పాట్నా: బీహార్లో కరోనా పరిస్థితిపై ఆ రాష్ట్ర బీజేపీ చీఫ్, ఎంపీ అయిన సంజయ్ జైస్వాల్ ఆందోళన వ్యక్తం చేశారు. సెకండ్ వేవ్ నేపథ్యంలో బీహార్లో కరోనా యాక్టివ్ కేసుల సంఖ్య లక్షకు చేరింది. గత నెల ఆరంభంల
కరోనా వైరస్కు గురైన ఆర్జేడీ మాజీ ఎంపీ మహ్మద్ షాహాబుద్దీన్ శనివారం ఉదయం మరణించారు. అయితే ఈ వార్తలను పుకార్లుగా జైలు అధికారులతోపాటు దవాఖాన అధికారులు కొట్టిపారేస్తున్నారు
Special marriage Bihar: అజయ్ దేవ్గన్ పోషించిన పాత్రను నిజ జీవితంలో చూడలేమని అనుకుంటాం. ఎందుకంటే ఏ భర్త కూడా తన భార్యను ఆమె ప్రియుడితో కలిపి పంపాలని అనుకోడు.
పోలీసులు పెద్ద ప్రమాదం నుంచే తప్పించుకున్నారు. బీహార్ రాష్ట్రంలోని పాట్నాలో ఓ పోలీస్ స్టేషన్ బయట పెద్ద ఎత్తున మంటలు చెలరేగాయి. అగం కువాన్ పోలీస్ స్టేషన్ పార్కింగ్ ఏరియాలో ఈ మంటలు చెలరేగాయి. వివిధ �
పట్నా: బిహార్ మాజీ సీఎం లాలూ ప్రసాద్ యాదవ్ కు వీరాభిమాని తన ఆరాధ్య నేత ఆశీస్సుల కోసం ఏకంగా తన వెడ్డింగ్ కార్డుపై లాలూ ఫోటోతో పాటు ఆర్జేడీ సింబల్ ను ముద్రించాడు. వైశాలి జిల్లాకు చెందిన పవన్ కుమార్ �
డెత్ సర్టిఫికెట్ | కరోనాతో చనిపోయాడని డెత్ సర్టిఫికెట్ జారీ చేశారు. కానీ కడసారి చూపులో.. అతను తమ వ్యక్తి కాదని తెలిసి కుటుంబ సభ్యులు షాక్కు గురయ్యారు