పట్నా : బిహార్లో నితీష్ కుమార్ ప్రభుత్వం కూలిపోవాలన్నది రాష్ట్ర ప్రజల ఆకాంక్షని ఆర్జేడీ నేత తేజస్వి యాదవ్ పేర్కొన్నారు. నితీష్ సర్కార్ త్వరలోనే కుప్పకూలుతుందని అసెంబ్లీ ఎన్నికల్లో మహ�
పట్నా : అభ్యంతరకర వీడియోలను బహిర్గతం చేస్తామని యువతిని బ్లాక్మెయిల్ చేసి సామూహిక లైంగిక దాడికి పాల్పడిన ముగ్గురు యువకులను సైబర్ క్రైమ్ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ముగ్గురు నిందితుల్�
పాట్నా: కారులో తరలిస్తున్న 8 కెమెరా డ్రోన్లను నేపాల్ సరిహద్దు సమీప ప్రాంతంలో సహస్త్ర సీమా బల్ (ఎస్ఎస్బీ)కి చెందిన జవాన్లు బుధవారం స్వాధీనం చేసుకున్నారు. ఇంటెలిజెన్స్ సమాచారం ఆధారంగా నేపాల్,
పాట్నా: బీహార్లో జూలై ఆరవ తేదీ తర్వాత విద్యాసంస్థలను ప్రారంభించనున్నారు. విద్యార్థులను స్కూళ్లకు పంపేందుకు తల్లితండ్రుల అనుమతి అవసరం ఉంటుంది. రోజు విడిచి రోజు వారిగా క్లాసులను నిర్వహిం�
పాట్నా: బీహార్లో సీఎం నితీశ్ కుమార్ నేతృత్వంలోని ఎన్డీఏ ప్రభుత్వం రెండు మూడు నెలల్లో పడిపోతుందని ఆర్జేడీ నేత తేజశ్వి యాదవ్ అన్నారు. తన నియోజకవర్గమైన రాఘోపూర్లో పర్యటన సందర్భంగా ఆయన ఈ
పాట్నా, జూన్ 25: బీహార్లోని ఛాప్రాలో ఓ వ్యాక్సిన్ సెంటర్లో నర్సు టీకా మందు నింపకుండా ఖాళీ సిరంజితోనే యువకుడికి ఇంజెక్షన్ వేశారు. ఆ యువకుడి మిత్రులు సరాదాగా తీసిన వీడియోతో ఈ విషయం తెలిసింది. టీకా కేంద్ర�
పాట్నా: బీహార్లో ఓ నర్సు ఖాళీ సిరంజీతో ఓ వ్యక్తికి టీకా ఇచ్చింది. ఈ ఘటన నేపథ్యంలో ఆ నర్సును తొలగించారు. చాప్రాలో ఏర్పాటు చేసిన కోవిడ్ వ్యాక్సినేషన్ కేంద్రంలో ఈ ఘటన జరిగింది. దానికి సంబంధించిన వ
పాట్నా : క్షుద్రవిద్యలు తెలిసిన మాంత్రికుడు ఒకడు కలలో తనపై అఘాయిత్యానికి పాల్పడుతున్నాడని బీహార్లోని ఔరంగాబాద్కు చెందిన ఓ మహిళ పోలీసులకు ఫిర్యాదు చేసింది. తన కుమారుడు అనారోగ్యంపాలైతే, గత జనవరిలో మాం �