పాట్నా: రైతును హత్య చేసిన ఏడుగురికి ఫాస్ట్ట్రాక్ కోర్టు యావజ్జీవ కారాగార శిక్ష విధించింది. బీహార్లోని భాబువా జిల్లాకు చెందిన రైతు రాజ్ కిశోర్ సింగ్ 2011 నవంబర్ 25న రాత్రి వేళ పంప్ హౌస్ వద్ద నిద్రిం�
హైదరాబాద్ : నగరంలోని బీఆర్కేఆర్ భవన్లో రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్ కుమార్తో బీహార్ ఫైనాన్స్ సర్వీసు అధికారులు మంగళవారం భేటీ అయ్యారు. ఈ సందర్భంగా రాష్ట్రంలో జీఎస్టీ అమలుతీరుపై సీ
పాట్నా: బీహార్కు చెందిన ఆర్జేడీ ఎమ్మెల్యే అనంత్ సింగ్ సోమవారం కోర్టు గదిలో స్పృహ తప్పి పడిపోయాడు. దీంతో ఆయనను వెంటనే పాట్నా ఎయిమ్స్కు తరలించారు. మోకామా నియోజకవర్గం ఎమ్మెల్యే అయిన అనంత్ సింగ్, డాన్ న�
పాట్నా: బీహార్ అసెంబ్లీ జేడీయూ, బీజేపీ కార్యాలయంగా మారిందని ఆర్జేడీ నేత తేజశ్వి యాదవ్ విమర్శించారు. తమ పార్టీ అభిప్రాయాలను సభలో వెల్లడించేందుకు ప్రభుత్వం అనుమతించడం లేదని ఆరోపించారు. ఇది నియంతృత్వ వ�
పాట్నా: తొలి డోసు టీకా తీసుకున్న వైద్య విద్యార్థి కరోనాతో మరణించాడు. మరో 9 మంది వైద్య విద్యార్థులకు పాజిటివ్గా నిర్ధారణ అయ్యింది. బీహార్ రాష్ట్రంలో సోమవారం ఈ ఘటన జరిగింది. బెగుసారై జిల్లా దహియా గ్రామాని