లోక్సభలో ఒప్పుకొన్న బీజేపీ ప్రభుత్వం పన్నులు, ప్రభుత్వ ఆస్తుల అమ్మకం ద్వారా ద్రవ్యలోటు తగ్గించుకునేందుకు కృషిచేస్తాం.. ఆర్థికశాఖ సహాయమంత్రి పంకజ్ చౌదరి న్యూఢిల్లీ, జూలై 25: ఇటీవల విపక్ష రాష్ట్రాల అప్ప�
సంగారెడ్డి : కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ ప్రభుత్వంపై రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రి హరీశ్రావు తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు. ఉద్యోగాలు ఇస్తున్నది తెలంగాణ అయితే.. ఉన్నవి ఊడగొడుతున్నది బీజేపీ అని మం�
హైదరాబాద్ : తెలంగాణ పట్ల కేంద్ర ప్రభుత్వం అనుసరిస్తున్న కక్షపూరిత వైఖరిని నిరసిస్తూ పార్లమెంట్ ఉభయ సభల్లో గళం విప్పాలని ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావు టీఆర్ఎస్ పార్లమెంట్ సభ్యులను ఆదేశించారు. �
హైదరాబాద్ : కేంద్రం అనుసరిస్తున్న అసంబద్ధ వైఖరిపై రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ సమరశంఖం పూరించారు. కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ ప్రభుత్వానికి వ్యతిరేకంగా కలిసి వచ్చే అన్ని రాష్ట్రాల విప�
CM KCR Press Meet | బీజేపీ ఎవరిని ఉద్దరించిందంటూ తెలంగాణ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర రావు ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రగతి భవన్లో ఆయన విలేకరుల సమావేశంలో మాట్లాడారు. ‘ఒక రైతుబీమా ఇచ్చే తెలివి ఉన్నదా మీ గవర్నమెంట�
హైదరాబాద్ : ప్రధాని నేతృత్వంలోని బీజేపీ ప్రభుత్వంపై సీఎం కేసీఆర్ విరుచుపడ్డారు. రాష్ట్రంలో భారీ వర్షాల నేపథ్యంలో మంత్రులు, ఉన్నతాధికారులతో ప్రగతి భవన్లో సమీక్షా సమావేశం నిర్వహించారు. అనంతరం మీడియా�
హైదరాబాద్ : బీజేపీ పాలనలో రైతులకు అన్యాయం జరుగుతోందని మంత్రి కొప్పుల ఈశ్వర్ విమర్శించారు. జగిత్యాల జిల్లా మల్యాల వ్యవసాయ మార్కెట్ నూతన పాలకవర్గ ప్రమాణ స్వీకార కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరయ్యార
కశ్మీరీ పండిట్ రాహుల్ భట్ దారుణ హత్య అనంతరం కశ్మీర్ లోయలో పీఎం ప్యాకేజీ, పండిట్ ఉద్యోగుల పరిస్థితులు మరింతగా దిగజారాయి. తమకు భద్రత కల్పించడంలో కేంద్రంలోని మోదీ సర్కారు, జమ్ముకశ్మీర్ యంత్రాంగం విఫ�
లేదంటే కేంద్రంపై తిరుగుబాటు చేస్తం గిరిజన విద్యార్థి సంఘం రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ తిరుపతి నాయక్ ఎంపీ బండి కార్యాలయం ముట్టడి విద్యానగర్, జూలై 3: ఎస్టీ రిజర్వేషన్లను 10 శాతానికి పెంచుతూ తీర్మానిం�
ప్రధాని నరేంద్ర మోదీకి నిరసనల సెగ కేంద్రం వైఫల్యాలపై ఫ్లెక్సీలు, ప్లకార్డులు విభజన హామీలపై ప్రశ్నల వర్షం నమస్తే తెలంగాణ నెట్వర్క్, జూలై 2: బీజేపీ జాతీయ కార్యవర్గ సమావేశానికి హైదరాబాద్కు వచ్చిన ప్రధాన
న్యూఢిల్లీ : ప్రధాని నరేంద్ర మోదీ విధానాలకు వ్యతిరేకంగా తెలంగాణ నుంచే తిరుగుబాటు వస్తుందేమోనని టీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పేర్కొన్నారు. కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీపై ప్ర�