR | ఆకలి సూచీలో భారత్ అట్టడుగున చేరింది. 121 దేశాల జాబితాతో విడుదలైన హంగర్ ఇండెక్స్లో భారత్ 107 స్థానంలో నిలిచింది. ఈ అంశంపై టీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ట్విట్టర్ వేదికగా స్పందించారు.