భారత పౌరసత్వ నిబంధనలే కారణం జైసల్మేర్, ఆగస్టు 23: హిందూమతంపై తమకే పేటెంట్ హక్కు ఉన్నట్లుగా మాట్లాడే బీజేపీ ప్రభుత్వం.. చేతల్లో మాత్రం అందుకు భిన్నంగా వ్యవహరిస్తున్నది. శరణార్థులకు పౌరసత్వం ఇవ్వడంలో కేం�
హైదరాబాద్ : బిల్కిస్ బానో కేసు దోషుల విడుదలపై టీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్, మంత్రి కేటీఆర్ ట్విట్టర్ వేదికగా వ్యంగ్యాస్త్రాలు సంధించారు. ఎన్నికల్లో గెలిచేందుకు రాజకీయ పార్టీలు ఎన్నో హ
హైదరాబాద్, ఆగస్టు 11 (నమస్తే తెలంగాణ): కేంద్రంలోని బీజేపీ ప్ర భుత్వం సమాఖ్య స్ఫూర్తిని తుంగలో తొక్కిందని మాజీ ఎమ్మెల్సీ నాగేశ్వర్రావు మండిపడ్డారు. ఖేలో ఇండియా కింద వివిధ రాష్ట్రాలకు కేటాయించిన నిధులు ఇం
యాదాద్రి భువనగిరి : బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్కు తెలంగాణలో అడుగడుగునా నిరసన సెగ తగులుతున్నది. తెలంగాణకు బీజేపీ ఏం చేసిందో చెప్పాలని ప్రజలు నిలదీస్తున్నారు. కాగా, మూడో విడుత ప్రజా సంగ్రామ యాత్�
హైదరాబాద్: దేశ జనాభాలో అధిక శాతం మంది పేదవాళ్లే అని, కేంద్రమైనా లేక రాష్ట్రమైనా.. వారి కోసం సంక్షేమ పథకాలను రూపొందిస్తుందని టీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత తెలిపారు. పేదల కోసం ప్రవేశపెట్టిన సంక్షేమ ప�
అదో కుగ్రామం. జనాభా ఎంతలేదన్నా 400 మంది వరకు ఉంటారు. గ్రామాభివృద్ధి నిమిత్తం ప్రధానమంత్రి ఆదర్శ్ గ్రామ్ యోజన (పీఎంఏజీవై) పథకం కింద రూ. 20 లక్షల నిధుల్ని ప్రభుత్వం విడుదల చేసింది.
లోక్సభలో ఒప్పుకొన్న బీజేపీ ప్రభుత్వం పన్నులు, ప్రభుత్వ ఆస్తుల అమ్మకం ద్వారా ద్రవ్యలోటు తగ్గించుకునేందుకు కృషిచేస్తాం.. ఆర్థికశాఖ సహాయమంత్రి పంకజ్ చౌదరి న్యూఢిల్లీ, జూలై 25: ఇటీవల విపక్ష రాష్ట్రాల అప్ప�
సంగారెడ్డి : కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ ప్రభుత్వంపై రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రి హరీశ్రావు తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు. ఉద్యోగాలు ఇస్తున్నది తెలంగాణ అయితే.. ఉన్నవి ఊడగొడుతున్నది బీజేపీ అని మం�
హైదరాబాద్ : తెలంగాణ పట్ల కేంద్ర ప్రభుత్వం అనుసరిస్తున్న కక్షపూరిత వైఖరిని నిరసిస్తూ పార్లమెంట్ ఉభయ సభల్లో గళం విప్పాలని ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావు టీఆర్ఎస్ పార్లమెంట్ సభ్యులను ఆదేశించారు. �
హైదరాబాద్ : కేంద్రం అనుసరిస్తున్న అసంబద్ధ వైఖరిపై రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ సమరశంఖం పూరించారు. కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ ప్రభుత్వానికి వ్యతిరేకంగా కలిసి వచ్చే అన్ని రాష్ట్రాల విప�