తెలంగాణ పథకాలను కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం కాపీ కొడుతున్నదని ఆర్థిక, వైద్యారోగ్యశాఖ మంత్రి హరీశ్రావు ఎద్దేవా చేశారు. తెలంగాణ అభివృద్ధిని చూసి ఓర్వలేకనే ఆ పార్టీ నేతలు విమర్శలు చేస్తున్నారని మండిపడ�
ఉత్తరాఖండ్లో రిసార్ట్ రిసెప్షనిస్టు అంకిత భండారి(19) హత్య కేసులో రాష్ట్ర బీజేపీ ప్రభుత్వ వ్యవహారశైలిపై అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. తమ పార్టీ నేతలు, కార్యకర్తలు చేసే దురాగతాలను పట్టించుకోని బీజేపీ ప్�
దేశంలోని ప్రతి కుటుంబానికీ పక్కా ఇండ్లు నిర్మించి ఇస్తామని హామీలు గుప్పించిన బీజేపీ, లక్షల మంది పేదల కొద్దిపాటి నీడను కూడా ధ్వంసం చేస్తున్నది. విద్వేష రాజకీయాలతో బుల్డోజర్ రాజ్ను సృష్టించి మైనారిటీల
MLA Vivekananda | ఈ దేశానికి కేసీఆరే శ్రీరామ రక్ష అని టీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యే కేపీ వివేకానంద గౌడ్ స్పష్టం చేశారు. టీఆర్ఎస్ఎల్పీలో ఎమ్మెల్సీ యెగ్గె మల్లేశంతో కలిసి కేపీ వివేకానంద మీడియాతో మాట్లాడారు. బీజేపీ
ఇప్పటివరకు మన దేశంలో వాట్సాప్, టెలిగ్రాం, సిగ్నల్, డుయో వంటి ఓవర్ ది టాప్ (ఓటీటీ) కమ్యూనికేషన్ సర్వీసెస్ టెలికం చట్టాల పరిధిలో లేవు. దీంతో వీటిపై ప్రభుత్వానికి ఎలాంటి నియంత్రణా లేదు.
Minister KTR | కేంద్రం రైతులపై కత్తి కట్టిందని, వారిని రైతు కూలీలుగా మార్చేందుకు ప్రయత్నం చేస్తున్నదని రాష్ట్ర ఐటీ, పరిశ్రమల మంత్రి కేటీఆర్ విమర్శించారు. రాజన్న సిరిసిల్లలో ఆయన విలేకరులతో మాట్లాడారు. ఈ సందర్భం�
మట్టినే నమ్ముకొని కాయకష్టం చేసే రైతుల నోట్లో కేంద్రం మట్టి కొడుతున్నది. ఓవైపు మార్కెట్లను మూసివేస్తూ... మరోవైపు ప్రభుత్వం ఆధ్వర్యంలో కొనుగోళ్లను బంద్ చేస్తూ రైతులు పంటలను అమ్ముకొనే దారి లేకుండా చేస్తు�
దేశమంతా ఉచిత విద్య, వైద్యం అమలు చేసే బిల్లుకు తాము సంపూర్ణ మద్దతు ఇస్తామని, కేంద్రానికి పార్లమెంటులో బిల్లు పెట్టే దమ్ముందా? అని ఐటీ, పరిశ్రమల శాఖల మంత్రి కే తారకరామారావు బీజేపీ సర్కారుకు సవాల్ విసిరారు.
కేంద్ర ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్కు అవకాశం ఇస్తే నోట్లపై ప్రధానమంత్రి నరేంద్ర మోదీ బొమ్మను ముద్రించే అవకాశాలు ఉన్నాయని మంత్రి కే తారకరామారావు ఎద్దేవాచేశారు
అటు కేంద్రంలోని మోదీ సర్కారు.. కేంద్ర ప్రభుత్వ సంస్థలను అమ్మకానికి పెడుతుండగా, ఇటు బీజేపీ పాలిత రాష్ర్టాల్లోనూ ప్రభుత్వ సంస్థలను ప్రైవేటుకు అప్పగించేస్తున్నారు. కర్ణాటకలో ఆర్టీసీ వ్యవస్థను ప్రైవేటుపర�
దేశంలో విద్యావ్యవస్థను నిర్వీర్యం చే యాలని, విద్యార్థుల మ ధ్య మత విద్వేషాలు రెచ్చగొట్టాలని ఆరెస్సెస్, కేం ద్రంలోని బీజేపీ ప్రభు త్వం కుటిల ప్రయత్నాలు చేస్తున్నదని ఎస్ఎఫ్ఐ జాతీయ మాజీ అధ్యక్షుడు శివద�
కరీంనగర్ : బీజేపీ ప్రభుత్వానికి ప్రత్యామ్నాయం కేసీఆర్ మాత్రమేనని… వీలైనంత త్వరగా భారతదేశ పగ్గాలను సీఎం కేసీఆర్ చేపట్టాలని.. రాష్ట్ర బీసీ సంక్షేమం, పౌరసరఫరాల శాఖ మంత్రి గంగుల కమలాకర్ ఆకాంక్షించారు. ప్ర�
బెంగళూరును ముంచెత్తిన వరదలు మరోసారి ప్రకృతి ప్రకోపం, నగరాల నిర్వహణ, రాజకీయ నాయకుల పోకడను చర్చనీయాంశం చేస్తున్నది. ప్రకృతి ముందు మానవుడు ఎప్పుడూ అల్పుడే. శాస్త్ర సాంకేతిక రంగాలలో ఎంత ప్రగతి సాధించినా, ప్�