కేం ద్రంలోని బీజేపీ ప్రభుత్వం అనుసరిస్తున్న ప్రజావ్యతిరేక విధానాలను ఎండగట్టేందుకు ఈనెల 17నుం చి రాష్ట్ర వ్యాప్తంగా ప్రజా చైతన్య బస్సు యాత్రలు చేపడుతున్నట్టు సీపీఎం రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్�
2014 నాటి తమ ఎన్నికల ప్రణాళికలో ‘వాతావరణం, మార్పులకు కాలుష్యానికి గురికాకుండా విస్తృత ఉపశమన చర్యలు చేపడుతాం. పర్యావరణ రక్షణార్థం ప్రపంచ దేశాలతో, పర్యావరణ సంస్థలతో కలిసి పనిచేస్తాం.
అధికారం ఉంటే ఏదైనా సాధ్యమేనని లంచం ఆరోపణలు ఎదుర్కొంటున్న కర్ణాటక బీజేపీ ఎమ్మెల్యే మదల్ విరూపాక్షప్ప ఉదంతం చూస్తే అనిపిస్తుంది. ఈ కేసులో అధికారులను రాత్రికిరాత్రే హఠాత్తుగా మార్చేసింది బొమ్మై నేతృత్�
Minister Indrakaran Reddy | నిర్మల్ : ఈడీ, సీబీఐ, ఐటీ వంటి దర్యాప్తు సంస్థలు కేంద్రం చేతిలో కీలుబొమ్మలుగా మారాయని అటవీ,పర్యావరణ, న్యాయ, దేవాదాయ శాఖ మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి అన్నారు. ఎమ్మెల్సీ కవిత( MLC Kavitha )కు ఈడీ
Telangana | హనుమకొండ చౌరస్తా : బీజేపీ అంటేనే ‘భారత జనులను దోచుకునే’ పార్టీ అని ప్రభుత్వ చీఫ్విప్ దాస్యం వినయ్భాస్కర్( Dasyam Vinay Bhasker ) అన్నారు. కేంద్ర ప్రభుత్వం వంట గ్యాస్ ధరలు( Gas Cylinder ) పెంచడాన్ని వ్యతిరేకిస్తూ హనుమ�
LPG Cylinder | హైదరాబాద్ : ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ( PM Modi ) నేతృత్వంలోని బీజేపీ ప్రభుత్వం( BJP Govt ) ఎల్పీజీ సిలిండర్ ధరలను మరోసారి పెంచడం పట్ల రాష్ట్ర ప్రణాళిక సంఘం వైస్ చైర్మన్ బోయినపల్లి వినోద్ కుమార్( Vinod Kumar ) ఆందోళన వ�
కేంద్రంలోని బీజేపీ సర్కార్ బీసీ సంక్షేమాన్ని పూర్తిగా విస్మరిస్తూ నిధులు ఇవ్వటం లేదని రాష్ట్ర ఆర్థిక, వైద్యారోగ్య శాఖ మంత్రి హరీశ్రావు విమర్శించారు. మోదీ సర్కార్కు అదానీ, అంబానీల సంక్షేమమే ముఖ్యమని
అన్నింటా విఫలమైన మోదీ సర్కార్ను ఇంటికి పంపే సమయం ఆసన్నమైనదని ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత స్పష్టం చేశారు. కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం పాలనను విస్మరించి, ప్రత్యర్థి పార్టీల పాలిత రాష్ర్టాలపై కత్తి గట్టడ
Minister KTR | కేంద్రంలో అధికారంలో ఉన్న పార్టీ చేనేత కార్మికులకు ఉన్న పథకాలను రద్దు చేస్తూ పోతుంటే.. తాము మాత్రం పోరుగడ్డపై పేగుబంధమున్న చేతన్నలందరినీ బతికించుకునేందుకు ప్రయత్నం చేస్తున్నామని చేనేత జౌళీశాఖ మం�
Minister Harish Rao | దేశానికే ఆదర్శంగా మారిన తెలంగాణ ప్రగతి విపక్షాలకు కనబడటం లేదు.. వినపడటం లేదు అని ఆర్థిక మంత్రి హరీశ్రావు నిప్పులు చెరిగారు. ఈ దేశ ప్రజలపై నెలకు లక్ష కోట్ల అప్పు మోపుతున్నారని
Minister Harish Rao | బీజేపీ ప్రభుత్వం అంత్యోదయ సిద్ధాంతాన్ని వదిలేసి.. అదానీ సిద్ధాంతాన్ని అమలు చేస్తుందని రాష్ట్ర ఆర్థిక మంత్రి హరీశ్రావు నిప్పులు చెరిగారు. చిట్ట చివరి వ్యక్తి వరకు సంక్షేమ ఫలాలు అందించాలన