CM KCR | హైదరాబాద్ : కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ ప్రభుత్వంపై తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు. కేంద్రం ఆగడాలు, అరాచకాలు మితిమీరిపోతున్నాయని కేసీఆర్ మండిపడ్డారు. ప్రగత�
ప్రపంచంలోనే అత్యంత ఎక్కువ జనాభా కలిగిన దేశంగా రికార్డులకెక్కిన భారత్.. దయనీయ దేశాల జాబితాలోనూ చేరింది. దుర్భరమైన పరిస్థితులను ఎదుర్కొంటున్న 157 దేశాల్లో ఇండియా 103వ ర్యాంక్ సాధించిం ది.
బీజేపీ సర్కారు ఏకపక్ష నిర్ణయాల వల్ల అనేక రాష్ర్టాలకు ఇబ్బందులు తప్పడం లేదు. ఇన్నేండ్ల బీజేపీ పాలనలో ప్రజలకు మేలు చేసే ఏ ఒక్క మంచి పథకం లేదంటే అతిశయోక్తి కాదు.
ప్రైవేటు యూనివర్సిటీ బిల్లును ఏ కారణం లేకుండా ఏడు నెలలపాటు గవర్నర్ తొక్కిపెడితే నోరు మెదుపని బీజేపీ అనుబంధ విద్యార్థి సంఘం.. ఇప్పుడు నిరసనలు, ఆందోళనలు అంటూ చౌకబారు ఉద్యమాలు మొదలుపెట్టింది. పక్కా ప్రణాళ
CBI Chief | సీబీఐ నూతన డైరెక్టర్గా ప్రవీణ్ సూద్ నియామకంపై రాజకీయ విమర్శలు వ్యక్తమవుతున్నాయి. ఇప్పటికే ప్రతిపక్షాలను టార్గెట్ చేసి, వేధింపులకు గురి చేసేందుకు సీబీఐ, ఐటీ, ఈడీ వంటి సంస్థలను కేంద్రం దుర్వినియ�
మే 11వ తేదీన సుప్రీంకోర్టు ఇచ్చిన రెండు తీర్పులు ప్రస్తుత భారత రాజకీయాలకు ప్రతిబింబం. ఒకటి ఢిల్లీలో ప్రజాస్వామికంగా ఎన్నికైన ప్రభుత్వాన్ని సక్రమంగా పనిచేసుకోకుండా చేస్తున్న బీజేపీ నేతృత్వంలోని కేంద్ర
PM CARES Fund | ఆ సంస్థ పేరులోనే ప్రధాని పేరుంటుంది. పేరు పక్కనే మూడు సింహాల రాజ ముద్ర ఉంటుంది. కరోనా సమయంలో దేశ ప్రజలను ఆదుకోవడానికి ఆ సంస్థ విరాళాలు సేకరించింది. ఆ సంస్థకు సంబంధించిన వివరాలు ఆర్టీఐ ద్వారా ఇమ్మంటే
అకాల వర్షాలతో పంట నష్టపోయిన రైతులను కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం ఆదుకోవాలని సీపీఐ జాతీయ కార్యవర్గ సభ్యుడు చాడ వెంకటరెడ్డి డిమాండ్ చేశారు. నష్టపోయిన రైతుల కోసం వెంటనే పంటల బీమా పథకాన్ని అమలు చేయాలని కో�
కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం చరిత్రలో తనకు మింగుడు పడని అంశాలను ఎన్సీఈఆర్టీ పాఠ్యపుస్తకాల నుంచి తొలగిస్తున్నది. తాజాగా 1980వ దశకంలో భారతీయ కిసాన్ యూనియన్ (బీకేయూ) రైతు ఉద్యమాలకు సంబంధించిన అంశాలను 12వ తర�
ఏటా 2 లక్షల ఉద్యోగాలు ఇస్తామని చెప్పిన కేంద్ర ప్రభుత్వం నిరుద్యోగులను మోసం చేసిందని ఎమ్మెల్యే జైపాల్ యాదవ్ అన్నారు. మంగళవారం ఆమనగల్లు పట్టణంలోని శ్రీలక్ష్మీగార్డెన్లో నియోజకవర్గస్థాయి సమావేశం జరి�