కమ్యూనిస్టు పార్టీల ఏకీకరణ కోసం సీపీఐ చేస్తున్న ప్రతిపాదనకు తాము సంపూర్ణ మద్దతు ఇస్తున్నామని సీపీఎం రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం తెలిపారు. ప్రత్యామ్నాయం అంటే ఒక సంక్షేమ పథకమో, ఒక రాజకీయ నినాద�
నల్లగొండ : ఆంధ్రప్రదేశ్కు విద్యుత్తు బకాయిలు చెల్లించాలంటూ తెలంగాణ ప్రభుత్వానికి, విద్యుత్తు సంస్థలకు కేంద్ర ప్రభుత్వం తాజాగా జారీ చేసిన ఉత్తర్వులపై రాష్ట్ర విద్యుత్ శాఖ మంత్రి జగదీశ్ రెడ్డి త�
న్యూఢిల్లీ : ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ నేతృత్వంలోని ప్రభుత్వం సోమవారం ఢిల్లీ శాసన సభ ప్రత్యేక సమావేశం నిర్వహించింది. ఈ సందర్భంగా సభలో విశ్వాస తీర్మానాన్ని ప్రవేశపెట్టింది. అయితే, సభలో బీజేపీ సభ్�
హైదరాబాద్ : అమరవీరుల కుటుంబాలకు ఇచ్చే ఎక్స్గ్రేషియా, ఇతర సదుపాయాలను నిలిపివేసి, కేవలం ప్రభుత్వ ఉద్యోగం కల్పిస్తామని కర్ణాటక కేబినెట్ తీసుకున్న నిర్ణయంపై రాష్ట్ర మంత్రి కేటీఆర్ స్పందిం�
మెదక్ : కులం, మతమేదైనా పేదలందరూ తమ ఆత్మబంధువులేనని మంత్రి హరీశ్రావు అన్నారు. మెదక్ పట్టణంలో 500 మంది లబ్ధిదారులకు డబుల్ బెడ్ రూమ్ ఇండ్ల పట్టాల పంపిణీ కార్యక్రమంలో మంత్రి హరీశ్రావు, ఎంపీ ప్రభాకర్రెడ్డి,
భారత పౌరసత్వ నిబంధనలే కారణం జైసల్మేర్, ఆగస్టు 23: హిందూమతంపై తమకే పేటెంట్ హక్కు ఉన్నట్లుగా మాట్లాడే బీజేపీ ప్రభుత్వం.. చేతల్లో మాత్రం అందుకు భిన్నంగా వ్యవహరిస్తున్నది. శరణార్థులకు పౌరసత్వం ఇవ్వడంలో కేం�
హైదరాబాద్ : బిల్కిస్ బానో కేసు దోషుల విడుదలపై టీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్, మంత్రి కేటీఆర్ ట్విట్టర్ వేదికగా వ్యంగ్యాస్త్రాలు సంధించారు. ఎన్నికల్లో గెలిచేందుకు రాజకీయ పార్టీలు ఎన్నో హ
హైదరాబాద్, ఆగస్టు 11 (నమస్తే తెలంగాణ): కేంద్రంలోని బీజేపీ ప్ర భుత్వం సమాఖ్య స్ఫూర్తిని తుంగలో తొక్కిందని మాజీ ఎమ్మెల్సీ నాగేశ్వర్రావు మండిపడ్డారు. ఖేలో ఇండియా కింద వివిధ రాష్ట్రాలకు కేటాయించిన నిధులు ఇం
యాదాద్రి భువనగిరి : బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్కు తెలంగాణలో అడుగడుగునా నిరసన సెగ తగులుతున్నది. తెలంగాణకు బీజేపీ ఏం చేసిందో చెప్పాలని ప్రజలు నిలదీస్తున్నారు. కాగా, మూడో విడుత ప్రజా సంగ్రామ యాత్�
హైదరాబాద్: దేశ జనాభాలో అధిక శాతం మంది పేదవాళ్లే అని, కేంద్రమైనా లేక రాష్ట్రమైనా.. వారి కోసం సంక్షేమ పథకాలను రూపొందిస్తుందని టీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత తెలిపారు. పేదల కోసం ప్రవేశపెట్టిన సంక్షేమ ప�
అదో కుగ్రామం. జనాభా ఎంతలేదన్నా 400 మంది వరకు ఉంటారు. గ్రామాభివృద్ధి నిమిత్తం ప్రధానమంత్రి ఆదర్శ్ గ్రామ్ యోజన (పీఎంఏజీవై) పథకం కింద రూ. 20 లక్షల నిధుల్ని ప్రభుత్వం విడుదల చేసింది.