పాట్నా: కరోనా టీకాలు రవాణా చేసే ప్రత్యేక వాహనం ఒకటి రోడ్డుపై నిలిచిపోయింది. దీంతో కొందరు స్థానికులు దీని ఫొటోలు, వీడియోలు తీసి సామాజిక మాధ్యమాల్లో వైరల్ చేశారు. బీహార్ రాజధాని పాట్నాలో శుక్రవారం ఈ ఘటన జ
పట్నా : సభ్యసమాజం సిగ్గుతో తలదించుకునేలా ఐదేండ్ల బాలికపై ఇద్దరు మైనర్ బాలురు సామూహిక లైంగిక దాడికి పాల్పడిన ఘటన బిహార్లో వెలుగుచూసింది. సివన్ జిల్లాలోని ఓ గ్రామంలో శనివారం సాయంత్రం బాలిక ఇతర చిన్నార�
5.4గా తీవ్రత నమోదుగ్యాంగ్టక్/కోల్కతా: సిక్కింలో సోమవారం రాత్రి భూకంపం సంభవించింది. రిక్టర్ స్కేలుపై భూకంప తీవ్రత 5.4గా నమోదైంది. పశ్చిమబెంగాల్, బీహార్లలోనూ భూ ప్రకంపనలు సంభవించాయి. దీంతో ప్రజలు భయంతో
మూడు రాష్ట్రాలో భూకంపనలు | నేపాల్ సరిహద్దు రాష్ట్రాలను సోమవారం భూకంపం తాకింది. బీహార్, అస్సాం, పశ్చిమబెంగాల్ రాష్ట్రాల్లోని పట్నా, అరారియా, కృష్ణగంజ్ జిల్లాల్లో రాత్రి 8 గంటల 49 నిమిషాల ప్రాంతంలో ప్రకం�
బీహార్లో విద్యాసంస్థల మూసివేత | బీహార్లో అన్నీ పాఠశాలలు, కళాశాలలు, కోచింగ్ సెంటర్లు ఈ నెల 11 వరకు మూసివేయాలని ఆ రాష్ట్ర సంక్షోభ నిర్వహణ బృందం నిర్ణయించింది.
అత్యంత ఖరీదైన పంట | ఈ పంట ప్రపంచంలోనే అత్యంత ఖరీదైనది. కేజీ పదో, వంద రూపాయాలు కాదు.. ఏకంగా ఆ పంట చేతికొచ్చిన తర్వాత అమ్మితే అంతర్జాతీయ మార్కెట్లో కిలో ధర రూ. లక్ష పలుకుతుంది.
పాట్నా, మార్చి 30: బీహార్లో వేర్వేరుచోట్ల జరిగిన రెండు అగ్ని ప్రమాదాల్లో 9 మంది పిల్లలు మరణించారు. అరరియా జిల్లాలో ఒక గుడిసెకు ప్రమాదవశాత్తు నిప్పంటుకోవడంతో లోపల ఉన్న ఆరుగురు పిల్లలు బయటకు రాలేక సజీవ దహన�
పట్నా : బీహార్లో ఘోర దుర్ఘటన జరిగింది. పూరిగుడిసెకు నిప్పంటుకొని మంటలు వ్యాపించి ఆరుగురు చిన్నారులు సజీవ దహనమయ్యారు. మృతి చెందిన చిన్నారులంతా 3 నుంచి 6 ఏండ్లలోపు వారేనని పోలీసులు తెలిపారు. అరియారియా జిల్
వాషింగ్టన్: భారత్లో వైద్యారోగ్య రంగం కోసం ఇండియన్ అమెరికన్ దంపతులు రూ.కోటి విరాళంగా ఇచ్చారు. బిహార్, ఝార్ఖండ్లో హెల్త్కేర్ అభివృద్ధికి రమేశ్, కల్పనా భాటియా దంపతులు కోటి విరాళంగా అందజేశారని బిహ�
పాట్నా: బీహార్కు చెందిన ఆర్జేడీ నేతలు తేజస్వి యాదవ్, ఆయన సోదరుడు తేజ్ ప్రతాప్తో సహా పలువురు పార్టీ నేతలు, కార్యకర్తలపై బుధవారం కేసులు నమోదయ్యాయి. ఆ రాష్ట్ర అసెంబ్లీలో మంగళవారం జరిగిన అల్లర్ల నేపథ్యం�
త్వరలో జరుగనున్న పశ్చిమ బెంగాల్, అసోం అసెంబ్లీ ఎన్నికల బరిలో నిలువాలని బిహార్లో అధికారంలో ఉన్న జనతాదళ్ యునైటెడ్ పార్టీ నిర్ణయించింది. ఈ మేరకు పశ్చిమ బెంగాల్లో 45 మందిని, అసోంలో 50 మంది అభ్యర్థులను ప్ర�
109 సంవత్సరాల క్రితం సరిగ్గా ఇదే రోజున బెంగాల్ ప్రెసిడెన్సీ నుంచి వైదొలిగి కొత్త రాష్ట్రం ఏర్పాటైంది. ఇది దేశంలోని 12 వ రాష్ట్రం. 1912 లో ఏర్పడిన ఈ రాష్ట్రం పేరు బిహార్. ఇవాళ బిహార్ దినోత్సవం జరుపుకుంటున్నాం.
హైదరాబాద్: హోలి పండుగ సందర్భంగా హైదరాబాద్ నగరం నుంచి దక్షిణ మధ్య రైల్వే ప్రత్యేక రైళ్లను నడుపుతున్నది. వివిధ ప్రాంతాలకు వెళ్లే ప్రయాణికులను దృష్టిలో పెట్టుకొని పలు సందర్భాల్లో ప్రత్యేక రైళ్లను ఏర్పా