హైదరాబాద్ : తెలంగాణ రాష్ట్రానికి రూపాయి సాయం చేయని కేంద్రంపై రాష్ట్ర ఐటీ, పురపాలక శాఖ మంత్రి కేటీఆర్ ట్విట్టర్ వేదికగా పంచ్లు వేశారు. కేంద్రం నుంచి రాష్ట్రానికి జాతీయ హోదా ఉండదు. పోని ఆర్థిక సాయం
CM KCR | అన్ని రాజకీయ శక్తులు ఏకమై బీజేపీ దేశం నుంచి బీజేపీని వెళ్లగొట్టాలని సీఎం కేసీఆర్ పిలుపునిచ్చారు. ఆదివారం ఆయన ప్రగతి భవన్లో విలేకరులతో మాట్లాడారు. ఈ సందర్భంగా
cm kcr | ధర్మం పేరిట బీజేపీ విద్వేష రాజకీయాలకు పాల్పడుతుందని సీఎం కేసీఆర్ ధ్వజమెత్తారు. ఆదివారం ప్రగతి భవన్లో ఆయన మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా బీజేపీ ప్రభుత్వంపై మండిపడ్డారు. హిజాబ్పై దేశం మొ�
హైదరాబాద్ : తెలంగాణ ఏర్పడిన నాటి నుంచి గత ఏడేండ్ల కాలంలో అభివృద్ధి ప్రస్థానంలో అద్భుతంగా ముందుకు వెళ్తున్న సింగరేణి సంస్థను ప్రయివేటీకరణ చేసేందుకు కేంద్రం కుట్రలు చేస్తోందని రాష్ట్ర ఐటీ, పురప
MLC Kavitha | సింగరేణి సంస్థ మూసివేతకు కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం కుట్ర చేస్తుందని టీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత పేర్కొన్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్సీ కవిత ట్విట్టర్ వేదికగా బీజేపీపై మండిపడ్డారు. స
రిమోట్ లేకుండానే కేంద్రాన్ని నడిపిస్తున్నది ఏఐవైఎఫ్ మహాసభలో సీపీఐ జాతీయ ప్రధాన కార్యదర్శి రాజా హైదరాబాద్ సిటీబ్యూరో, జనవరి 7 (నమస్తే తెలంగాణ): దేశ ప్రజల ప్రయోజనాలకు వ్యతిరేకంగా పనిచేస్తున్న ఆరెస్సెస�
Te;angana Ministers | తెలంగాణ రైతులను పట్టించుకోని కేంద్రంపై తెలంగాణ మంత్రులు, ఎంపీలు ధ్వజమెత్తారు. రాష్ట్రంలో పండించిన ధాన్యాన్ని కొనుగోలు చేయకపోతే.. ఆ బియ్యాన్ని ఢిల్లీకి తీసుకొచ్చి ఇండియా గేటు ముందు పారబ�
Minister Srinivas Goud | తెలంగాణ ప్రభుత్వంపై కేంద్రం చేస్తున్న కుట్రలను ఛేదిస్తామని రాష్ట్ర మంత్రి శ్రీనివాస్ గౌడ్ పేర్కొన్నారు. కేసీఆర్ మరోసారి అధికారంలోకి రాకూడదు.. ఆయనను బద్నాం చేయాలని బీజేపీ నేతలు కుట్ర
మా ధాన్యం కొంటరా? కొనరా? రాష్ట్రమంతా హోరెత్తిన నిరసనలు శవయాత్ర, దిష్టిబొమ్మల దహనాలు నిరసనల్లో పాల్గొన్న మంత్రులు, టీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు స్వచ్ఛందంగా తరలి వచ్చిన రైతులు హైదరాబాద్, డిసెంబర్ 20 (న�
MLA Aruri Ramesh | రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ పిలుపు మేరకు ఈ నెల 20న అన్ని మండలాలు, గ్రామాలలో చేపట్టనున్న నిరసన కార్యక్రమాలలో రైతులు పెద్ద ఎత్తున పాల్గొని విజయవంతం చేయాలని వర్ధన్నపేట ఎమ్మెల్యే ఆరూరి రమేష్
CM KCR | రాష్ట్ర రైతాంగ సమస్యలను పట్టించుకోని కేంద్రంపై ముఖ్యమంత్రి కేసీఆర్ మరోసారి యుద్ధం ప్రకటించారు. ధాన్యం కొనుగోలుపై కేంద్రం చేతులేత్తిసిన నేపథ్యంలో రాష్ట్ర వ్యాప్తంగా నిరసనలు చేపట్టాల