పట్నా: బిహార్ మాజీ సీఎం లాలూ ప్రసాద్ యాదవ్ కు వీరాభిమాని తన ఆరాధ్య నేత ఆశీస్సుల కోసం ఏకంగా తన వెడ్డింగ్ కార్డుపై లాలూ ఫోటోతో పాటు ఆర్జేడీ సింబల్ ను ముద్రించాడు. వైశాలి జిల్లాకు చెందిన పవన్ కుమార్ �
డెత్ సర్టిఫికెట్ | కరోనాతో చనిపోయాడని డెత్ సర్టిఫికెట్ జారీ చేశారు. కానీ కడసారి చూపులో.. అతను తమ వ్యక్తి కాదని తెలిసి కుటుంబ సభ్యులు షాక్కు గురయ్యారు
పాట్నా: కరోనా టీకాలు రవాణా చేసే ప్రత్యేక వాహనం ఒకటి రోడ్డుపై నిలిచిపోయింది. దీంతో కొందరు స్థానికులు దీని ఫొటోలు, వీడియోలు తీసి సామాజిక మాధ్యమాల్లో వైరల్ చేశారు. బీహార్ రాజధాని పాట్నాలో శుక్రవారం ఈ ఘటన జ
పట్నా : సభ్యసమాజం సిగ్గుతో తలదించుకునేలా ఐదేండ్ల బాలికపై ఇద్దరు మైనర్ బాలురు సామూహిక లైంగిక దాడికి పాల్పడిన ఘటన బిహార్లో వెలుగుచూసింది. సివన్ జిల్లాలోని ఓ గ్రామంలో శనివారం సాయంత్రం బాలిక ఇతర చిన్నార�
5.4గా తీవ్రత నమోదుగ్యాంగ్టక్/కోల్కతా: సిక్కింలో సోమవారం రాత్రి భూకంపం సంభవించింది. రిక్టర్ స్కేలుపై భూకంప తీవ్రత 5.4గా నమోదైంది. పశ్చిమబెంగాల్, బీహార్లలోనూ భూ ప్రకంపనలు సంభవించాయి. దీంతో ప్రజలు భయంతో
మూడు రాష్ట్రాలో భూకంపనలు | నేపాల్ సరిహద్దు రాష్ట్రాలను సోమవారం భూకంపం తాకింది. బీహార్, అస్సాం, పశ్చిమబెంగాల్ రాష్ట్రాల్లోని పట్నా, అరారియా, కృష్ణగంజ్ జిల్లాల్లో రాత్రి 8 గంటల 49 నిమిషాల ప్రాంతంలో ప్రకం�
బీహార్లో విద్యాసంస్థల మూసివేత | బీహార్లో అన్నీ పాఠశాలలు, కళాశాలలు, కోచింగ్ సెంటర్లు ఈ నెల 11 వరకు మూసివేయాలని ఆ రాష్ట్ర సంక్షోభ నిర్వహణ బృందం నిర్ణయించింది.
అత్యంత ఖరీదైన పంట | ఈ పంట ప్రపంచంలోనే అత్యంత ఖరీదైనది. కేజీ పదో, వంద రూపాయాలు కాదు.. ఏకంగా ఆ పంట చేతికొచ్చిన తర్వాత అమ్మితే అంతర్జాతీయ మార్కెట్లో కిలో ధర రూ. లక్ష పలుకుతుంది.
పాట్నా, మార్చి 30: బీహార్లో వేర్వేరుచోట్ల జరిగిన రెండు అగ్ని ప్రమాదాల్లో 9 మంది పిల్లలు మరణించారు. అరరియా జిల్లాలో ఒక గుడిసెకు ప్రమాదవశాత్తు నిప్పంటుకోవడంతో లోపల ఉన్న ఆరుగురు పిల్లలు బయటకు రాలేక సజీవ దహన�
పట్నా : బీహార్లో ఘోర దుర్ఘటన జరిగింది. పూరిగుడిసెకు నిప్పంటుకొని మంటలు వ్యాపించి ఆరుగురు చిన్నారులు సజీవ దహనమయ్యారు. మృతి చెందిన చిన్నారులంతా 3 నుంచి 6 ఏండ్లలోపు వారేనని పోలీసులు తెలిపారు. అరియారియా జిల్