CM KCR Press Meet | బీజేపీ ఎవరిని ఉద్దరించిందంటూ తెలంగాణ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర రావు ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రగతి భవన్లో ఆయన విలేకరుల సమావేశంలో మాట్లాడారు. ‘ఒక రైతుబీమా ఇచ్చే తెలివి ఉన్నదా మీ గవర్నమెంట�
హైదరాబాద్ : ప్రధాని నేతృత్వంలోని బీజేపీ ప్రభుత్వంపై సీఎం కేసీఆర్ విరుచుపడ్డారు. రాష్ట్రంలో భారీ వర్షాల నేపథ్యంలో మంత్రులు, ఉన్నతాధికారులతో ప్రగతి భవన్లో సమీక్షా సమావేశం నిర్వహించారు. అనంతరం మీడియా�
హైదరాబాద్ : బీజేపీ పాలనలో రైతులకు అన్యాయం జరుగుతోందని మంత్రి కొప్పుల ఈశ్వర్ విమర్శించారు. జగిత్యాల జిల్లా మల్యాల వ్యవసాయ మార్కెట్ నూతన పాలకవర్గ ప్రమాణ స్వీకార కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరయ్యార
కశ్మీరీ పండిట్ రాహుల్ భట్ దారుణ హత్య అనంతరం కశ్మీర్ లోయలో పీఎం ప్యాకేజీ, పండిట్ ఉద్యోగుల పరిస్థితులు మరింతగా దిగజారాయి. తమకు భద్రత కల్పించడంలో కేంద్రంలోని మోదీ సర్కారు, జమ్ముకశ్మీర్ యంత్రాంగం విఫ�
లేదంటే కేంద్రంపై తిరుగుబాటు చేస్తం గిరిజన విద్యార్థి సంఘం రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ తిరుపతి నాయక్ ఎంపీ బండి కార్యాలయం ముట్టడి విద్యానగర్, జూలై 3: ఎస్టీ రిజర్వేషన్లను 10 శాతానికి పెంచుతూ తీర్మానిం�
ప్రధాని నరేంద్ర మోదీకి నిరసనల సెగ కేంద్రం వైఫల్యాలపై ఫ్లెక్సీలు, ప్లకార్డులు విభజన హామీలపై ప్రశ్నల వర్షం నమస్తే తెలంగాణ నెట్వర్క్, జూలై 2: బీజేపీ జాతీయ కార్యవర్గ సమావేశానికి హైదరాబాద్కు వచ్చిన ప్రధాన
న్యూఢిల్లీ : ప్రధాని నరేంద్ర మోదీ విధానాలకు వ్యతిరేకంగా తెలంగాణ నుంచే తిరుగుబాటు వస్తుందేమోనని టీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పేర్కొన్నారు. కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీపై ప్ర�
కాంగ్రెస్ ఎంపీ రాహుల్ గాంధీ లండన్ వేదికగా కేంద్ర ప్రభుత్వంపై మండిపడ్డారు. కేంద్ర ప్రభుత్వం తమ గొంతు నొక్కుతోందని మండిపడ్డారు. గతంలో ఎలాగ భారత దేశం వుండేదో.. ఆ దేశం కోసం తాము ప్రయత్నాలు చేస్తు�
హైదరాబాద్ : ఆరు నెలలు క్రితం రూ.లక్షతో ప్రారంభించిన కంపెనీకి వేల కోట్ల విలువైన ప్రభుత్వ రంగ సంస్థను ఏ విధంగా అప్పగిస్తారని టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి కే తారక రామా
కేంద్ర ప్రభుత్వం రూ.4,600 కోట్ల ఆహార కుంభకోణానికి పాల్పడిందని కాంగ్రెస్ ప్రతినిధి అభిషేక్ సంఘ్వీ ఆరోపించారు. పేదలు, సాయుధ దళాలకు ఆహార ధాన్యాలను అందజేయడానికి ఉద్దేశించిన ఓ పథకంలో 2018లో బీజేపీ ప్రభుత్వం కొన�
న్యూఢిల్లీ : రైతు వ్యతిరేక నిర్ణయాలు తీసుకుంటున్న కేంద్ర ప్రభుత్వంపై జాతీయ రైతు ఉద్యమ నాయకుడు రాకేశ్ తికాయత్ తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు. ధాన్యం సేకరణపై ఢిల్లీలోని తెలంగాణ భవన్ వేదికగా ట