తొలి ముస్లిం మహిళ| బీహార్లో డీఎస్పీగా ఎంపికైన తొలి ముస్లిం మహిళగా రజియా సుల్తాన్ రికార్డుల్లో నిలిచింది. గోపాల్గంజ్ జిల్లాలోని హతువా గ్రామానికి చెందిన ఆమె 64వ బీహార్ పబ్లిక్ సర్విస్ కమిషన్ ఎగ్జా
కోర్టు ఆవరణ నుంచి నిందితులు పరారీ | కోర్టు బెయిల్ నిరాకరించడంతో పోలీసుల కళ్లు గప్పి ఏడుగురు నిందితులు ఏకంగా కోర్టు ఆవరణ నుంచి పరారయ్యారు. పట్నా జిల్లాలోని దన్పూర్లో ఈ ఘటన జరిగింది.
బిహార్లోని అమ్మాయిలకు ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి నితీష్ కుమార్ శుభవార్తను అందించారు. మెడికల్, ఇంజినీరింగ్ కాలేజీల్లో అమ్మాయిలకు 33 శాతం రిజర్వేషన్లు కల్పించాలని నిర్ణయంచారు
పట్నా : ఒకే కులానికి చెందిన యువతీ యువకులు ఒక్కటయ్యేందుకు సిద్ధమైనా ఇరు కుటుంబాల్లో పెద్దలు అంగీకరించలేదు. పెద్దల విముఖతతో విసిగిన జంట పోలీసులను ఆశ్రయించగా లాక్ డౌన్ సమయంలో వారి వివాహానిక
పాట్నా: కరోనా కారణంగా తల్లిదండ్రులను కోల్పోయిన చిన్నారులకు సాయం ప్రకటించింది బీహార్ ప్రభుత్వం. ఈ మేరకు బాల్ సహాయతా యోజనా పేరుతో ఆదివారం ఓ కొత్త పథకాన్ని ప్రారంభించినట్లు ఆ రాష్ట్ర ముఖ్
పట్నా : మహిళపై సామూహిక లైంగిక దాడికి పాల్పడి తీవ్రంగా హింసించి ఎలక్ట్రిక్ స్తంభానికి వేలాడదీసిన దారుణ ఉదంతం బిహార్ లోని సమస్తిపూర్ జిల్లా రుధియా గ్రామంలో వెలుగుచూసింది. ఆ ప్రాంతంలోని మరుగుదొడ
కరోనా టెస్ట్| కరోనా వైరస్ విజృంభిస్తుండటంతో రాష్ట్రాలు తగిన జాగ్రత్తలు తీసుకుంటున్నాయి. పొరుగు రాష్ట్రాల నుంచి వచ్చే వారిని అడ్డుకుంటున్నారు. సరిహద్దుల్లోనే కరోనా పరీక్షలు నిర్వహించి న
పాట్నా: బీహార్లో మరో వారం రోజుల పాటు లాక్డౌన్ను పొడిగించారు. జూన్ ఒకటో తేదీ వరకు లాక్డౌన్ను పొడిగిస్తున్నట్లు ఆ రాష్ట్ర సీఎం నితీశ్ కుమార్ తెలిపారు. ఇవాళ ఆయన తన ట్విట్టర్ అకౌంట్లో ఈ అంశాన్�
భార్యపై కోపం| బీహార్లోని పట్నాలో ఘోరం జరిగింది. తనపై భార్య కేసు పెట్టిందన్న కోపంతో పిల్లలను చంపాడో భర్త. పట్నా రూరల్ జిల్లా కన్హాయ్పూర్ గ్రామానికి చెందిన కమల్దేవ్.. వీణా దేవి అనే మహి�