పట్నా : మహిళపై సామూహిక లైంగిక దాడికి పాల్పడి తీవ్రంగా హింసించి ఎలక్ట్రిక్ స్తంభానికి వేలాడదీసిన దారుణ ఉదంతం బిహార్ లోని సమస్తిపూర్ జిల్లా రుధియా గ్రామంలో వెలుగుచూసింది. ఆ ప్రాంతంలోని మరుగుదొడ
కరోనా టెస్ట్| కరోనా వైరస్ విజృంభిస్తుండటంతో రాష్ట్రాలు తగిన జాగ్రత్తలు తీసుకుంటున్నాయి. పొరుగు రాష్ట్రాల నుంచి వచ్చే వారిని అడ్డుకుంటున్నారు. సరిహద్దుల్లోనే కరోనా పరీక్షలు నిర్వహించి న
పాట్నా: బీహార్లో మరో వారం రోజుల పాటు లాక్డౌన్ను పొడిగించారు. జూన్ ఒకటో తేదీ వరకు లాక్డౌన్ను పొడిగిస్తున్నట్లు ఆ రాష్ట్ర సీఎం నితీశ్ కుమార్ తెలిపారు. ఇవాళ ఆయన తన ట్విట్టర్ అకౌంట్లో ఈ అంశాన్�
భార్యపై కోపం| బీహార్లోని పట్నాలో ఘోరం జరిగింది. తనపై భార్య కేసు పెట్టిందన్న కోపంతో పిల్లలను చంపాడో భర్త. పట్నా రూరల్ జిల్లా కన్హాయ్పూర్ గ్రామానికి చెందిన కమల్దేవ్.. వీణా దేవి అనే మహి�
పాట్నా : నలంద విశ్వవిద్యాలయం పోస్ట్ గ్రాడ్యుయేట్ కోర్సుల్లో(2021) ప్రవేశానికి ఆన్లైన్ దరఖాస్తు ప్రక్రియను ప్రారంభించింది. ఆసక్తిగల, అర్హత ఉన్న విద్యార్థులు ఆన్లైన్లో ప్రవేశ ప్రక్రియ కోసం nalandauniv.edu.in లో దరఖా
గ్రామం| బీహార్లోని ముజఫర్పూర్ జిల్లాలో కరోనా మహమ్మారి విళయతాండవం సృష్టిస్తున్నది. జిల్లాలోని సక్రా బ్లాక్లో కరోనా లక్షణాలతో గత 27 రోజుల్లో 36 మంది మరణించారు. దీంతో ప్రజలు భయంభయంగా
లాక్డౌన్లో పెండ్లిళ్లపై నిషేధం విధించాలని ఓ యువకుడు బిహార్ ముఖ్యమంత్రి నితీష్ కుమార్ను వేడుకున్నడంట. కరోనాను నిరోధించడంపై ఈ యువకుడికి ఎంత ప్రేమ అని అందరూ సంతోషించారంట
పట్నా : ఆర్థిక సాయం చేయకపోవడం, ఆస్తిలో వాటా పంచకపోవడంతో తల్లితండ్రులపై కోపం పెంచుకున్న కొడుకు ఆపై వృద్ధ దంపతుల ఉసురుతీశాడు. పట్నాలోని రామక్రిష్ణ నగర్ పోలీస్ స్టేషన్ పరిధిలో శివాజీ చౌక్ ప్�
పట్నా : బిహార్ లో దారుణం చోటుచేసుకుంది. ప్రియుడితో అభ్యంతరకరంగా ఉన్నప్పుడు చూశాడనే ఆగ్రహంతో మహిళ (32) ఓ వ్యక్తి ప్రైవేట్ భాగాన్ని కోసేసిన ఘటన ముజఫర్ పూర్ జిల్లా సాహెబ్ గంజ్ పోలీస్ స్టేషన్ ప�
బిహార్లో కరోనా పరిస్థితిపై ప్రధాని నరేంద్ర మోదీ ఆందోళన వ్యక్తం చేశారు. లాక్డౌన్ విధించినప్పటికీ పాజిటివ్ కేసుల సంఖ్య పెరుగడం పట్ల ఆయన విచారం వ్యక్తం చేశారు.