Bihar minister Nitin Nabin: ఆర్జేడీ హయాంలోలా బీహార్లో తాము నేరగాళ్లకు కొమ్ముకాయమని ఆ రాష్ట్ర ప్రభుత్వం వ్యాఖ్యానించింది. బీహార్లోని ఎన్డీఏ సర్కారు నేరస్తులను
బెట్టిహా/గోపాల్గంజ్ (బీహార్): బీహార్లో కల్తీ మద్యం తాగి 24 మంది మరణించారు. పలువురు అస్వస్థతకు గురయ్యారు. గోపాల్గంజ్, పశ్చిమ చంపారన్ జిల్లాల్లో ఈ మరణాలు చోటుచేసుకున్నాయి. గురువారం చంపారన్ జిల్లాలోన
Bihar | బీహార్లోని గోపాల్గంజ్, వెస్ట్ చంపారన్ జిల్లాల్లో విషాదం నెలకొంది. నకిలీ మద్యం సేవించి 24 మంది ప్రాణాలు కోల్పోయారు. పలువురు తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. వెస్ట్ చంపారన్ జిల్లాలోని తెల్హువా గ�
Spurious liquor: సంపూర్ణ మద్య నిషేధం అమల్లో ఉన్న బీహార్ రాష్ట్రంలో కల్తీ మద్యం కాటుకు తొమ్మది మంది బలయ్యారు. మరో ఏడుగురు తీవ్ర అస్వస్థతకు గురికావడంతో
పాట్నా: బీహార్లో ప్రధాన ప్రతిపక్ష పార్టీ అయిన రాష్ట్రీయ జనతాదళ్ (ఆర్జేడీ) చీఫ్ లాలూ ప్రసాద్ యాదవ్ ఢిల్లీకి బయలు దేరారు. బుధవారం రాత్రి చిన్న కుమారుడు తేజస్వీ యాదవ్, భార్య రబ్రీ దేవితో కలిసి పాట్నా ఎయి�
పట్నా : బిహార్లో ఉప ఎన్నికలకు ముందు నితీష్ కుమార్ ప్రభుత్వం ప్రజలకు మద్యం, డబ్బులు, చీరలు పంచుతోందని ఆర్జేడీ నేత తేజస్వి యాదవ్ శుక్రవారం ఆరోపించారు. ఛాత్ పూజ పేరుతో నితీష్ సర్కార్ ప్రజ�
పాట్నా: తాను జైలు నుంచి విడుదలై ఉంటే బీహార్లో తేజశ్వి ప్రభుత్వం ఏర్పడేదని, ఆయన తండ్రి, ఆర్జేడీ చీఫ్ లాలూ ప్రసాద్ యాదవ్ అన్నారు. ఢిల్లీ నుంచి బీహార్కు వచ్చిన ఆయన ఆరేండ్ల తర్వాత తొలిసారి బహిరంగ సభలో మా�
న్యూఢిల్లీ: బీహార్లో కాంగ్రెస్, ఆర్జేడీ మధ్య పొత్తుకు బ్రేకప్ పడింది. ఈ నేపథ్యంలో ఆర్జేడీ నేత లాలూ ప్రసాద్ యాదవ్ దీనిపై స్పందించారు. ఆదివారం ఢిల్లీలో మీడియాతో మాట్లాడారు. ‘కాంగ్రెస్తో పొత్తు అంటే �
పట్నా : బీహార్లో ఈనెల 30న జరగనున్న కీలక ఉపఎన్నికలకు ముందు ఆర్జేడీతో కాంగ్రెస్ తెగతెంపులు చేసుకుంది. కాంగ్రెస్ కంచుకోటగా భావించే కుషేశ్వర్ ఆస్ధాన్ అసెంబ్లీ నియోజకవర్గం నుంచి ఆర్జేడీ తన అభ�