హింసాత్మక ఘటనలతో గత మూడు నెలలుగా అట్టుడుకుతున్న మణిపూర్లో పరిస్థితులను చక్కదిద్దడంలో, శాంతిని పునరుద్ధరించడంలో అధికార బీజేపీ వైఫల్యానికి, నిర్లక్ష్యానికి నిరసనగా రాష్ట్రంలో ఆ పార్టీకి మిత్రపక్షం కు
రైతన్నల పాలిట సీఎం కేసీఆర్ ఆపద్బాంధవుడు. వ్యవసాయ రంగానికి పెద్దపీట వేసి రైతును రాజు చేసేందుకు అహర్నిశలు
శ్రమిస్తున్నారు. ఈ క్రమంలో కర్షకులు ఎప్పుడెప్పుడా అని ఎదురుచూసిన రుణమాఫీని ప్రకటించి తీపి కబుర�
Elections | గత లోక్సభ ఎన్నికల్లో (2019) బీజేపీ 303 స్థానాలను గెలుచుకొన్నది. ఇందులో దాదాపు 100 స్థానాలు స్వల్ప మెజారిటీతో గెలిచినవే కావడం విశ్లేషకులను అప్పట్లో ఆలోచనలో పడేసింది.
Minister Harish Rao | వచ్చే పార్లమెంటు ఎన్నికల తర్వాత కేంద్రంలో బీఆర్ఎస్ భాగస్వామ్యం లేకుండా ప్రభుత్వం ఏర్పడే అవకాశమే ఉండదని వైద్యారోగ్య, ఆర్థిక శాఖల మంత్రి హరీశ్రావు అన్నారు. 2024 ఎన్నికల్లో బీజేపీ ప్రభుత్వాన్ని �
కేంద్రంలోని బీజేపీ సర్కారు తీసుకొంటున్న అనాలోచిత నిర్ణయాలపై సర్వత్రా విమర్శలు వ్యక్తమవుతున్నాయి. వడ్ల కొనుగోళ్ల విషయంలో ‘కొంటామని ఒకసారి, నిల్వలు పెరిగిపోయాయి. ఇప్పుడు కొనబోమం’ అంటూ మరోసారి ద్వంద్వ వ�
హింసాత్మక ఘటనలతో అట్టుడుకుతున్న మణిపూర్లో తిరుగుబాటుదారులు, మిలిటెంట్లకు ఆ రాష్ట్ర ప్రభుత్వమే పరోక్షంగా సహకరిస్తున్నదనే ఆరోపణలు వస్తున్నాయి. లైసెన్సులు ఇచ్చి మరీ అనేకమంది చేతికి ఆయుధాలను అందించింద�
తెలంగాణ మాదిరి రైతులకు ఉచిత విద్యుత్తు ఇవ్వాలని, బకాయిలను మాఫీ చేయాలంటూ ఉత్తర ప్రదేశ్ రైతులు ఆందోళన బాట పట్టారు. యోగీ నాయకత్వంలోని బీజేపీ ప్రభుత్వం ఏప్రిల్ 2023 నుంచి రైతులెవరూ బిల్లులు కట్టనవసరం లేదని �
దేశానికి ఆదర్శంగా నిలుస్తున్న తెలంగాణపై ప్రధాని మోదీ బురదజల్లే ప్రయత్నం చేస్తున్నారని చేనేత అభివృద్ధి సంస్థ చైర్మన్ చింతా ప్రభాకర్ దుయ్యబట్టారు. వరంగల్ బహిరంగ సభలో ప్రధాని చేసిన వ్యాఖ్యలను ఆయన తీవ�
Minister Harish Rao | బీజేపీ సర్కారు ఢిల్లీలో అవార్డులు ఇచ్చి.. గల్లీలో తిడుతున్నదని మంత్రి హరీశ్రావు ధ్వజమెత్తారు. తెలంగాణలో అభివృద్ధి జరుగకపోతే వివిధ శాఖలకు ఎందుకు అవార్డులు ఇచ్చారని ప్రశ్నించారు.
బయ్యారం ఉక్కు పరిశ్రమ ఏర్పాటు విషయం విభజన చట్టంలో స్పష్టంగా ఉన్నా.. స్టీల్ప్లాంట్ ఏర్పాటుకు సుముఖంగా లేమని బీజేపీ సర్కారు తేల్చి చెప్పి యువత ఆశలకు గండికొట్టింది. ఖనిజ నిక్షేపాలు పుష్కలంగా ఉన్నా నిర్మ�
రాష్ట్ర విభజన సమయంలో రెండు రాష్ర్టాల్లో గిరిజన యూనివర్సిటీలు ఏర్పాటు చేస్తామని కేంద్రంలోని అప్పటి కాంగ్రెస్ ప్రభుత్వం విభజన బిల్లులో చట్టాన్ని పొందుపర్చింది. ఆ తర్వాత అధికారంలోకి వచ్చిన ప్రధాని మోద�
ఉమ్మడి పౌరస్మృతి.. మనదేశంలో దశాబ్దాలుగా అత్యంత వివాదాస్పదమూ, చర్చనీయాంశమూ అయిన అంశాల్లో ఇదీ ఒకటి. దేశానికి స్వాతంత్య్రం రాకపూర్వం నుంచే యూసీసీపై తీవ్ర వాదోపవాదాలు, చర్చలు జరిగాయి. రాజ్యాంగ కర్తలు కూడా ర�
ఉద్యోగాల కోసం దేశంలో కోట్లాది మంది యువత పడిగాపులు కాస్తున్నారు. గడిచిన రెండేండ్లలో చూడని స్థాయిలో నిరుద్యోగిత పెరిగిపోయిందని సీఎంఐఈ తాజా నివేదికలో వెల్లడించింది. అయినప్పటికీ, కేంద్రంలోని బీజేపీ సర్కా�
రైతు వ్యతిరేక విధానాలను అవలంబిస్తున్న కేంద్రంలోని బీజేపీ సర్కారుపై అన్నదాతలు మరోసారి కన్నెర్ర చేశారు. ఆరుగాలం కష్టించి పండించిన పంటకు తగిన ధరను ఇవ్వకపోవడంపై గళమెత్తారు.