కాంగ్రెస్ ఎంపీ రాహుల్ గాంధీ లండన్ వేదికగా కేంద్ర ప్రభుత్వంపై మండిపడ్డారు. కేంద్ర ప్రభుత్వం తమ గొంతు నొక్కుతోందని మండిపడ్డారు. గతంలో ఎలాగ భారత దేశం వుండేదో.. ఆ దేశం కోసం తాము ప్రయత్నాలు చేస్తు�
హైదరాబాద్ : ఆరు నెలలు క్రితం రూ.లక్షతో ప్రారంభించిన కంపెనీకి వేల కోట్ల విలువైన ప్రభుత్వ రంగ సంస్థను ఏ విధంగా అప్పగిస్తారని టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి కే తారక రామా
కేంద్ర ప్రభుత్వం రూ.4,600 కోట్ల ఆహార కుంభకోణానికి పాల్పడిందని కాంగ్రెస్ ప్రతినిధి అభిషేక్ సంఘ్వీ ఆరోపించారు. పేదలు, సాయుధ దళాలకు ఆహార ధాన్యాలను అందజేయడానికి ఉద్దేశించిన ఓ పథకంలో 2018లో బీజేపీ ప్రభుత్వం కొన�
న్యూఢిల్లీ : రైతు వ్యతిరేక నిర్ణయాలు తీసుకుంటున్న కేంద్ర ప్రభుత్వంపై జాతీయ రైతు ఉద్యమ నాయకుడు రాకేశ్ తికాయత్ తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు. ధాన్యం సేకరణపై ఢిల్లీలోని తెలంగాణ భవన్ వేదికగా ట
న్యూఢిల్లీ : ముఖ్యమంత్రి కేసీఆర్ది అన్నదాతల ప్రభుత్వం అని రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి నిరంజన్ రెడ్డి స్పష్టం చేశారు. ధాన్యం సేకరణపై ఢిల్లీలోని తెలంగాణ భవన్ వేదికగా టీఆర్ఎస్ పార్టీ చేపట్ట
న్యూఢిల్లీ : ధాన్యం సేకరణ విషయంలో కేంద్ర ప్రభుత్వ నిర్లక్ష్య వైఖరిని నిరసిస్తూ ఈ నెల 11న ఢిల్లీలోని తెలంగాణ భవన్లో టీఆర్ఎస్ పార్టీ ధర్నా చేపట్టనుంది. ఈ నేపథ్యంలో తెలంగాణ భవన్లో ఏర్పాట్ల
నల్లగొండ : తెలంగాణ రైతులకు ఎలాంటి నష్టం జరగనివ్వం అని రాష్ట్ర విద్యుత్ శాఖ మంత్రి జగదీశ్ రెడ్డి స్పష్టం చేశారు. ధాన్యం సేకరణ విషయంలో కేంద్ర ప్రభుత్వ నిర్లక్ష్య వైఖరిని నిరసిస్తూ నల్లగొ�
హైదరాబాద్ : కేంద్ర ప్రభుత్వం, ప్రధాని మోదీని విమర్శిస్తూ పోస్టింగ్స్ పెట్టిన ప్రతీసారి ఇబ్బంది పడే వారు ట్విట్టర్లో తనను అనుసరించొద్దని రాష్ట్ర ఐటీ, పురపాలక శాఖల మంత్రి కేటీఆర్ సూచించార
హైదరాబాద్ : ప్రజా వ్యతిరేక నిర్ణయాలు తీసుకుంటున్న కేంద్ర ప్రభుత్వాన్ని మంత్రి కేటీఆర్ ఎప్పటికప్పుడు ట్విట్టర్ వేదికగా తప్పుపడుతూనే ఉన్నారు. పెట్రోల్, డీజిల్ ధరలతో పాటు గృహ వినియోగ సిలిం�
మహబూబ్నగర్ : బాలానగర్ మండల కేంద్రంలో తెలంగాణ రాష్ట్ర సమితి ఆధ్వర్యంలో కేంద్ర ప్రభుత్వం, ప్రధాని దిష్టిబొమ్మను బుధవారం నేతలు, కార్యకర్తలు దహనం చేశారు. గిరిజన రిజర్వేషన్ల కోసం తెలంగాణ ప్రభుత్వం పంపిన ప