సూర్యాపేట : బీజేపీ పాలనలో దేశంలో తిరోగమనం చెందుతుందని రాష్ట్ర విద్యుత్ శాఖ మంత్రి జగదీశ్రెడ్డి ఆరోపించారు. సూర్యాపేటలో బుధవారం ఆయన మాట్లాడారు. సీఎం కేసీఆర్ నాయకత్వంలో తెలంగాణ అద్భుతమైన అభివృద్ధిని �
నిజామాబాద్ : తెలంగాణ ధాన్యం కొనుగోలులో కేంద్రం కొర్రీలు పెడుతుందని ఆర్టీసీ చైర్మన్ బాజిరెడ్డి ఆరోపించారు. మంగళవారం ఆయన క్యాంపు కార్యాలయంలో విలేకరులతో మాట్లాడారు. సీఎం పిలుపు మేరకు రైతులు వరి సాగును త�
హైదరాబాద్ : తెలంగాణ ప్రాజెక్టులపై నిర్లక్ష్యం చూపుతున్న కేంద్ర వైఖరిని రాష్ట్ర మంత్రి కేటీఆర్ ఎండగట్టారు. తెలంగాణకు కేంద్రం తీవ్ర అన్యాయం చేస్తోందని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. ప్రపంచంలోని అ
మణిపూర్లో బీజేపీ విజయానికి దగ్గర్లో ఉంది. ముఖ్యమంత్రి బీరేన్ సింగ్ 18 వేల మెజారిటీతో విజయం సాధించారు. 32 సీట్లలో లీడింగ్లో ఉంది. ఇక.. నాగా పీపుల్స్ ఫ్రంట్ రెండు సీట్లు గెలుచుకొని, 5 సీట్లలో ముందంజల
హైదరాబాద్ : తెలంగాణ రాష్ట్రానికి రూపాయి సాయం చేయని కేంద్రంపై రాష్ట్ర ఐటీ, పురపాలక శాఖ మంత్రి కేటీఆర్ ట్విట్టర్ వేదికగా పంచ్లు వేశారు. కేంద్రం నుంచి రాష్ట్రానికి జాతీయ హోదా ఉండదు. పోని ఆర్థిక సాయం
CM KCR | అన్ని రాజకీయ శక్తులు ఏకమై బీజేపీ దేశం నుంచి బీజేపీని వెళ్లగొట్టాలని సీఎం కేసీఆర్ పిలుపునిచ్చారు. ఆదివారం ఆయన ప్రగతి భవన్లో విలేకరులతో మాట్లాడారు. ఈ సందర్భంగా
cm kcr | ధర్మం పేరిట బీజేపీ విద్వేష రాజకీయాలకు పాల్పడుతుందని సీఎం కేసీఆర్ ధ్వజమెత్తారు. ఆదివారం ప్రగతి భవన్లో ఆయన మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా బీజేపీ ప్రభుత్వంపై మండిపడ్డారు. హిజాబ్పై దేశం మొ�
హైదరాబాద్ : తెలంగాణ ఏర్పడిన నాటి నుంచి గత ఏడేండ్ల కాలంలో అభివృద్ధి ప్రస్థానంలో అద్భుతంగా ముందుకు వెళ్తున్న సింగరేణి సంస్థను ప్రయివేటీకరణ చేసేందుకు కేంద్రం కుట్రలు చేస్తోందని రాష్ట్ర ఐటీ, పురప
MLC Kavitha | సింగరేణి సంస్థ మూసివేతకు కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం కుట్ర చేస్తుందని టీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత పేర్కొన్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్సీ కవిత ట్విట్టర్ వేదికగా బీజేపీపై మండిపడ్డారు. స
రిమోట్ లేకుండానే కేంద్రాన్ని నడిపిస్తున్నది ఏఐవైఎఫ్ మహాసభలో సీపీఐ జాతీయ ప్రధాన కార్యదర్శి రాజా హైదరాబాద్ సిటీబ్యూరో, జనవరి 7 (నమస్తే తెలంగాణ): దేశ ప్రజల ప్రయోజనాలకు వ్యతిరేకంగా పనిచేస్తున్న ఆరెస్సెస�
Te;angana Ministers | తెలంగాణ రైతులను పట్టించుకోని కేంద్రంపై తెలంగాణ మంత్రులు, ఎంపీలు ధ్వజమెత్తారు. రాష్ట్రంలో పండించిన ధాన్యాన్ని కొనుగోలు చేయకపోతే.. ఆ బియ్యాన్ని ఢిల్లీకి తీసుకొచ్చి ఇండియా గేటు ముందు పారబ�