పాట్నా: దేశంలో కరోనా సెకండ్ వేవ్ తీవ్రత నేపథ్యంలో ఆరోగ్య పరీక్షలకు బాగా డిమాండ్ ఏర్పడింది. ఈ నేపథ్యంలో ప్రైవేట్ ల్యాబ్స్లో సిటి స్కాన్ ధరలను బీహార్ రాష్ట్ర ప్రభుత్వం పరిమితం చేసింది. హై ర
పాట్నా : బీహార్కు చెందిన బీజేపీ ఎంపీ రాజీవ్ ప్రతాప్ రూడీ స్థలంలో కొత్త అంబులెన్స్లు నిరూపయోగంగా ఉండటంపై ఆ రాష్ట్రానికి చెందిన జన అధికార్ పార్టీ చీఫ్ పప్పు యాదవ్ మండిపడ్డారు. శుక్రవారం సరన్ జిల్
పాట్నా : కొవిడ్ విజృంభన నేపథ్యంలో పెండ్లిళ్లు, ఇతర సామూహిక కార్యాక్రమాలను వాయిదా వేసుకోవాల్సిందిగా బిహార్ సీఎం నితీశ్ కుమార్ ఆ రాష్ట్ర ప్రజలకు విజ్ఞప్తి చేశారు. 10 రోజుల లాక్డౌన్ ప్రకటన వెల�
బిహార్లో మే 15 వరకు పూర్తిస్థాయి లాక్డౌన్ లాక్డౌన్ | బిహార్లో పెరుగుతున్న కొవిడ్ కేసుల మధ్య ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి నితీశ్కుమార్ కీలక నిర్ణయం తీసుకున్నారు.
ప్రశాంత్ కిషోర్.. ప్రస్తుతం దేశ వ్యాప్తంగా రాజకీయాల్లో సంచలనం సృష్టిస్తున్న పేరు. ఆయన ఏ రాష్ట్రంలో కాలిడితే అక్కడ తన వ్యూహంతో తన సాయం కోరిన రాజకీయ పార్టీకి తిరుగులేని విజయాన్ని అందిస్తూ వస్తున్నారు
పాట్నా: బీహార్లో కరోనా పరిస్థితిపై ఆ రాష్ట్ర బీజేపీ చీఫ్, ఎంపీ అయిన సంజయ్ జైస్వాల్ ఆందోళన వ్యక్తం చేశారు. సెకండ్ వేవ్ నేపథ్యంలో బీహార్లో కరోనా యాక్టివ్ కేసుల సంఖ్య లక్షకు చేరింది. గత నెల ఆరంభంల
కరోనా వైరస్కు గురైన ఆర్జేడీ మాజీ ఎంపీ మహ్మద్ షాహాబుద్దీన్ శనివారం ఉదయం మరణించారు. అయితే ఈ వార్తలను పుకార్లుగా జైలు అధికారులతోపాటు దవాఖాన అధికారులు కొట్టిపారేస్తున్నారు
Special marriage Bihar: అజయ్ దేవ్గన్ పోషించిన పాత్రను నిజ జీవితంలో చూడలేమని అనుకుంటాం. ఎందుకంటే ఏ భర్త కూడా తన భార్యను ఆమె ప్రియుడితో కలిపి పంపాలని అనుకోడు.
పోలీసులు పెద్ద ప్రమాదం నుంచే తప్పించుకున్నారు. బీహార్ రాష్ట్రంలోని పాట్నాలో ఓ పోలీస్ స్టేషన్ బయట పెద్ద ఎత్తున మంటలు చెలరేగాయి. అగం కువాన్ పోలీస్ స్టేషన్ పార్కింగ్ ఏరియాలో ఈ మంటలు చెలరేగాయి. వివిధ �