న్యూఢిల్లీ : ముఖ్యమంత్రి కేసీఆర్ది అన్నదాతల ప్రభుత్వం అని రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి నిరంజన్ రెడ్డి స్పష్టం చేశారు. ధాన్యం సేకరణపై ఢిల్లీలోని తెలంగాణ భవన్ వేదికగా టీఆర్ఎస్ పార్టీ చేపట్ట
న్యూఢిల్లీ : ధాన్యం సేకరణ విషయంలో కేంద్ర ప్రభుత్వ నిర్లక్ష్య వైఖరిని నిరసిస్తూ ఈ నెల 11న ఢిల్లీలోని తెలంగాణ భవన్లో టీఆర్ఎస్ పార్టీ ధర్నా చేపట్టనుంది. ఈ నేపథ్యంలో తెలంగాణ భవన్లో ఏర్పాట్ల
నల్లగొండ : తెలంగాణ రైతులకు ఎలాంటి నష్టం జరగనివ్వం అని రాష్ట్ర విద్యుత్ శాఖ మంత్రి జగదీశ్ రెడ్డి స్పష్టం చేశారు. ధాన్యం సేకరణ విషయంలో కేంద్ర ప్రభుత్వ నిర్లక్ష్య వైఖరిని నిరసిస్తూ నల్లగొ�
హైదరాబాద్ : కేంద్ర ప్రభుత్వం, ప్రధాని మోదీని విమర్శిస్తూ పోస్టింగ్స్ పెట్టిన ప్రతీసారి ఇబ్బంది పడే వారు ట్విట్టర్లో తనను అనుసరించొద్దని రాష్ట్ర ఐటీ, పురపాలక శాఖల మంత్రి కేటీఆర్ సూచించార
హైదరాబాద్ : ప్రజా వ్యతిరేక నిర్ణయాలు తీసుకుంటున్న కేంద్ర ప్రభుత్వాన్ని మంత్రి కేటీఆర్ ఎప్పటికప్పుడు ట్విట్టర్ వేదికగా తప్పుపడుతూనే ఉన్నారు. పెట్రోల్, డీజిల్ ధరలతో పాటు గృహ వినియోగ సిలిం�
మహబూబ్నగర్ : బాలానగర్ మండల కేంద్రంలో తెలంగాణ రాష్ట్ర సమితి ఆధ్వర్యంలో కేంద్ర ప్రభుత్వం, ప్రధాని దిష్టిబొమ్మను బుధవారం నేతలు, కార్యకర్తలు దహనం చేశారు. గిరిజన రిజర్వేషన్ల కోసం తెలంగాణ ప్రభుత్వం పంపిన ప
సూర్యాపేట : బీజేపీ పాలనలో దేశంలో తిరోగమనం చెందుతుందని రాష్ట్ర విద్యుత్ శాఖ మంత్రి జగదీశ్రెడ్డి ఆరోపించారు. సూర్యాపేటలో బుధవారం ఆయన మాట్లాడారు. సీఎం కేసీఆర్ నాయకత్వంలో తెలంగాణ అద్భుతమైన అభివృద్ధిని �
నిజామాబాద్ : తెలంగాణ ధాన్యం కొనుగోలులో కేంద్రం కొర్రీలు పెడుతుందని ఆర్టీసీ చైర్మన్ బాజిరెడ్డి ఆరోపించారు. మంగళవారం ఆయన క్యాంపు కార్యాలయంలో విలేకరులతో మాట్లాడారు. సీఎం పిలుపు మేరకు రైతులు వరి సాగును త�
హైదరాబాద్ : తెలంగాణ ప్రాజెక్టులపై నిర్లక్ష్యం చూపుతున్న కేంద్ర వైఖరిని రాష్ట్ర మంత్రి కేటీఆర్ ఎండగట్టారు. తెలంగాణకు కేంద్రం తీవ్ర అన్యాయం చేస్తోందని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. ప్రపంచంలోని అ
మణిపూర్లో బీజేపీ విజయానికి దగ్గర్లో ఉంది. ముఖ్యమంత్రి బీరేన్ సింగ్ 18 వేల మెజారిటీతో విజయం సాధించారు. 32 సీట్లలో లీడింగ్లో ఉంది. ఇక.. నాగా పీపుల్స్ ఫ్రంట్ రెండు సీట్లు గెలుచుకొని, 5 సీట్లలో ముందంజల