పాట్నా: బీహార్ టీచర్స్ ఎలిజిబిలిటీ టెస్ట్, సెంట్రల్ టెట్ ఉత్తీర్ణుల డిమాండ్కు తాను మద్దతిస్తున్నట్లు రాష్ట్రీయ జనతాదళ్ (ఆర్జేడీ) నేత తేజ్ ప్రతాప్ యాదవ్ తెలిపారు. వారికి న్యాయం జరిగే వరకు తాను కూడా ని�
పట్నా : బిహార్ రాజధాని పట్నాలో రూ 220 కోట్లతో నిర్మించిన రాష్ట్ర హైవేను సీఎం నితీష్ కుమార్ ప్రారంభించిన రోజే రహదారిపై పగుళ్లు బయటపడ్డాయని ఆర్జేడీ నేత చంద్రహాస్ చౌపల్ పేర్కొన్నారు. హైవే నిర్మ�
న్యూఢిల్లీ: తాను ఎంపీగా ఉన్నప్పుడు, కుల ఆధారిత జనాభా గణన కోసం ఇతరులతో కలిసి లోక్సభలో పోరాడినట్లు ఆర్జేడీ చీఫ్ లాలూ ప్రసాద్ యాదవ్ ఢిల్లీలో తెలిపారు. దివంగత కేంద్ర మంత్రి అరుణ్ జైట్లీ గతంలో దీనిపై రాత ప
పాట్నా: రక్షాబంధన్ ( Raksha Bandhan ) రోజున పాములకు రాఖీ కట్టాలనుకున్న ఓ వ్యక్తి.. ఆ పాము ( Snake ) కాటుకే బలయ్యాడు. ఈ ఘటన బీహార్లోని సరన్ జిల్లాలో జరిగింది. ఆ ఘటనకు సంబంధించిన వీడియో ఒకటి రిలీజైంది. రాఖీ �
పాట్నా: జంతు బలిని అడ్డుకున్న పోలీసులపై ఓ వర్గం ప్రజలు దాడి చేశారు. బీహార్ రాష్ట్రం ముజఫర్పూర్ జిల్లాలోని డియోరియాలో ఈ ఘటన జరిగింది. శుక్రవారం ప్రార్థనల అంతరం జంతువులను బలి ఇచ్చేందుకు కొందరు ప్రయత్నిం
పాట్నా: బీహార్లో రహదారుల పక్కనే అంత్యక్రియలు నిర్వహిస్తున్నారు. పలు ప్రాంతాల్లోని శ్మశాన వాటికలు వరద నీటిలో మునిగిపోవడమే దీనికి కారణం. ఇటీవల కురిసిన భారీ వర్షాలకు పలు ప్రాంతాలు ఇంకా వరద నీటిలో చిక్కుక�
పాట్నా: గంగా నదిలో ప్రయాణిస్తున్న ఒక పడవ హైటెన్షన్ విద్యుత్ వైర్కు తగిలింది. దీంతో అందులోని సుమారు 36 మందికి కరెంట్ షాక్ వల్ల గాయాలయ్యాయి. మరోవైపు నదిలో పడిన వారిలో సుమారు 15 మందికిపైగా గల్లంతైనట్లు సమా
పాట్నా: పెద్ద రైలు ప్రమాదం తప్పింది. ఒక రైలు బోగి చక్రం ఊడిపోయింది. అయితే ఎవరికీ ఏమీ కాకపోవడంతో రైల్వే అధికారులు ఊపిరి పీల్చుకున్నారు. బీహార్లోని చంపారన్ జిల్లాలోని ఒక రైల్వే స్టేషన్ సమీపంలో సోమవారం ఈ ఘ
ఆరుగురు మృతి| బీహార్లోని అరారియాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. అరారియా వద్ద సోమవారం ఉదయం ఓ ఆటోను ట్రక్కు ఢీకొట్టింది. దీంతో ఆటోలో ప్రయాణిస్తున్న ఐదుగురు అక్కడికక్కడే మృతిచెందారు. మరో ఆరుగురు తీవ్రంగా �
పిడుగుపాటు| దేశంలోని పలు రాష్ట్రాల్లో పిడుగులు బీభత్సం సృష్టించాయి. గత 24 గంటల్లో వివిధ రాష్ట్రాల్లో పిడుగుపాటుకు 24 మంది మృతిచెందగా, 12 మంది గాయపడ్డారు. పశ్చిమ బెంగాల్లోని నందిగ్రామ్, ఈస్ బర్ద్వాన్ జి�