రాష్ట్ర విభజన సమయంలో రెండు రాష్ర్టాల్లో గిరిజన యూనివర్సిటీలు ఏర్పాటు చేస్తామని కేంద్రంలోని అప్పటి కాంగ్రెస్ ప్రభుత్వం విభజన బిల్లులో చట్టాన్ని పొందుపర్చింది. ఆ తర్వాత అధికారంలోకి వచ్చిన ప్రధాని మోద�
ఉమ్మడి పౌరస్మృతి.. మనదేశంలో దశాబ్దాలుగా అత్యంత వివాదాస్పదమూ, చర్చనీయాంశమూ అయిన అంశాల్లో ఇదీ ఒకటి. దేశానికి స్వాతంత్య్రం రాకపూర్వం నుంచే యూసీసీపై తీవ్ర వాదోపవాదాలు, చర్చలు జరిగాయి. రాజ్యాంగ కర్తలు కూడా ర�
ఉద్యోగాల కోసం దేశంలో కోట్లాది మంది యువత పడిగాపులు కాస్తున్నారు. గడిచిన రెండేండ్లలో చూడని స్థాయిలో నిరుద్యోగిత పెరిగిపోయిందని సీఎంఐఈ తాజా నివేదికలో వెల్లడించింది. అయినప్పటికీ, కేంద్రంలోని బీజేపీ సర్కా�
రైతు వ్యతిరేక విధానాలను అవలంబిస్తున్న కేంద్రంలోని బీజేపీ సర్కారుపై అన్నదాతలు మరోసారి కన్నెర్ర చేశారు. ఆరుగాలం కష్టించి పండించిన పంటకు తగిన ధరను ఇవ్వకపోవడంపై గళమెత్తారు.
“పిల్లాడు ఆడుకొనే ఆటబొమ్మ నుంచి కంప్యూటర్లో వాడే చిప్ వరకూ అన్నీ వస్తువులు చైనా నుంచి దిగుమతి చేసుకుంటున్నవే. అందుకే, దేశంలోని ప్రతీ గల్లీలో చైనా బజార్ కనిపిస్తుంది. అలా ‘మేకిన్ ఇండియా’ను ‘జోకిన్ ఇ
కేంద్రం వివక్ష కారణంగా తెలంగాణలో ఉపాధి హామీ కూలీలు నష్టపోయే పరిస్థితి ఏర్పడింది. 2023-24 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి అరకొరగా కేటాయించిన పని దినాలు కేవలం మూడు నెలల్లోనే అయిపోయాయి. ఈ ఏడాది 12 కోట్ల పని దినాలు �
పొద్దున బీరువాలో పెట్టిన పెద్ద నోటు.. రాత్రివరకు చెల్లుబాటు అవుతుందో లేదో తెలియని అయోమయ స్థితిలో భారత ప్రజానీకం కూరుకుపోయింది. కరెన్సీపై కేంద్రంలోని బీజేపీ సర్కారు తరుచూ క్లినికల్ ట్రయల్స్ చేస్తుండట
సోషల్మీడియాలో వెలువడుతున్న పోస్టులు మహారాష్ట్రలో రెండు వర్గాల మధ్య మతచిచ్చును రేపుతున్నాయి. మొన్న అహ్మద్నగర్..నేడు కొల్హాపూర్లో రెండు వర్గాలు పరస్పరం రాళ్లదాడికి దిగాయి.
ముఖ్యమంత్రి కేసీఆర్తోనే నిరంతర విద్యుత్ సరఫరా సాధ్యమైందని మునుగోడు ఎమ్మెల్యే కూసుకుంట్ల ప్రభాకర్రెడ్డి అన్నారు. తెలంగాణ దశాబ్ది ఉత్సవాల్లో భాగంగా పట్టణంలోని ఎస్ఎం రెడ్డి ఫంక్షన్హాల్లో సోమవార�
Minister Srinivas Yadav | ప్రతిపక్షాలు, ప్రశ్నించిన వ్యక్తులను దర్యాప్తు సంస్థలతో కేంద్రం వేధింపులకు గురి చేస్తుందని మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ విమర్శించారు. ఉప్పల్ భగాయత్లో జైన భవన్ నిర్మాణ పనులను ఎమ్మెల్య�