Jharkhand | జార్ఖండ్లో (Jharkhand) ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. పలాజు జిల్లాలోని హరిహర్గంజ్లో కూలీలతో (Labourers) వెళ్తున్న వ్యాన్ను ట్రక్కు ఢీకొట్టింది.
పాట్నా: కరోనా థర్డ్ వేవ్ మొదలైందని బీహార్ సీఎం నితీశ్ కుమార్ అన్నారు. ఆ రాష్ట్రంలో తొలి ఒమిక్రాన్ కేసు శుక్రవారం నమోదైంది. దీనిపై స్పందించిన ఆయన ఈ మేరకు వ్యాఖ్యానించారు. ‘బీహార్లో మొదటి ఒమిక్రాన్�
Omicron | దేశంలో నానాటికి ఒమిక్రాన్ (Omicron) వైరస్ విస్తరిస్తుండటంతో బీహార్ ప్రభుత్వం అప్రమత్తమయింది. రాష్ట్రవ్యాప్తంగా ఈనెల 31 నుంచి మూడు రోజులపాటు పార్కులను మూసివేయనున్నట్లు
బీహార్లో దుర్ఘటన ముజఫర్పూర్ (బీహార్): నూడుల్స్ తయారీ ఫ్యాక్టరీలో పేలుడు సంభవించడంతో ఏడుగురు మరణించారు. పలువురు గాయపడ్డారు. ఈ దుర్ఘటన బీహార్లోని ముజఫర్పూర్ జిల్లాలో ఉన్న బేలా పారిశ్రామిక ప్రాంత�
పాట్నా: ఒక ఫ్యాక్టరీలో బాయిలర్ పేలిన ఘటనలో ఆరుగురు మరణించారు. 12 మందికిపైగా గాయపడ్డారు. బీహార్లోని ముజఫర్పూర్ జిల్లాలో ఈ ఘటన జరిగింది. నూడుల్ తయారీ కర్మాగారంలోని బాయిలర్ పేలింది. ఈ ప్రమాదంలో అక్కడ పన�
బీహార్లో ఘటన పట్నా: నకిలీ పత్రాలతో ఏకంగా రైలు ఇంజిన్నే అమ్మేశాడు ఓ ప్రబుద్ధుడు. బీహార్లోని సమస్థిపూర్ రైల్వే డివిజన్లో ఇంజినీర్గా పనిచేస్తున్న రాజీవ్ రంజన్ ఝా ఈ ఘనకార్యం చేశాడు. నకిలీ పత్రాలు సృ
Burnt alive | ఆస్తికోసం ఒక మహిళ మృగంగా మారింది. తన పిన్ని, తమ్ముడిని బ్రతికుండగానే నిప్పటించి హత్య చేసింది. చనిపోతున్న వారి కేకలు విని చుట్టుపక్కలవారు వచ్చిచూడగా.. ఆ మహిళ ఇంకా కిరోసిన్ పోస్తూనే ఉం
image is lodged in Pakistan jail, family performed the last rites as dead | బిహార్లో ఓ వింత ఘటన వెలుగుచూసింది. ఖిలాఫత్నగర్కు చెందిన చావీ ముసాహర్ అనే యువకుడు 12 సంవత్సరాల కిందట