Bihar | బీహార్ రాజధాని పాట్నాకు సమీపంలో ఘోర రోడ్డుప్రమాదం జరిగింది. బేరూ మోర్ వద్ద పోలీసుల పెట్రోలింగ్ వాహనాన్ని.. అతి వేగంగా దూసుకొచ్చిన ట్రక్కు ఢీకొట్టింది. దీంతో పెట్రోలింగ్ వాహనంలో ఉన్న ముగ్గురు
పట్నా : సామూహిక లైంగిక దాడి యత్నాన్ని ప్రతిఘటించడంతో బాలిక(17)పై ముగ్గురు దుండగులు కత్తితో దాడి చేసిన ఉదంతం బిహార్లోని బిగుసరై జిల్లా దండారి పోలీస్ స్టేషన్ పరిధిలో వెలుగుచూసింది. బాలిక ఫోన్�
Coronavirus | పశ్చిమ బెంగాల్, బీహార్ రాష్ట్రాల్లో కరోనా వైరస్ విజృంభణ కొనసాగుతూనే ఉంది. బెంగాల్లో గడిచిన 24 గంటల్లో 100 మంది వైద్యులకు కరోనా పాజిటివ్ నిర్ధారణ అయింది. కాగా బీహార్లో గత రెండు రోజుల్లో
17 doctors involved in IMA program got infected, Bihar CM Nitish also attended | బిహార్లో కరోనా కలకలం సృష్టించింది. సాక్షాత్తు ముఖ్యమంత్రి పాల్గొన్న సమావేశంలో వైద్యులకు కరోనా పాజిటివ్గా తేలింది. దీంతో సర్వత్రా ఆందోళన
CM Nitish kumar | బీహార్ ముఖ్యమంత్రి నితీశ్ కుమార్ (CM Nitish kumar) కంటే అతని కొడుకు ఐదింతల ధనవంతుడు. అవును ప్రభుత్వ గణాంకాలు ఇవే పేర్కొంటున్నాయి. డిసెంబర్ 31న సీఎం సహా మంత్రులు తమ ఆస్తులకు సంబంధించిన వివరాలను
Jharkhand | జార్ఖండ్లో (Jharkhand) ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. పలాజు జిల్లాలోని హరిహర్గంజ్లో కూలీలతో (Labourers) వెళ్తున్న వ్యాన్ను ట్రక్కు ఢీకొట్టింది.
పాట్నా: కరోనా థర్డ్ వేవ్ మొదలైందని బీహార్ సీఎం నితీశ్ కుమార్ అన్నారు. ఆ రాష్ట్రంలో తొలి ఒమిక్రాన్ కేసు శుక్రవారం నమోదైంది. దీనిపై స్పందించిన ఆయన ఈ మేరకు వ్యాఖ్యానించారు. ‘బీహార్లో మొదటి ఒమిక్రాన్�
Omicron | దేశంలో నానాటికి ఒమిక్రాన్ (Omicron) వైరస్ విస్తరిస్తుండటంతో బీహార్ ప్రభుత్వం అప్రమత్తమయింది. రాష్ట్రవ్యాప్తంగా ఈనెల 31 నుంచి మూడు రోజులపాటు పార్కులను మూసివేయనున్నట్లు
బీహార్లో దుర్ఘటన ముజఫర్పూర్ (బీహార్): నూడుల్స్ తయారీ ఫ్యాక్టరీలో పేలుడు సంభవించడంతో ఏడుగురు మరణించారు. పలువురు గాయపడ్డారు. ఈ దుర్ఘటన బీహార్లోని ముజఫర్పూర్ జిల్లాలో ఉన్న బేలా పారిశ్రామిక ప్రాంత�
పాట్నా: ఒక ఫ్యాక్టరీలో బాయిలర్ పేలిన ఘటనలో ఆరుగురు మరణించారు. 12 మందికిపైగా గాయపడ్డారు. బీహార్లోని ముజఫర్పూర్ జిల్లాలో ఈ ఘటన జరిగింది. నూడుల్ తయారీ కర్మాగారంలోని బాయిలర్ పేలింది. ఈ ప్రమాదంలో అక్కడ పన�