Bihar | మద్య నిషేధం వల్లే బీహార్లో నేరాలు పెరిగిపోతున్నాయి అని బీజేపీ ఎమ్మెల్యే కుందన్ సింగ్ వ్యాఖ్యానించారు. బీహార్ పోలీసులు మద్యం రవాణాపై దృష్టి సారించారు. కానీ హత్యలు, కిడ్నాప్లు, అత్యాచారాలు, ద�
పాట్నా: ఒక కోర్టు జడ్జీపై ఇద్దరు పోలీస్ అధికారులు దాడి చేశారు. విచారణ జరుగుతుండగా కోర్టు హాల్లోకి ప్రవేశించి న్యాయమూర్తిని కొట్టారు. ఆయనపైకి తుపాకీలను కూడా ఎక్కుపెట్టారు. ఊహించని ఈ ఘటనకు ఆ న్యాయమూర్తి
పాట్నా: బీహార్లో మావోయిస్టులు ప్రజా కోర్టును నిర్వహించారు. నలుగురు వ్యక్తులను బహిరంగంగా ఉరి తీశారు. వారి ఇంటిని బాంబులతో పేల్చి వేశారు. గయా జిల్లా దుమారియాలోని మోన్బార్ గ్రామంలో శనివారం ఈ ఘటన జరిగింది
Bihar minister Nitin Nabin: ఆర్జేడీ హయాంలోలా బీహార్లో తాము నేరగాళ్లకు కొమ్ముకాయమని ఆ రాష్ట్ర ప్రభుత్వం వ్యాఖ్యానించింది. బీహార్లోని ఎన్డీఏ సర్కారు నేరస్తులను
బెట్టిహా/గోపాల్గంజ్ (బీహార్): బీహార్లో కల్తీ మద్యం తాగి 24 మంది మరణించారు. పలువురు అస్వస్థతకు గురయ్యారు. గోపాల్గంజ్, పశ్చిమ చంపారన్ జిల్లాల్లో ఈ మరణాలు చోటుచేసుకున్నాయి. గురువారం చంపారన్ జిల్లాలోన
Bihar | బీహార్లోని గోపాల్గంజ్, వెస్ట్ చంపారన్ జిల్లాల్లో విషాదం నెలకొంది. నకిలీ మద్యం సేవించి 24 మంది ప్రాణాలు కోల్పోయారు. పలువురు తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. వెస్ట్ చంపారన్ జిల్లాలోని తెల్హువా గ�
Spurious liquor: సంపూర్ణ మద్య నిషేధం అమల్లో ఉన్న బీహార్ రాష్ట్రంలో కల్తీ మద్యం కాటుకు తొమ్మది మంది బలయ్యారు. మరో ఏడుగురు తీవ్ర అస్వస్థతకు గురికావడంతో
పాట్నా: బీహార్లో ప్రధాన ప్రతిపక్ష పార్టీ అయిన రాష్ట్రీయ జనతాదళ్ (ఆర్జేడీ) చీఫ్ లాలూ ప్రసాద్ యాదవ్ ఢిల్లీకి బయలు దేరారు. బుధవారం రాత్రి చిన్న కుమారుడు తేజస్వీ యాదవ్, భార్య రబ్రీ దేవితో కలిసి పాట్నా ఎయి�
పట్నా : బిహార్లో ఉప ఎన్నికలకు ముందు నితీష్ కుమార్ ప్రభుత్వం ప్రజలకు మద్యం, డబ్బులు, చీరలు పంచుతోందని ఆర్జేడీ నేత తేజస్వి యాదవ్ శుక్రవారం ఆరోపించారు. ఛాత్ పూజ పేరుతో నితీష్ సర్కార్ ప్రజ�