Minister Srinivas Yadav | ప్రతిపక్షాలు, ప్రశ్నించిన వ్యక్తులను దర్యాప్తు సంస్థలతో కేంద్రం వేధింపులకు గురి చేస్తుందని మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ విమర్శించారు. ఉప్పల్ భగాయత్లో జైన భవన్ నిర్మాణ పనులను ఎమ్మెల్య�
రాజస్థాన్ కాంగ్రెస్ నిలువునా చీలనున్నదా? సీఎం గెహ్లాట్తో పాటు పార్టీ అధిష్ఠానం కూడా తన డిమాండ్లను పట్టించుకోకపోవడంపై అసంతృప్తితో ఉన్న సచిన్ పైలట్ కాంగ్రెస్ను వీడి కొత్త పార్టీ పెట్టే యోచనలో ఉన్�
MLC Kavitha | హైదరాబాద్ : రెజ్లర్లను లైంగికంగా వేధించారని ఆరోపణలు ఎదుర్కొంటున్న బ్రిజ్ భూషణ్ శరన్ సింగ్పై ఎందుకు చర్యలు తీసుకోవడం లేదని కేంద్ర ప్రభుత్వాన్ని బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత నిలదీశారు.
సంఘటిత, అసంఘటిత రంగ కార్మికుల సంక్షేమం, అభివృద్ధి కోసం తెలంగాణ ప్రభుత్వం ఎంతగానో కృషి చేస్తుండగా, కేంద్రంలోని బీజేపీ సర్కారు మాత్రం కార్మికుల హక్కులను కాలరాస్తోంది. 29 కార్మిక చట్టాలను రద్దు చేసి నాలుగు క
CM KCR | హైదరాబాద్ : ప్రజల చేత ఎన్నుకోబడిన ప్రభుత్వం కిందనే అధికారులు పని చేయాల్సి ఉంటుందని సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పునే ప్రధాని నరేంద్ర మోదీ పాటించకుంటే ఎలా? అని తెలంగాణ సీఎం కేసీఆర్ ప్రశ్నించ
CM Kejriwal | హైదరాబాద్ : ఢిల్లీ పరిపాలనను అడ్డుకుంటూ కేంద్రం తెచ్చిన ఆర్డినెన్స్ను సీఎం అరవింద్ కేజ్రీవాల్ తప్పుపట్టారు. ఇది ఢిల్లీ సమస్య కాదు.. ఇది ప్రజల సమస్య అని పేర్కొన్నారు. ఢిల్లీ సీఎం కేజ్ర
CM KCR | హైదరాబాద్ : కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ ప్రభుత్వంపై తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు. కేంద్రం ఆగడాలు, అరాచకాలు మితిమీరిపోతున్నాయని కేసీఆర్ మండిపడ్డారు. ప్రగత�
ప్రపంచంలోనే అత్యంత ఎక్కువ జనాభా కలిగిన దేశంగా రికార్డులకెక్కిన భారత్.. దయనీయ దేశాల జాబితాలోనూ చేరింది. దుర్భరమైన పరిస్థితులను ఎదుర్కొంటున్న 157 దేశాల్లో ఇండియా 103వ ర్యాంక్ సాధించిం ది.
బీజేపీ సర్కారు ఏకపక్ష నిర్ణయాల వల్ల అనేక రాష్ర్టాలకు ఇబ్బందులు తప్పడం లేదు. ఇన్నేండ్ల బీజేపీ పాలనలో ప్రజలకు మేలు చేసే ఏ ఒక్క మంచి పథకం లేదంటే అతిశయోక్తి కాదు.
ప్రైవేటు యూనివర్సిటీ బిల్లును ఏ కారణం లేకుండా ఏడు నెలలపాటు గవర్నర్ తొక్కిపెడితే నోరు మెదుపని బీజేపీ అనుబంధ విద్యార్థి సంఘం.. ఇప్పుడు నిరసనలు, ఆందోళనలు అంటూ చౌకబారు ఉద్యమాలు మొదలుపెట్టింది. పక్కా ప్రణాళ