పాట్నా: బీహార్లో కొత్త ఆంక్షలను ప్రకటించారు. కోవిడ్ వల్ల లాక్డౌన్ నుంచి మినహాయింపు కల్పించారు. మరో వారం రోజుల పాటు కొత్త ఆంక్షలు అమలులో ఉంటాయి. జూన్ 16వ తేదీ నుంచి 22వ తేదీ వరకు ఆంక్షలు వర్త�
పాట్నా: బీహార్కు చెందిన లోక్ జనశక్తి పార్టీ (ఎల్జేపీ)లో తిరుగుబాటు మొదలైంది. చిరాగ్ పాశ్వాన్ బాబాయ్ పశుపతి కుమార్ పరాస్ ఆ పార్టీ పగ్గాలు చేపట్టారు. లోక్సభలో ఎల్జేపీ నేతగా సోమవారం ఏకపక్షంగ
ఎల్జేపీ నేత| బీహార్ రాజకీయాల్లో సరికొత్త వివాదం చెలరేగనుందా.. లోక్జనశక్తి పార్టీలో (ఎల్జేపీ) అసంతృప్తి రాజుకున్నదా.. పరిస్థితులు చూస్తే అలానే అనిపిస్తున్నాయి. లోక్సభలో పార్టీ పక్షనేత�
తొలి ముస్లిం మహిళ| బీహార్లో డీఎస్పీగా ఎంపికైన తొలి ముస్లిం మహిళగా రజియా సుల్తాన్ రికార్డుల్లో నిలిచింది. గోపాల్గంజ్ జిల్లాలోని హతువా గ్రామానికి చెందిన ఆమె 64వ బీహార్ పబ్లిక్ సర్విస్ కమిషన్ ఎగ్జా
కోర్టు ఆవరణ నుంచి నిందితులు పరారీ | కోర్టు బెయిల్ నిరాకరించడంతో పోలీసుల కళ్లు గప్పి ఏడుగురు నిందితులు ఏకంగా కోర్టు ఆవరణ నుంచి పరారయ్యారు. పట్నా జిల్లాలోని దన్పూర్లో ఈ ఘటన జరిగింది.
బిహార్లోని అమ్మాయిలకు ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి నితీష్ కుమార్ శుభవార్తను అందించారు. మెడికల్, ఇంజినీరింగ్ కాలేజీల్లో అమ్మాయిలకు 33 శాతం రిజర్వేషన్లు కల్పించాలని నిర్ణయంచారు
పట్నా : ఒకే కులానికి చెందిన యువతీ యువకులు ఒక్కటయ్యేందుకు సిద్ధమైనా ఇరు కుటుంబాల్లో పెద్దలు అంగీకరించలేదు. పెద్దల విముఖతతో విసిగిన జంట పోలీసులను ఆశ్రయించగా లాక్ డౌన్ సమయంలో వారి వివాహానిక
పాట్నా: కరోనా కారణంగా తల్లిదండ్రులను కోల్పోయిన చిన్నారులకు సాయం ప్రకటించింది బీహార్ ప్రభుత్వం. ఈ మేరకు బాల్ సహాయతా యోజనా పేరుతో ఆదివారం ఓ కొత్త పథకాన్ని ప్రారంభించినట్లు ఆ రాష్ట్ర ముఖ్
పట్నా : మహిళపై సామూహిక లైంగిక దాడికి పాల్పడి తీవ్రంగా హింసించి ఎలక్ట్రిక్ స్తంభానికి వేలాడదీసిన దారుణ ఉదంతం బిహార్ లోని సమస్తిపూర్ జిల్లా రుధియా గ్రామంలో వెలుగుచూసింది. ఆ ప్రాంతంలోని మరుగుదొడ