Minister KTR | కేంద్రం రైతులపై కత్తి కట్టిందని, వారిని రైతు కూలీలుగా మార్చేందుకు ప్రయత్నం చేస్తున్నదని రాష్ట్ర ఐటీ, పరిశ్రమల మంత్రి కేటీఆర్ విమర్శించారు. రాజన్న సిరిసిల్లలో ఆయన విలేకరులతో మాట్లాడారు. ఈ సందర్భం�
మట్టినే నమ్ముకొని కాయకష్టం చేసే రైతుల నోట్లో కేంద్రం మట్టి కొడుతున్నది. ఓవైపు మార్కెట్లను మూసివేస్తూ... మరోవైపు ప్రభుత్వం ఆధ్వర్యంలో కొనుగోళ్లను బంద్ చేస్తూ రైతులు పంటలను అమ్ముకొనే దారి లేకుండా చేస్తు�
దేశమంతా ఉచిత విద్య, వైద్యం అమలు చేసే బిల్లుకు తాము సంపూర్ణ మద్దతు ఇస్తామని, కేంద్రానికి పార్లమెంటులో బిల్లు పెట్టే దమ్ముందా? అని ఐటీ, పరిశ్రమల శాఖల మంత్రి కే తారకరామారావు బీజేపీ సర్కారుకు సవాల్ విసిరారు.
కేంద్ర ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్కు అవకాశం ఇస్తే నోట్లపై ప్రధానమంత్రి నరేంద్ర మోదీ బొమ్మను ముద్రించే అవకాశాలు ఉన్నాయని మంత్రి కే తారకరామారావు ఎద్దేవాచేశారు
అటు కేంద్రంలోని మోదీ సర్కారు.. కేంద్ర ప్రభుత్వ సంస్థలను అమ్మకానికి పెడుతుండగా, ఇటు బీజేపీ పాలిత రాష్ర్టాల్లోనూ ప్రభుత్వ సంస్థలను ప్రైవేటుకు అప్పగించేస్తున్నారు. కర్ణాటకలో ఆర్టీసీ వ్యవస్థను ప్రైవేటుపర�
దేశంలో విద్యావ్యవస్థను నిర్వీర్యం చే యాలని, విద్యార్థుల మ ధ్య మత విద్వేషాలు రెచ్చగొట్టాలని ఆరెస్సెస్, కేం ద్రంలోని బీజేపీ ప్రభు త్వం కుటిల ప్రయత్నాలు చేస్తున్నదని ఎస్ఎఫ్ఐ జాతీయ మాజీ అధ్యక్షుడు శివద�
కరీంనగర్ : బీజేపీ ప్రభుత్వానికి ప్రత్యామ్నాయం కేసీఆర్ మాత్రమేనని… వీలైనంత త్వరగా భారతదేశ పగ్గాలను సీఎం కేసీఆర్ చేపట్టాలని.. రాష్ట్ర బీసీ సంక్షేమం, పౌరసరఫరాల శాఖ మంత్రి గంగుల కమలాకర్ ఆకాంక్షించారు. ప్ర�
బెంగళూరును ముంచెత్తిన వరదలు మరోసారి ప్రకృతి ప్రకోపం, నగరాల నిర్వహణ, రాజకీయ నాయకుల పోకడను చర్చనీయాంశం చేస్తున్నది. ప్రకృతి ముందు మానవుడు ఎప్పుడూ అల్పుడే. శాస్త్ర సాంకేతిక రంగాలలో ఎంత ప్రగతి సాధించినా, ప్�
కమ్యూనిస్టు పార్టీల ఏకీకరణ కోసం సీపీఐ చేస్తున్న ప్రతిపాదనకు తాము సంపూర్ణ మద్దతు ఇస్తున్నామని సీపీఎం రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం తెలిపారు. ప్రత్యామ్నాయం అంటే ఒక సంక్షేమ పథకమో, ఒక రాజకీయ నినాద�
నల్లగొండ : ఆంధ్రప్రదేశ్కు విద్యుత్తు బకాయిలు చెల్లించాలంటూ తెలంగాణ ప్రభుత్వానికి, విద్యుత్తు సంస్థలకు కేంద్ర ప్రభుత్వం తాజాగా జారీ చేసిన ఉత్తర్వులపై రాష్ట్ర విద్యుత్ శాఖ మంత్రి జగదీశ్ రెడ్డి త�
న్యూఢిల్లీ : ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ నేతృత్వంలోని ప్రభుత్వం సోమవారం ఢిల్లీ శాసన సభ ప్రత్యేక సమావేశం నిర్వహించింది. ఈ సందర్భంగా సభలో విశ్వాస తీర్మానాన్ని ప్రవేశపెట్టింది. అయితే, సభలో బీజేపీ సభ్�
హైదరాబాద్ : అమరవీరుల కుటుంబాలకు ఇచ్చే ఎక్స్గ్రేషియా, ఇతర సదుపాయాలను నిలిపివేసి, కేవలం ప్రభుత్వ ఉద్యోగం కల్పిస్తామని కర్ణాటక కేబినెట్ తీసుకున్న నిర్ణయంపై రాష్ట్ర మంత్రి కేటీఆర్ స్పందిం�
మెదక్ : కులం, మతమేదైనా పేదలందరూ తమ ఆత్మబంధువులేనని మంత్రి హరీశ్రావు అన్నారు. మెదక్ పట్టణంలో 500 మంది లబ్ధిదారులకు డబుల్ బెడ్ రూమ్ ఇండ్ల పట్టాల పంపిణీ కార్యక్రమంలో మంత్రి హరీశ్రావు, ఎంపీ ప్రభాకర్రెడ్డి,