పాట్నా: బీహార్లో ఈ నెల 7 నుంచి షాపులు, స్కూళ్లు తెరుచుకోనున్నాయి. రాష్ట్రంలో కరోనా కేసులు తగ్గిన నేపథ్యంలో ఆంక్షలను మరింతగా ప్రభుత్వం సడలించింది. ఆగస్ట్ 7 నుంచి 25 వరకు సెలవు రోజుల్లో తప్ప అన్ని షాపులు తెర�
భూవివాదం | బిహార్లోని నలంద జిల్లాలో ఘోరం జరిగింది. దశాబ్ద కాలం నాటి భూవివాదం ఐదుగురు ప్రాణాలను బలిగొంది. ఓ వర్గంపై మరో వర్గం కాల్పులు జరపడటంతో ఐదుగురు ప్రాణాలు కోల్పోగా.. మరో ముగ్గురికి తీవ్రగాయాలయ్యాయి.
బీజింగ్ : చైనాలో భారత విద్యార్ధి అనుమానాస్పద మరణం కలకలం రేపింది. టియాంజిన్ సిటీలో తన యూనివర్సిటీ రూంలోనే బిహార్లోని గయకు చెందిన అమన్ నాగ్సేన్ (20) అనే విద్యార్ధి శుక్రవారం విగతజీవిగా కన�
Lalan Singh elected JD(U) national President : జనతాదళ్ (యునైటెడ్) జాతీయాధ్యక్షుడిగా రాజీవ్రంజన్ సింగ్ అలియాస్ లాలన్సింగ్ నియమితులయ్యారు. ఈ మేరకు ఆయన నియమాకాన్ని ముఖ్యమంత్రి నితీష్ కుమార్ శనివారం సాయంత్రం ప్రకటించారు
పాట్నా: బీహార్లోని జెహనాబాద్ జిల్లాలో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. మద్యం కేసు నిందితుడు జ్యుడీషియల్ కస్టడీలో మరణించాడు. దీంతో ఆగ్రహం చెందిన గ్రామస్తులు రోడ్డును దిగ్బంధించడంతోపాటు పోలీసులపైకి
పట్నా : మద్యనిషేధం అమల్లో ఉన్న బిహార్లో నిబంధనలకు విరుద్ధంగా మందు పార్టీలో పాల్గొన్న 19 మంది వ్యక్తులను పోలీసులు అరెస్ట్ చేసిన ఘటన రోహ్తాస్ జిల్లాలో వెలుగుచూసింది. విధానమండలి సీట్ను ఆశిస్�
పాట్నా: బీహార్ సీఎం నితీశ్ కుమార్ తన అధికారాన్ని దుర్వినియోగం చేస్తున్నారని ఆర్జేడీ నేత తేజశ్వి యాదవ్ విమర్శించారు. ఆయనపై వచ్చిన అవినీతి ఆరోపణలపై కేసు ఎందుకు నమోదు చేయడం లేదని ప్రశ్నించారు. కేసు నమోద
నాటు సారా | నాటు సారా తాగి 8 మంది మృతి చెందిన ఘటన బీహార్లోని వెస్ట్ చంపారన్ జిల్లాలో చోటు చేసుకుంది. బీహార్లో 2016, ఏప్రిల్ నుంచి మద్యం నిషేధించిన
పాట్నా: పెట్రోల్, డీజిల్, గ్యాస్ ధరల పెరుగుదలపై ఈ నెల 18, 19 తేదీల్లో ఆర్జేడీ ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమాలు నిర్వహించనున్నట్లు ఆ పార్టీ నేత, బీహార్ అసెంబ్లీలో ప్రతిపక్ష నాయకుడైన తేజశ్వి యాదవ్ తెలిపారు. �
పాట్నా : బీహార్లో మళ్లీ కాలేజీలు తెరుచుకున్నాయి. ఇవాళ్టి నుంచి ఆ రాష్ట్రంలో 11, 12వ తరగతులకు కాలేజీలు ప్రారంభం అయ్యాయి. చాన్నాళ్ల తర్వాత మళ్లీ కాలేజీకి రావడంతో విద్యార్థులు సంతోషం వ్యక్తం చేస్తు�