పాట్నా: జంతు బలిని అడ్డుకున్న పోలీసులపై ఓ వర్గం ప్రజలు దాడి చేశారు. బీహార్ రాష్ట్రం ముజఫర్పూర్ జిల్లాలోని డియోరియాలో ఈ ఘటన జరిగింది. శుక్రవారం ప్రార్థనల అంతరం జంతువులను బలి ఇచ్చేందుకు కొందరు ప్రయత్నిం
పాట్నా: బీహార్లో రహదారుల పక్కనే అంత్యక్రియలు నిర్వహిస్తున్నారు. పలు ప్రాంతాల్లోని శ్మశాన వాటికలు వరద నీటిలో మునిగిపోవడమే దీనికి కారణం. ఇటీవల కురిసిన భారీ వర్షాలకు పలు ప్రాంతాలు ఇంకా వరద నీటిలో చిక్కుక�
పాట్నా: గంగా నదిలో ప్రయాణిస్తున్న ఒక పడవ హైటెన్షన్ విద్యుత్ వైర్కు తగిలింది. దీంతో అందులోని సుమారు 36 మందికి కరెంట్ షాక్ వల్ల గాయాలయ్యాయి. మరోవైపు నదిలో పడిన వారిలో సుమారు 15 మందికిపైగా గల్లంతైనట్లు సమా
పాట్నా: పెద్ద రైలు ప్రమాదం తప్పింది. ఒక రైలు బోగి చక్రం ఊడిపోయింది. అయితే ఎవరికీ ఏమీ కాకపోవడంతో రైల్వే అధికారులు ఊపిరి పీల్చుకున్నారు. బీహార్లోని చంపారన్ జిల్లాలోని ఒక రైల్వే స్టేషన్ సమీపంలో సోమవారం ఈ ఘ
ఆరుగురు మృతి| బీహార్లోని అరారియాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. అరారియా వద్ద సోమవారం ఉదయం ఓ ఆటోను ట్రక్కు ఢీకొట్టింది. దీంతో ఆటోలో ప్రయాణిస్తున్న ఐదుగురు అక్కడికక్కడే మృతిచెందారు. మరో ఆరుగురు తీవ్రంగా �
పిడుగుపాటు| దేశంలోని పలు రాష్ట్రాల్లో పిడుగులు బీభత్సం సృష్టించాయి. గత 24 గంటల్లో వివిధ రాష్ట్రాల్లో పిడుగుపాటుకు 24 మంది మృతిచెందగా, 12 మంది గాయపడ్డారు. పశ్చిమ బెంగాల్లోని నందిగ్రామ్, ఈస్ బర్ద్వాన్ జి�
పాట్నా: బీహార్లో ఈ నెల 7 నుంచి షాపులు, స్కూళ్లు తెరుచుకోనున్నాయి. రాష్ట్రంలో కరోనా కేసులు తగ్గిన నేపథ్యంలో ఆంక్షలను మరింతగా ప్రభుత్వం సడలించింది. ఆగస్ట్ 7 నుంచి 25 వరకు సెలవు రోజుల్లో తప్ప అన్ని షాపులు తెర�
భూవివాదం | బిహార్లోని నలంద జిల్లాలో ఘోరం జరిగింది. దశాబ్ద కాలం నాటి భూవివాదం ఐదుగురు ప్రాణాలను బలిగొంది. ఓ వర్గంపై మరో వర్గం కాల్పులు జరపడటంతో ఐదుగురు ప్రాణాలు కోల్పోగా.. మరో ముగ్గురికి తీవ్రగాయాలయ్యాయి.
బీజింగ్ : చైనాలో భారత విద్యార్ధి అనుమానాస్పద మరణం కలకలం రేపింది. టియాంజిన్ సిటీలో తన యూనివర్సిటీ రూంలోనే బిహార్లోని గయకు చెందిన అమన్ నాగ్సేన్ (20) అనే విద్యార్ధి శుక్రవారం విగతజీవిగా కన�